Breaking News

Tag Archives: vijayawada

ఇంతవరకు 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు…

-జెసి డా. కె. మాధవీలత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాల రబీ ధాన్యం కొనుగోలు భాగంగా ఇంతవరకు 33,330 రైతుల నుంచి 3,82,853 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 20 మంది రైతులు తెలిపిన సమస్యలను జెసి మాధవీలత తెలుసుకొని వాటిని నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జెసి మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోండి… : కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ పనితీరును మెరుగుపరచి మరింత సమర్థవంతంగా రోగులకు ఆక్సిజన్ అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను జాయింట్ కలెక్టర్లు ఎల్. శివశంకర్, కె. మోహన్‌ కుమార్‌తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో 10కెఎల్ 12కెఎల్ 20 కెఎల్ సామర్ధ్యం గల ఆక్సిజన్ ప్లాంట్లు …

Read More »

రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులు పూర్తి చేసి సిద్ధం చేయండి… : కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పటమట రైతు బజారు సమీపంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను శనివారం కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు. క్రీడాకారులకు మరింత సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో స్టేడియంలను అభివృద్ధి చేయడానికి …

Read More »

శిలా ప‌ల‌కాల‌కే ప‌రిమితం అయిన గ‌త‌పాల‌కులు పాల‌న‌…

-కోటి 40 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో అభివృద్ది ప‌నుక‌లు శుంకుస్థాప‌న‌ -ర‌హ‌దారుల‌పై వ‌ర్ష‌పు నీరు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టిండి -అధికారుల‌తో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త పాల‌కులు అభివృద్ది విస్మ‌రించి, శిలాఫ‌ల‌కాల‌కే ప‌రిమితం అయ్యారు అని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు… ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌నలో భాగంగా మంత్రి వెలంప‌ల్లి న‌గ‌ర మేయ‌ర్  రాయ‌న భాగ్యల‌క్ష్మి, అధికారుల‌తో ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు. శ‌నివారం 43వ డివిజన్ ఊర్మిళానగర్ పోలేరమ్మ గుడి దగ్గర 14వ ఆర్ధిక సంఘం …

Read More »

మార్తి శ్రీ మహావిష్ణు మరణం పార్టీకి తీరని లోటు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

-అందరి మంచి కోరే అజాతశత్రువు మార్తి శ్రీ మహావిష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్తి శ్రీ మహావిష్ణు మరణంతో ఒక మంచి ఆప్తుడుని కోల్పోయానని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు  అన్నారు. గాంధీనగర్ ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు కీ.శే. మార్తి శ్రీ మహావిష్ణు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మార్తి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొని ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు  మాట్లాడుతూ …

Read More »

డాక్టర్ వీజీఆర్ హరితోద్యమానికి పదేళ్లు…

-డాక్టర్ వీజీఆర్ డయాబెటిస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ -పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -మొక్కలు నాటితే భావితరాలకు భరోసా కల్పించినట్లే… -ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మధుమేహవ్యాధికి అత్యాధునిక వైద్యం అందించడంతో పాటు, వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి గడచిన దశాబ్ద కాలంగా హరితోద్యమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నారు. డాక్టర్ వీజీఆర్ డయాబెటిస్ సూపర్ స్పెషాలిటీ …

Read More »

గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ కోమల‌ విలాస్ సెంటర్లో ఆనందయ్య కరోనా మందు పంపిణీ… 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రవాసాంధ్రుడు గొలగాని రవి కృష్ణ వారి  గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కోమల‌ విలాస్ సెంటర్ వద్ద గల సమీప‌ డివిజన్లలో 45 వయస్సు పైబడిన 1600 మందికి, కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్ గారి కరోనా మందు పంపిణీ జరిగింది. అడ్దూరి శ్రీ రామ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విజయనగరం జిల్లా ఇంచార్జ్, భోగవల్లి శ్రీధర్, బి.జె.పి. కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి, గర్రె బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన …

Read More »

డిపిఆర్ఓ భాస్కరనారాయణకు విజయవాడ ఎస్ఐసి ఎడిగా పదోన్నతి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పౌర సంబంధాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న యం. భాస్కరనారాయణకు సహాయ సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ సమాచార శాఖ కమీషనర్ టి. విజయకుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 1993లో ఎపిపియస్సీ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా డిపిఆర్‌ఓ కార్యాలయంలో సహాయ పౌర సంబంధాధికారిగా నియమితులైన భాస్కరనారాయణ కొవ్యూరు, నర్సాపురంలో డివిజనల్ పౌర సంబంధాధికారిగా పనిచేసి పదోన్నత పై 2017 సెప్టెంబర్ లో కృష్ణాజిల్లా పౌర సంబంధాధికారిగా నియమితులైయ్యారు. ప్రస్తుతం డిపిఆర్ఓగా పనిచేస్తున్న ఆయనకు విజయవాడ రాష్ట్ర సమాచార …

Read More »

రైతులకు విత్తనాలను వారం రోజుల్లో పంపిణీ చేయండి… : కలెక్టరు జె. నివాస్

-ఇ-క్రాప్ నమోదు పై ప్రత్యేక దృష్టి పెట్టండి… జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలను వేగవంతం చేయండి… విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా రైతాంగం వ్యవసాయ పనులను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో అవసరమైన విత్తనాలను ప్రతీ రైతుకూ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ తెలిపారు. రైతులు చేపట్టిన పంటల ఇ-క్రాప్ నమోదు పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాల పనులను వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ సంబంధిత …

Read More »

ఆప్కోలో ఆషాడం సేల్.. 30 శాతం రిబేటు పై అమ్మకాలు…

-ఒకటి కొంటే మరొకటి ఉచితం.. మరియు ఒకటి కొంటే రెండు ఉచితం… -ఆప్కో డియంఓ యస్ వివి. ప్రసాద రెడ్డి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని ఆప్కో షోరూమ్ లలో 30 శాతం రాయితీ పై చేనేత వస్త్రాల అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు ఆప్కో డివిజినల్ మార్కెటింగ్ మేనేజరు యస్ వివి. ప్రసాద రెడ్డి తెలిపారు. చేనేత వస్త్రాలను వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకువచ్చి నేతకార్మికులకు చేయూతనిచ్చేందుకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఆప్కో షోరూమ్ ల ద్వారా 30 శాతం …

Read More »