గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా భాధ్యతలు తీసుకున్న ఎస్.సురేష్ కుమార్ ఐఏఎస్ ని బుధవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంలో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కలిసి, మొక్కను అందించారు.
Prajavartha Online Telugu News