మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ శిల్పకళ, నిర్మాణ రంగం, సాంకేతిక నైపుణ్యాలతో సమాజ అభివృద్ధికి సేవలందిస్తున్న వృత్తి నిపుణులు, కార్మికులు, శిల్పులు, కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంప్రదాయంలో విశ్వకర్మను సృష్టికర్తగా, శిల్పకళకు ఆద్యుడిగా భావిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ కే శ్రీధర్ రెడ్డి, వెనుకబడిన తరగతుల సంక్షేమ …
Read More »Daily Archives: September 17, 2026
సేవే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 2,600 వైద్య శిబిరాలు
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానానికి గుర్తుగా సేవా కార్యక్రమాలు -గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో తొలి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం, 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రాథమికంగా 2,600 వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గురువారం …
Read More »స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంతో ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన- తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంతో ప్రజల్లో పరిశుభ్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం జెడి నగర్ రామాలయం వద్ద స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జోనల్ కమిషనర్ కె. షమ్మీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ స్వచ్ఛతా హి …
Read More »విశ్వకర్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు విశ్వకర్మ జయంతి వేడుకలను వి యం సి సిబ్బంది తో అదనపు కమిషనర్ జనరల్ ఏ. రవీంద్రరావు ఘనంగా నిర్వహించారు. ముందుగా విశ్వకర్మ పటానికి పూలమాల అర్పించారు, ఈ సందర్భంగా అదనపు కమిషనర్ జనరల్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ విశ్వకర్మ బ్రహ్మ దేవుని కుమారునిగా పురాణాలు చెబుతున్నాయి. విశ్వకర్మ సకల కళలకు ఆదిదేవుడు, అధిపతని, …
Read More »విజయవాడలో అంగరంగ వైభవంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు ప్రారంభం
-ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే సంపూర్ణ స్వచ్ఛత సాధ్యం: స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎండి బి. సునీల్ కుమార్ రెడ్డి -స్వచ్ఛతా హి సేవా ప్రతి ఒక్కరి బాధ్యత: కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో “స్వచ్ఛతా హి సేవా” కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో “సేవతోనే స్వచ్ఛత సాధ్యం” అనే సందేశంతో వివిధ స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించారు. సర్కిల్-1 పరిధిలోని భవానీపురం నేతాజీ స్కూల్ వద్ద …
Read More »19న ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు ఏపీసీసీ ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జి కొలనుకొండ శివాజీ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇన్చార్జి పి.వి. మోహన్ ముఖ్య అతిథిగా హాజరై అధ్యక్షత వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రులు, సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ అధికారులు సహా …
Read More »విశ్వబ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
-విశ్వబ్రాహ్మణుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట -త్వరలో ‘ఆదరణ-3’ పునఃప్రారంభం – ఆధునిక పనిముట్ల పంపిణీ -వృత్తిదారులకు 50 ఏళ్లకే పింఛను అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం -విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం, సమగ్ర ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతి తెలిపారు. స్థానిక తుమ్మల పల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రము …
Read More »సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. విశాఖపట్నంలో గతంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు నిరవధిక సమ్మె సందర్భంగా వారం రోజుల్లో చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్లు ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు ఉద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధిలు తెలిపారు. గురువారం బందర్ రోడ్డు యుటిఎఫ్ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ…హామీ మేరకు …
Read More »సివిల్ పెన్షనర్ల డిమాండ్ల సాధనకు దేశవ్యాప్త ఆందోళన…
-నవంబర్ 25న చలో పార్లమెంట్.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు ఎన్.. రామారావు, ఫెడరేషన్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగుల (ఎఫ్ సి పి ఎ) రాష్ట్ర కన్వీనర్ తెలిపారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్లో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎన్.రామారావు తో పాటు వివిధ విభాగాల ప్రతినిధులు ఎ..చంద్రశేఖర్ తదితర సభ్యులు మాట్లాడుతూ… గత పదేళ్లుగా పెన్షన్ రివిజన్ జరగలేదని, 8వ …
Read More »వైఎస్ జగన్ పాలనలోనే విశ్వకర్మలకు తగిన గుర్తింపు… : మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే రాష్ట్రంలో విశ్వకర్మలకు తగిన గౌరవం, గుర్తింపు లభించాయని మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ నియోజకవర్గం ఇన్చార్జ్ మల్లాది విష్ణు స్పష్టం చేశారు. గురువారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో విజయవాడ విశ్వబ్రాహ్మణ వైస్ ప్రెసిడెంట్ జవ్వాది సుధీర్ ఆధ్వర్యంలో భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, మాజీ డిప్యూటీ మేయర్ శైలజ …
Read More »
Prajavartha Online Telugu News