– తనయుడి టీజర్లో తండ్రి లోకేష్ కూడా భాగమయ్యారు – దేవాన్ష్కు శుభాకాంక్షలు తెలిపిన నారా-నందమూరి కుటుంబసభ్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ “Dino Deets“ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఆరంభించారు. ఈ సందర్భంగా నారా-నందమూరి కుటుంబసభ్యులు దేవాన్ష్కు శుభాకాంక్షలు తెలిపారు. “Dino Deets “టీజర్లోనూ మంత్రి నారా లోకేష్ పాలుపంచుకుని దేవాన్ష్ యూట్యూబ్, పాడ్ కాస్ట్ ప్రత్యేకతలు తెలుసుకున్నారు. డైనోసార్లు, శిలాజాలు (fossils), పురాతన అవశేషాల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలు, …
Read More »Tag Archives: amaravathi
పర్యాటకంతో రాష్ట్ర ప్రగతి… పురోగతి
-పర్యాటకాభివృద్ధితో 1.22 లక్షల మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు -టూరిజానికి పారిశ్రామిక హోదాతో ఏపీకి తరలి వస్తున్న ప్రాజెక్టులు -రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా పర్యాటకాభివృద్ధికి రోడ్ మ్యాప్ -హోటళ్లు, హోం స్టేలు, థీమ్ పార్కులు, కారవాన్ టూరిజంలతో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు -బీచ్ ఫెస్టివల్స్, కార్నివాల్స్ తో కళకళలాడుతోన్న రాష్ట్రం -జగ్గన్నతోట ప్రభల ఉత్సవంతో వెల్లివిరిసిన సాంస్కృతిక శోభ -అన్ని ఇజంల కంటే టూరిజం బెస్ట్ అనే థియరితో టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి మార్గనిర్దేశం -డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలతో పర్యాటకాభివృద్ధికి మెరుగైన చర్యలు …
Read More »ఏపీ బీజేఏ నూతన కమిటీ ఎన్నిక
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీ బీజేఏ) ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీ ఎన్నికయింది. గౌరవ అధ్యక్షులు : అబ్దుల్ అలీమ్ (99 టీవీ) 1. అధ్యక్షులు కె రవికుమార్ (10 టీవీ) 2. ప్రధాన కార్యదర్శి ఎం రాఘవులు (ఎన్ టీవీ) 3. జె. ప్రసాద్ (టీవీ 5) 4. సెల్వరాజ్ (సి ఛానల్) సహాయ కార్యదర్శి 5. ఎస్. సాయికుమార్ (సిటీ న్యూస్) 6. ఎం. వెంకన్న (మహా న్యూస్) కమిటీ సభ్యులు …
Read More »ప్రశాంతంగా ముగిసిన తాలీం – ఏ – హునర్ టాలెంట్ టెస్ట్.
– పరీక్షకు 6605 మంది విద్యార్థులు హాజరు. – పరీక్ష నిర్వహణ లో పాల్గొన్న 450 మంది సిబ్బంది. – అన్నీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు. – పేదవారు సైతం దేశ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించే స్థాయికి చేరుకోవాలి. – ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన “తాలీం-ఏ-హునర్” టాలెంట్ టెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 27 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత …
Read More »ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఆదివారం మార్కాపురం జిల్లా కంభంలో 43.3డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 14 జిల్లాల పరిధిలోని 65 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం (18-05-26) శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు,మార్కాపురం, ప్రకాశం,నెల్లూరు, కర్నూలు,నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ …
Read More »20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో ఆదివారం మంత్రి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొటికలపూడి పంచాయతీ పరిధిలోని పార్వతీపురం, తిమ్మారెడ్డిపాలెం నుంచి కొటికలపూడి వరకు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. ఈ రహదారి ద్వారా గ్రామాల మధ్య …
Read More »పెట్టుబడులతో ఉత్తరాంధ్రకే వలసలు
-మూడేళ్లలో నేరడి బ్యారేజ్ పూర్తి -స్వచ్ఛాంధ్ర కోసం ఆపరేషన్ క్లీన్ స్వీప్ -స్వచ్ఛ పథంతో రహదారుల శుభ్రం -స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు -జిల్లాలోనూ 4 వాహనాల కాన్వాయ్తో సీఎం ప్రయాణం నరనస్నపేట, నేటి పత్రిక ప్రజావార్త : గొడ్డలి పార్టీతో ఉత్తరాంధ్ర అభివృద్దిపై వేటు పడిందని, ప్రజా ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లకుండా ఉత్తరాంధ్రకే వలసలు వచ్చేలా సంకల్పం తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర తో పాటు రాయల సీమ కోస్తా జిల్లాల అభ్యర్థులు అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం …
Read More »పిల్లలే సంపద పేరుతో త్వరలో కొత్త కార్యక్రమం
-జనాభా పెరుగుదలకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు -పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై సీఎం చంద్రబాబు ప్రకటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్రగతిలో పిల్లలే అసలైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని, జనాభా తగ్గుదల రేటును అరికట్టేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పిల్లలే సంపద పేరుతో త్వరలో కొత్త కార్యక్రమం చేపడతామని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రకటించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా జనాభాను దేశానికి సంపదగా …
Read More »రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు
– ఆక్వా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు – రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబునాయుడు – మరోమారు కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రొయ్యల ఫీడ్ ధరల పెంపు అంశంపై ఆక్వా రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, శాస్త్రవేత్తలు, ప్రాసెసర్లు, సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది. ఏపీ సచివాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో …
Read More »నేడు “తాలీమ్-ఏ-హునర్” పథకం అడ్మిషన్లకు ప్రవేశపరీక్ష
-మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య -పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశం -అభ్యర్ధులకు “ఆల్ ది బెస్ట్” చెప్పిన మంత్రి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు ద్వారా “తాలీమ్-ఏ-హునర్” పథకం కింద ప్రతిభావంతులైన పేద ముస్లిం విద్యార్థులకు ఉచితంగా కార్పోరేట్ రెసిడెన్షియల్ ఇంటర్ విద్య అడ్మిషన్ల కోసం ఈనెల 17 వ తేదీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్లు మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి …
Read More »
Prajavartha Online Telugu News