విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు మల్లాది విష్ణు ని గులాబీతోట రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసారు. రోడ్డు వైడనింగ్ పనులు చేపట్టాలని, పార్క్ లో మహిళల కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయటంతో పాటు పలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు, స్థానిక కార్పొరేటర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని మల్లాది విష్ణు హామీ ఇవ్వటంతో రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ని కలిసిన …
Read More »Tag Archives: vijayawada
పోతిన వెంకట మహేష్ ను కలిసి అభినందనలు తెలిపిన నగరాల యువత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా పోతిన వెంకట మహేష్ కి వంద మందికిపైగా నగరాల యువత వచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2024 లో పోతిన వెంకట మహేష్ ని ఎమ్మెల్యేగా చేయడమే మా లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొర్ర గంజి రమణ, పోతిన వెంకటేష్, మరి పిళ్ళ రాజు, దుక్క సాంబ, మురళి, పిళ్ళ వంశీ, తమ్మిన రఘు, గుడెల దుర్గారావు, పోతిన …
Read More »ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న : రాజుబాబు
-రెండు గిరిజన తండాలకు సహాయం అందించిన బీటింగ్ హార్ట్స్… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని పేద ప్రజల అవసరాలను గుర్తించి వారికి చేదోడుగా నిలిచేందుకు బీటింగ్ హార్ట్స్ ముందుకు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు అన్నారు. సమాజానికి మన వంతుగా తోచిన రీతిలో సహాయం అందించాలన్నారు. ఆదివారం 19వ అంతర్జాతీయ జావా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర జావా ఏజిడి మోటార్ సైకిల్స్ క్లబ్ అధ్యక్షుడు ముఖర్జీదండే ఆధ్వర్యంలో బందరు రోడ్డు లోని రవాణాశాఖ …
Read More »విజయవాడ స్టేషన్ యార్డులో భారీ ఎత్తున మార్పులను చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ స్టేషన్ యార్డులో భారీ ఎత్తున మార్పులను చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే. ఈ మార్పుచేర్పులతో రైళ్ల నిరీక్షణ సమయం తగ్గుతుంది మరియు సెక్షనల్ సామర్థ్యం మెరుగవుతుంది. దీంతో ప్రధానంగా సికింద్రాబాద్`విశాఖపట్నం మధ్య ఏకకాలంలో రైళ్ల రాపోకలకు సౌలభ్యం ఏర్పడుతుంది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ స్టేషన్ యార్డులో ఇంటర్లాకింగ్ సిస్టంతో సహా పెద్ద ఎత్తున యార్డులో మార్పుచేర్పులను చేపట్టింది. దీంతో రైళ్ల రాకపోకలలో ముఖ్యంగా సికింద్రాబాద్`విశాఖపట్నం మధ్య రైళ్ల నిర్వహణలో మెరుగైన సౌలభ్యం ఏర్పడుతుంది. భారతీయ …
Read More »సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తోంది … : కేశినేని నాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆస్తి పన్ను విధానంతో పూరి గుడిసె ఉన్నవారు కూడా ఆస్తి పన్ను కట్టలేక ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో ఆదివారం 19వ డివిజన్ టీడీపీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఆస్తి పన్ను సహా ఇతర పన్నులు పెంచుతోందని కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే చెప్పామని, ప్రజలు …
Read More »ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు వడ్డీ చెల్లింపుల్లో ఆర్థిక సాయం!
-కనీసం 5 శాతం వడ్డీ సొమ్మును ప్రభుత్వం చెల్లించాలి -అలాంటి రుణాలు అందిస్తే ఈఈ కార్యక్రమాల అమలు పెరుగుతుంది -పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల్లో ఉత్పాదక పెరుగుతుంది -కేంద్రానికి రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి లేఖ -రాష్ట్రంలో 2932 మిలియన్ యూనిట్ల ఆదా.. రూ.2014 కోట్ల పొదుపు -పీఏటీ 1, 2 దశల్లో 0.21, 025 ఎంటీవోఈ ఇంధన ఆదా -పరిశ్రమల్లో ఐవోటీ టెక్నాలజీ అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక -దేశంలో 2031 నాటికి 86.9 ఎంటీవోఈ ఆదా చేయాలని అంచనా.. -దీనివల్ల రూ.10.02 …
Read More »ఆస్రా ప్రచార రథం వినియోగదారులకు ఒక చైతన్య రథం… : న్యాయమూర్తి మాధవరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య వినియోగదారులకు అండగా, ఆసరాగా మేమున్నామని చెప్పే ప్రచార రథాన్ని న్యాయవాదుల అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్స్బిలిటీ అండ్ అవేర్ నెస్ (ఆస్రా) కృష్ణ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమరావతి బోటింగ్ క్లబ్ సిఇఒ తరుణ్ కాకాని ఆధ్వర్యంలో జిల్లా వినియోగదారుల న్యాయ స్థానం న్యాయమూర్తి మాధవరావు, డీసీపీ మేరీ ప్రశాంతి తో కలిసి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివారం తరుణ్ కాకాని ఓ ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా …
Read More »రాబోయే ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోతిన వెంకట మహేష్ గెలుపు కోసం పని చేస్తాం …
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా పోతిన వెంకట మహేష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో ఏలూరి సాయి శరత్ సత్కరించారు. ఈ సందర్భంగా ఏలూరి సాయి శరత్ మాట్లాడుతూ పోతిన వెంకట మహేష్ నిత్యం అవినీతి పైన పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ముందుకు సాగుతున్న తీరు , ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తిగా పోతిన వెంకట మహేష్ రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పశ్చిమ నియోజకవర్గం నుండి వారి …
Read More »కత్తి మహేష్ మరణం దళిత సమాజానికి తీరని లోటు : మేదర సురేష్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కత్తి మహేష్ మరణం దళిత సమాజానికి తీరని లోటని ఎమ్ఆర్ పియస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్ పేర్కొన్నారు. కత్తి మహేష్ అంటే దళితులకు పీడీతులకు అండని ఆయన చరిత్ర పట్ల కచ్చితమైన అవగాహన కలిగి ఉన్నారని అన్నారు. కత్తి మహేష్ కుటీల బ్రహ్మణ వాదాన్ని నిరసించారని అన్నారు. చరిత్రను వక్రీకరణను విమర్శించారని అది హిందు మతోన్మాదులకు శరాఘాతంగా తగిలిందని అన్నారు. చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగే ధైర్యం, సాహసం కత్తి మహేష్ సోత్తని …
Read More »గోమాతను రక్షించండి… : పుల్లేటికుర్తి కామేశ్వర రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హిందువులు ఎంతో పవిత్రంగా ఆరాధించి పూజించే గోమాతను బక్రీద్ సందర్భంగా హత్యచేయకుండా ప్రత్యమ్నాయం చూసుకునేలా ముస్లిం సోదరులకు సూచించాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కి శ్రీ ఆది శంకరాచార్య గో సేవా ట్రస్ట్ చైర్మన్ పుల్లేటికుర్తి కామేశ్వర రావు మరియు ధర్మో రక్షతి రక్షితః ఫౌండేషన్ అధ్యక్షుడు బూసిం వైవి సత్యనారాయణ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. శనివారం హోం మంత్రి ని గుంటూరు లోని వారి స్వగృహంలో కలిసారు. ఈ సందర్భంగా శ్రీ ఆదిశంకరాచార్య గో …
Read More »
Prajavartha Online Telugu News