Breaking News

Tag Archives: nellore

మహిళల సాధికారతతో దేశాభివృద్ధి పరిపూర్ణమౌతుంది – ఉపరాష్ట్రపతి

-ఇరవై ఒకటవ శతాబ్ధపు అవసరాలకు తగిన నైపుణ్యాన్ని మహిళలు అందిపుచ్చుకోవాలి. -బ్యాంకులు సైతం మహిళలకు రుణాలు అందించేందుకు ముందుకు రావాలి -నెల్లూరు (వెంకటాచలం) స్వర్ణభారత్ ట్రస్ట్ లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం – కౌసల్య సదనాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశజనాభాలో సగం ఉన్న మహిళలకు సమానమైన అవకాశాలు అందించి, వారికి సాధికారత కల్పించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిలషించారు. ఈ నేపథ్యంలో 21వ శతాబ్ధపు అవసరాలకు అనుగుణమైన …

Read More »

దివ్యాంగుల పట్ల దయ, సానుభూతిని చూపించటంతో పాటు వారిని ప్రోత్సహించాలి – ఉపరాష్ట్రపతి

-వారిలో ఉండే ప్రతిభను గుర్తించి సరైన అవకాశాలు కల్పించగలిగితే ఏ రంగంలోనైనా వారు రాణించగలరు -దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ప్రైవేట్ రంగం ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి సూచన -బ్యాంకులు సైతం వారికి సానుకూల దృక్పథంతో విరివిగా రుణాలు అందించాలి -నెల్లూరులోని దివ్యాంగుల ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి నెల్లూరు,  నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల పట్ల సమాజం దయతో, సానుభూతితో వ్యవహరించడంతో పాటు వారిని సాధికారత దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వారిలో ఉన్న ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించడం ద్వారా వారి …

Read More »

దేశంలో ఏర్పాటైన అయిదు ప్రత్యేక ఫిషింగ్ హార్బర్లలో ఒకటి విశాఖపట్నం లో పనిచేస్తోంది…

-కేంద్ర సమాచార ప్రసార, మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ -మత్స్యకారులు, మత్స్య రంగ అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది -నెల్లూరులో మినీ చేపల విక్రయ కేంద్రాలను ప్రారంభించిన మంత్రి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార ప్రసార, మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈరోజు నెల్లూరులో పర్యటించారు. వివిధ కార్యకమాల్లో పాల్గొని ప్రసంగించిన మంత్రి దేశంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన అయిదు ప్రత్యేకమైన …

Read More »