-ప్రకటించిన భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు -ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం -అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం చొరవ చూపాలని సూచన నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగు భాషపై తన మమకారాన్ని మరోసారి చాటుకున్నారు. నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని శనివారం సందర్శించిన సందర్భంగా “తెలుగు భాష- స్వర్ణ భారత్- తిక్కన” పురస్కారానికి తన వ్యక్తిగత పెన్షన్ నుంచి 5 లక్షల రూపాయలు మూల నిధిగా …
Read More »Tag Archives: nellore
నెల్లూరు లో ఘనంగా చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు లో స్థానిక టౌన్ హాల్ నందు నేటి ఉదయం చంద్రన్న వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కార్యనిర్వాహకులు పసుపులేటి వెంకటరమణ సినీ దర్శక, నిర్మాత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొణిదెల ఆర్ట్స్ కె.మణి నాయుడు సమర్పించే మనోహర్ నాయుడు నిర్మాణ నిర్వహణలో వి ఆర్ పి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ‘ధర్మచక్రం’ సినిమా ఆడియో బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనితో పాటు చంద్రన్న సేవారత్న పురస్కారోత్సవం, సినీ నటి శ్రీదేవి సినీ స్వరాంజలి, …
Read More »మామిడి రైతుల విషయంలో వైసీపీది అనవసర రాద్దాంతం
-కూటమి ప్రభుత్వం 80 శాతం మామిడి పంటను కొనుగోలు చేసింది -రైతుల పంటను రోడ్లపై పోసి, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు -రైతులపై చిత్తసుద్ధి ఉంటే అసెంబ్లీలో పోరాడాలి -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గంగాధర నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : మామిడి రైతుల విషయంలో వైసీపీ నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం మామిడి దిగుబడి రెండు రెట్లు పెరిగిందని చెప్పారు. అయితే …
Read More »ప్రభుత్వ ఆదేశాల మేర మద్దతు ధర చెల్లించాలి . . లేకుంటే కరిన చర్యలు : జిల్లా కలెక్టర్
గంగాధర నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : తోతాపురి మామిడిపై మద్దతు ధరకన్నా తక్కువ చెల్లించేవారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. గురువారం గంగాధర నెల్లూరు లోని జైన్ ఫ్యాక్టరీ ని, గుడి పాలెం ఆర్ ఎమ్ ఎం ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్ స్వయంగా సందర్శించి మామిడి కాయల కొనుగోలు పై పరిశ్రమ యాజమాన్యం, రైతులు తో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేర తోతాపురి మామిడికాయలకు మద్దతు ధర చెల్లించాలని, ట్రేడర్లు, రైతులను …
Read More »రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
-50% రాయితీతో చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు పరికరాల పంపిణీ -ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు గంగాధర్ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా అన్ని రంగాలలోనూ అభివృద్ధి సాధిస్తున్నదని, వ్యవసాయ యంత్ర పరికరాలు అందించి వ్యవసాయ రంగాన్ని సైతం అభివృద్ధికి తీసుకురావాలని గౌ. రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు జిడి నెల్లూరు శాసన సభ్యులు వి.ఎం థామస్ పేర్కొన్నారు. బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రధాన కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీ పై …
Read More »క్రమశిక్షణ, మంచి ఆలోచనలతోనే ఉజ్వల భవిష్యత్
-కష్టపడితేనే ఉన్నత లక్ష్యాలు సొంతమవుతాయి -రాష్ట్ర గృహనిర్మాణ, ఐ అండ్ పిఆర్ మంత్రి కొలుసు పార్థసారథి -ఘనంగా విద్యార్థిని విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం -లక్ష్యం నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని విద్యార్థులకు మంత్రి పార్థసారధి పిలుపు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : క్రమశిక్షణ, మంచి ఆలోచనతో ముందుకు సాగితే లక్ష్యాలు సాధించి ఉజ్వల భవిష్యత్ పొందవచ్చని, ప్రతిఒక్కరూ ఉన్నతస్థానాలు అధిరోహించవచ్చని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి విద్యార్థులకు ఉద్బోధించారు. ఆదివారం ఉదయం నెల్లూరు నగరంలోని కొండాయపాలెం …
Read More »ఉగ్రవాదులతో చేతులు కలిపి భారతదేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్న పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది
-రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం సోమశిల లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచంలో అగ్రదేశాల సరసన నిలుస్తున్న భారతదేశాన్ని దెబ్బతీయాలని పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి కాశ్మీర్ లోని పహాల్గంలో ఉగ్రదాడికి పాల్పడిందన్నారు. ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరంగా మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైందన్నారు. భారతీయులంతా దేశ …
Read More »రైతాంగం సంక్షేమమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
– మార్కెట్ను బట్టి రైతులకు గిట్టుబాటు ధర – 24 గంటల్లోపే ధాన్యం నగదు చెల్లింపులు – గత ప్రభుత్వ బకాయిలు రూ.361 కోట్లను మిల్లర్లకు చెల్లించాం – మిల్లర్లు బాధ్యతగా వ్యవహరించకపోతే ఊరుకోం..కేసులు నమోదుచేస్తాం – నూటికి నూరుశాతం రైతుల పక్షాల నిలబడతాం – నెల్లూరుజిల్లాలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన రవాణా, హమాలీ చార్జీలను రెండురోజుల్లో చెల్లిస్తాం – రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ – మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డితో కలిసి సంగంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నెల్లూరు / …
Read More »వచ్చేనెలలో కొత్త రేషన్కార్డులు
– ఆధునిక టెక్నాలజీతో క్యూ ఆర్ కోడ్ కార్డులు అందిస్తాం – మహిళలందరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి – జిల్లాలో 4లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు – మే నెల నుంచి మధ్యాహ్న భోజనానికి, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం – రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ – సంగంలో రైసుమిల్లు, జెండాదిబ్బలో స్టాక్పాయింట్ను తనిఖీ చేసిన మంత్రి సంగం/బుచ్చి/నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా వచ్చేనెల నుంచి కొత్త రేషన్కార్డులను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర …
Read More »జిల్లా అధికారులు, రైస్ మిలర్స్ తో సమీక్షా సమావేశం
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంత్రి నాదెండ్ల మనోహర్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ లతో ధాన్యం కొనుగోళ్ల పై జిల్లా అధికారులు, రైస్ మిలర్స్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ రాబోయే రెండు నెలలు కష్టపడి పనిచేసి …
Read More »
Prajavartha Online Telugu News