Breaking News

Tag Archives: bapatlla

సూర్యలంక బీచ్ కు మహర్దశ: మంత్రి కందుల దుర్గేష్

-ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా బాపట్ల సూర్యలంక బీచ్..బాపట్ల తీరానికి అంతర్జాతీయ మెరుగులు: మంత్రి కందుల దుర్గేష్ -స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.97.52 కోట్లతో సూర్యలంక సమగ్ర అభివృద్ధి..ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడి..పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్,బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ వినోద్, ఎస్పీ ఉమామహేశ్వరరావు -పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ ఆధ్వర్యంలో పర్యాటక రంగ …

Read More »

బాపట్ల లో ఏపీఆర్ ఎంఎస్ఎస్ఎస్ ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవ మహాసభ

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : బాపట్ల లో ఏపీఆర్ ఎంఎస్ఎస్ఎస్ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం) ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవ మహాసభ జరిగింది. ఆదివారం బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవ మహాసభకు మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు హాజరయ్యారు. సభకు సంఘం ప్రధాన కార్యదర్శి సూరెడ్డి శివకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ …

Read More »

90 గొర్రెలు – గొర్రెల కాఫరి క్షేమం

-వెంటనే స్పందించిన మండల టీమ్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆలోచనలతో ప్రతి రెవిన్యూ, డివిజన్,మండల,సచివాలయాల పరిది లో తుఫాన్ లో ప్రజల కు ఎలాంటి కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి బృందాలు ఏర్పాటు చేయడం వల్ల కృష్ణ నది నీటి ప్రవాహం నుండి గొర్రెలను గొర్రెల కాఫరిని సురక్షితంగా కాపాడిన మండల టీమ్. కొల్లూరు మండలం, గాజులంక రెవెన్యూ గ్రామ, చింతలంక గ్రామానికి చెందిన పౌల్ అనే గొర్రెల కఫరీ రోజు వారీ లో …

Read More »

ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అములు చేస్తాం

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వము అందించే సంక్షేమ పథకాలు పకడ్బందీగా అములు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం బాపట్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందని,అంతకు ముందు అనంతపురము జిల్లా లో 18 నెలల పాటు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు …

Read More »

బావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతతో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అమోఘమని రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా (సీమ్యాట్ ) ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి ప్రధానోపాధ్యాయులకు నాయకత్వ లక్షణాలపై శిక్షణా కార్యక్రమాన్ని బాపట్లలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం మంత్రి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో శిక్షణ పొందుతున్న ప్రధానోపాధ్యాయులతో వర్చువల్ విధానంలో మంత్రి మాట్లాడి, వారికి పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులంతా …

Read More »

ధాన్యానికి ఇతర రాష్ట్రాల కంటే ఏ.పిలోనే మంచి ధర లభిస్తుంది…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతుధరతో 40 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని ఏ.పి ఉపముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం మంగళవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో జరిగింది. బాపట్ల జిల్లాలో నిరుపేద ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఓ.సిలకు 255 ఎకరాల భూమిని పంపిణీ చేయడానికి అసైన్డ్ మెంట్ కమిటి అధికారికంగా ఆమోదించిందని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ఎస్. …

Read More »

సూర్యలంక బీచ్ లో మంత్రి ఆర్.కె. రోజా పర్యటన

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : సూర్యలంక బీచ్ ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె. రోజా ప్రకటించారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో మంత్రి గురువారం పర్యటించారు. పర్యాటక శాఖ ఆధీనంలో నడుస్తున్న హరిత బీచ్ రిసార్ట్ లో మంత్రి కొంతసేపు గడిపారు. పర్యాటకులకు ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిసార్టులోని అతిధి గృహాలు, సమావేశ మందిరం, అందుబాటులో ఉన్న వనరులను ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతోనూ …

Read More »

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి…

యడ్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 21వ తేదీన చుండూరు మండలం యడ్లపల్లి గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం చుండూరు మండలం యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్ల ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి …

Read More »

జిల్లా పురోభివృద్ధికి అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలి…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు తీసుకు వెళుతూ జిల్లా పురోభివృద్ధికి అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి  కొట్టు సత్యన్నారాయణ అన్నారు. జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశమందిరంలో జరిగింది. జిల్లా సమీక్ష మండలి సమావేశంలో 13 శాఖలపై సుదీర్ఘంగా చర్చసాగింది. వ్యవసాయరంగం పై ఆధారపడిన జిల్లాలో పంటల ఉత్పత్తి పెరగటానికి అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని ఉపముఖ్యమంత్రి …

Read More »