-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈనెల 31 రేపు ( సోమవారం) ప్రభుత్వ సెలవు అయినందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టరేట్ తో పాటు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మున్సిపల్ మండల కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినందున అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ తెలిపారు.
Prajavartha Online Telugu News