Breaking News

Tag Archives: nellore

మతసామరస్యానికి, భక్తుల ప్రగాఢ విశ్వాసానికి ప్రతీక రొట్టెల పండుగ

-భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాం -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల -కుటుంబ సమేతంగా రొట్టెను స్వీకరించిన కలెక్టర్ దంపతులు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల శనివారం కుటుంబ సమేతంగా దర్గాను సందర్శించారు. అనంతరం స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద భక్తులతో మమేకమై సాంప్రదాయబద్ధంగా రొట్టెను స్వీకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ, రొట్టెల పండుగ మతసామరస్యానికి, …

Read More »

బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ–2026 బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ–2026 సందర్భంగా ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజి తో కలసి జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వాజెండ్ల పరిశీలించారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, భక్తుల రాకపోకలు, క్యూ లైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. రొట్టెల పండుగను ప్రశాంత వాతావరణంలో, భక్తులకు ఎలాంటి …

Read More »

రొట్టెల పండుగ భక్తుల రద్దీకి భారీ ఏర్పాట్లు

-రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ -పటిష్ట భద్రత నిఘా కోసం నాలుగు డ్రోన్లను ఆవిష్కరించిన మంత్రి నారాయణ -లంగర్ ఖానా ప్రారంభించిన మంత్రి -అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అజిత, మున్సిపల్ కమిషనర్ నందన్ తో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : రొట్టెల పండుగ రెండో రోజు సందర్భంగా బారాషహీద్ దర్గాలో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం పరిశీలించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ …

Read More »

రొట్టెల పండగకు తొలిరోజు భక్తుల రద్దీ

– సుదూర ప్రాంతాల నుంచి భారీగా విచ్చేసిన భక్తులు – పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర సేవలు – పటిష్ట పోలీసు బందోబస్తు – పక్కాగా ఏర్పాట్లు … సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు – ప్రశాంత వాతావరణంలో రొట్టెలు మార్చుకున్న భక్తులు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగకు తొలి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల …

Read More »

నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2014 – 19లో బారా షహీద్ దర్గా వద్ద నిర్వహిస్తున్న రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తింపు ఇచ్చారని రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం బారా షహిద్ దర్గా వద్ద నిర్వహిస్తున్న రొట్టెల పండుగ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి రొట్టెను పట్టుకున్న అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 412 సంవత్సరాల చరిత్ర ఉన్న బారా షహిద్ దర్గాలో భక్తులు పెరుగుతున్నారు.2014లో 4 …

Read More »

మత్స్యకార కుటుంబాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…

నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామం నుండి లాంఛనంగా ప్రారంభించారు. మత్స్యకార సేవలో పథకం క్రింద చేపల వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 2026-27 సంవత్సరానికి సంబంధించి తిరుపతి జిల్లాలో 3,099 మంది మత్స్యకారులకు మొత్తం రూ.6.198 కోట్లు డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో నేరుగా …

Read More »

హైవేల వెంట వేసైడ్ అమెనిటీస్‌కు పెట్టుబడిదారుల ఆసక్తి

-ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల -జిల్లా కలెక్టర్ ప్రతిపాదనకు అనుగుణంగా పశు భీమా యోజన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.11 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచిన ముఖ్యమంత్రి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రోడ్డు మరియు హైవే మార్గాల వెంట ప్రయాణికులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలను కల్పించే వేసైడ్ అమెనిటీస్ (Wayside Amenities) ఏర్పాటుకు పెట్టుబడిదారుల నుంచి గణనీయమైన ఆసక్తి వ్యక్తమవుతోందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. గురువారం అమరావతి లోని రాష్ట్ర …

Read More »

ఇంటి కోసం పోరాడిన మహిళకు న్యాయం

-మహిళా దినోత్సవం రోజున బాధిత మహిళకు న్యాయం చేసిన కలెక్టర్ -మానవత్వం తో పరిమళించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్యాక్రాంతం అయిన తన ఇంటిని తిరిగి పొందేందుకు పోరాడిన మహిళకు న్యాయం చేస్తూ, మరోసారి మానవత్వాన్ని చాటిచెప్పారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన పేరం విజయకుమారి గత కొన్ని నెలలుగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆమె తల్లి–తండ్రులు తన తమ్ముడి పెళ్లి కోసం నక్క లెల్లయ్య వద్ద రూ.70,000 అప్పుగా …

Read More »

రేపు 9న నెల్లూరులో మహిళా జన్ సున్వాయి

-మహిళా సమస్యల పరిష్కారమే అజెండా -రాయపాటి శైలజ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లాలోని మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఆధ్వర్యంలో రేపు మార్చి 9న మహిళా జన సున్వాయి పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు మహిళా కమిషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని జడ్పి మీటింగ్ హాల్ లో సోమవారం ఉదయం 10.00 గంటల నుండి …

Read More »

కలెక్టర్ బాబు చొరవతో నా ఇల్లు నాకు వచ్చిందయ్యా…!

-నా అర్జీకి న్యాయం జరిగింది -కృతజ్ఞతతో కలెక్టరేట్‌కు వచ్చిన వృద్ధురాలు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల అర్జీల పరిష్కారంలో జాప్యం జరుగుతుందనే భావన ఉన్న నేపథ్యంలో, ఒక వృద్ధురాలి కృతజ్ఞతాభావం జిల్లా యంత్రాంగంపై ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచింది. “అర్జీ ఇచ్చామా… పని అయిపోయిందా… వెళ్ళిపోయామా” అన్న భావనకు భిన్నంగా, తన సమస్యను పరిష్కరించిన అధికారులకు ధన్యవాదాలు చెప్పేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్‌కు రావడం విశేషంగా నిలిచింది. హిమాన్షు శుక్ల నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన తొలి గ్రీవెన్స్ …

Read More »