-మొదటి రోజు 62.32% హాజరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్లో ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదటి రోజున ప్రథమ భాష పరీక్ష విజయవంతంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు. వి, ఐ.ఎ.ఎస్., సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 35,686 మంది విద్యార్థులకు గాను 22,238 మంది హాజరు కాగా, 10,183 మంది గైర్హాజరయ్యారు. 765 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు జరుగుతుండగా, 543 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయి.
Prajavartha Online Telugu News