విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై 1వ తేదీ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రాథమిక వైద్య సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆర్ఎంపీగా ప్రజలకు అందిస్తున్న సేవలకు, ఆర్ఎంపీల అభివృద్ధికు చేస్తున్న కృషిగాను అరకు వ్యాలీలో శుక్రవారం కొండిశెట్టి సురేష్ ఆర్ఎంపీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో యలమర్తి నాగేశ్వరరావు, కరెళ్ళ గణపతి, రాజశేఖర్ సత్తార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News