-సెప్టెంబర్ వరకు వారంలో 3 రోజులు కోవిడ్ పై ప్రచారం -జిల్లా కలెక్టర్ జె . నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ పై అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగించే దిశగా వారంలో మూడు రోజుల పాటు వినూత్నంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగలేదని ఈ దృష్ట్యా ప్రజలంత కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సెప్టెంబర్ నెలఖారు వరకు ప్రతి వారంలో మూడు రోజుల …
Read More »Tag Archives: vijayawada
ప్రతీ మహిళా ప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యాపారవేత్తలుగా రాణించాలి….
– వైయస్ఆర్ చేయూత ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి 14 కంపెనీలతో ఒప్పందం… – వైయస్ఆర్ చేయూత ద్వారా 8 వేల కోట్లు ఆర్థిక సహాయాన్ని 24 లక్షలమంది మహిళలకు అందించాం… – రాష్ట్రంలో 6 లక్షల మంది మహిళలకు శిక్షణ, వ్యాపార నైపుణ్యం, మార్కెటింగ్ అందించుట పై ఒప్పంద కంపెనీలు పనిచేస్తాయి… -రాష్ట్ర మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి -బొత్స సత్యనారాయణ -కురసాల కన్నబాబు -పీదిరి అప్పలరాజులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతీ మహిళా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో తాము …
Read More »సమిష్టిగా పనిచేద్దాం ప్రభుత్వానికి వన్నె తెద్దాం…
-డిప్యూడి డైరెక్టర్ ఎస్.యం మహబూబ్ బాషా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు సిబ్బంది సమిష్టి కృషితో పనిచేసి ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువద్దామని సమాచార శాఖ ఉపసంచాలకులు ఎస్.యం మహబూబ్ బాషా చెప్పారు. జిల్లా పౌర సంబంధాధికారిగా పనిచేస్తున్న యం. భాస్కరనారాయణ పదోన్నతి పై విజయవాడ రాష్ట్ర సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా నియమించబడ్డారు. ప్రస్తుతం సహాయ సంచాలకులుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణాజిల్లా ఉపసంచాలకులు మహబూబ్ బాషా నుండి సోమవారం భాస్కరనారాయణ ఎడిగా …
Read More »సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు లబ్ధిదారులను చైతన్యపరచాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ క్యాలెండర్ పై లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరచడమే సచివాలయ సిబ్బంది ప్రథమ కర్తవ్యమని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 63వ డివిజన్ లోని 276, 277 సచివాలయాల సిబ్బందిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో.. శాసనసభ్యులు ఆయా సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శుల హాజరుపట్టి, రికార్డులు, ప్రజల అర్జీలను పరిశీలించారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. …
Read More »పౌరోహిత్యాన్ని కులవృత్తిగా గుర్తించాలని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతిపత్రం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. పురోహితుల సమస్యల పరిష్కారం కోసం సాంబమూర్తి రోడ్ ధర్నాచౌక్ నందు ఆందోళన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సమాఖ్య సభ్యులు పలు సమస్యలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలని విన్నవించారు. వీటితో పాటు పింఛన్, …
Read More »రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా సమయంలో రక్తం దొరక్క ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలోని హోరేబు ప్రార్థనా మందిరం నందు రాధమ్మ వెల్ నెస్ సెంటర్ లవ్ ఇన్ యాక్షన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్త్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మరణించిన పెద్దల పేరిట …
Read More »స్థాయి మరచి ముఖ్యమంత్రి ని విమర్శిస్తే గట్టి బుద్ధి చెబుతాం… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నియోజకవర్గ పరిధిలోని 7 వ డివిజన్, మొగల్రాజపురం,బందులదొడ్డి సెంటర్ లో స్థానిక కార్పొరేటర్, వైస్సార్సీపీ నాయకులతో కలిసి పర్యటించిన అవినాష్ ఇంటిఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను, ప్రభుత్వ పనితీరుపై వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన డివిజన్ పర్యటన ప్రజలు వద్దకు వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని,,వాటిని తప్పకుండా పరిష్కారం చేస్తానని ప్రజలకు హామీ …
Read More »జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా టీడీపీ నిరసన కార్యక్రమం…
-శాసనసభ్యులు గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైకాపా ప్రభుత్వంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక కూరగాయలు అమ్ముకునే పరిస్థితులు దాపురించాయని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత ఆధ్వర్యంలో 6వ డివిజన్ మాచవరం బి.ఎస్.ఎన్.ఎల్ సమీపంలో జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత కూరగాయలు అమ్ముతూ తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ లక్షలాది మంది …
Read More »ఈ నెల 16న పోలవరం ప్రాంతంలో జరిగే అఖిలపక్ష పర్యటన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఆదివారం విజయవాడ దాసరి భవన్ లో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణమూర్తిలతోపాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ కె.నారాయణ జాతీయ రాజకీయ పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించగా, సమావేశం పలు అంశాలపై చర్చలు జరిపింది. సమావేశ నిర్ణయాలతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ …
Read More »పౌరోహిత్యాన్ని కుల వృత్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు కలిసారు. పౌరోహిత్యాన్ని కుల వృత్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని, తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతిపత్రం అందజేసారు. కులవృత్తిగా గుర్తించడం ద్వారా తమకు భద్రత, భరోసా లభిస్తుందని, అన్ని సంక్షేమ పథకాలకి అర్హులు అవుతామని సమాఖ్య సభ్యులు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన …
Read More »
Prajavartha Online Telugu News