-రాష్ట్ర శాసన సభా సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి శాసన సభా భవనంలో నిర్వహించాల్సిన ఎమ్యెల్యేల అవగాహన సదస్సు అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు రాష్ట్ర శాసన సభా సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర తెలిపారు. ఈ అవగాహన సదస్సు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తదుపరి తెలియజేస్తామన్నారు.
Prajavartha Online Telugu News