Breaking News

Tag Archives: vijayawada

ఆల్ ఇండియా నేషనల్ ఇండోర్ రోయింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఆంధ్రప్రదేశ్ జట్టు ఎంపిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :ఆల్ ఇండియా నేషనల్ ఇండోర్ రోయింగ్ ఛాంపియన్‌షిప్‌కు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోయింగ్ జట్టు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, ఖేలో ఇండియా సభ్యులు – సౌత్ జోన్, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ అయిన డాక్టర్ తరుణ్ కకాని మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రోయర్ల ఎంపిక మార్చి 17 నుండి 26 వరకు వివిధ జిల్లా స్థాయిలలో నిర్వహించబడిందని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసినట్లు …

Read More »

సమాజంలో మార్పు జర్నలిస్టులతోనే సాధ్యం

– హెచ్ ఆర్ టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు విజయవాడ, ఏప్రిల్ 7: సమాజంలో మార్పు తేవటం జర్నలిస్టులకే సాధ్యమని హెచ్ఆర్టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధ విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధునికీకరణకు ఇతోధికం గా సాయం చేసిన హనుమంతరావు గారిని మంగళవారం యూనియన్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట తొండెపు శ్రీనివాస్ ఉన్నారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మార్పులను పసిగట్టి అధ్యయనం చేసి ప్రజల పక్షాన నిలబడుతున్నది మీడియా …

Read More »

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :  సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా ఆశీస్సులతో ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంచ కోదండపాణి కుమార్తె అంచా సాహితీ నాయుడు పుట్టినరోజు సందర్భంగా మన డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటాయపాలెం వెళ్లే రూటు నారా లోకేష్ ఏరియా లో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సంసాని విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు గుబ్బల జ్యోతిశ్వరి, కోశాధికారి యర్రపు అభిలాష్, కార్యదర్శి సంసాని హేమ లక్ష్మి, నేను …

Read More »

ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్యసేవలు తక్షణమే పునరుద్దరించాలి… జి.కోటేశ్వరరావు డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :ఆరోగ్యశ్రీ పధకం క్రింద ప్రవేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 3 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు లెనిన్ సెంటర్ లో భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలవ్యాధిలో రాష్ట్రంలో ప్రవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ …

Read More »

BJP 47th Foundation Day

Vijayawada, Neti Patrika Prajavartha :On the occasion of the Bharatiya Janata Party’s (BJP) 47th Foundation Day, a BJP flag-hoisting ceremony was held across Divisions 3, 4, and 5 of Gunadala Mandal. Organized under the leadership of BJP Shakti Kendra Pramukh Dr. Tarun Kakani, the event was attended by senior leaders Satish Jasti and Piyush Desai; BJP Andhra Pradesh State Mahila …

Read More »

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం ఫైల్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటే క్రమశిక్షణ చర్యలు తప్పవు- డిప్యూటీ డైరెక్టర్ రంగరాజు అల్లాడి

ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం ఫైల్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రంగరాజు అన్నారు. శనివారం మధ్యాహ్నం విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, నూతన భవనంలోని మీటింగ్ హాల్ లో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం టి డి ఆర్ బాండ్స్ బిల్డింగ్ ప్లాన్ లపై డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఓపెన్ ఫారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం పొడిగించిన …

Read More »

బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శనీయం

-విజయవాడ నగరపాలక అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శనీయమని విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు అన్నారు. ఆదివారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విఎంసి సిబ్బందితో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ దేశసేవకుడిగా భారత చరిత్రలో చిరస్థాయిగా …

Read More »

రాష్ట్రంలో గ్యాస్ సరఫరాకు ఇబ్బంది లేదు

-సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీవాస్ నూపుర్ అజయ్‌ కుమార్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీమతి నుపూర్ అజయ్ కుమార్ తెలిపారు.. స్థానిక కానూరు స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ తో కలిసి నిర్వహించిన సంయుక్త ప్రెస్ మీట్ లో సోమవారం సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీమతి శ్రీవాస్ నూపుర్ అజయ్‌ కుమార్ …

Read More »

మీ సమస్య పరిష్కారానికి నా భరోసా

-అర్జీదారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ డా. జి.లక్ష్మీశ -జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న పీజీఆర్ఎస్‌ వ్యవస్థ -సత్వర పరిష్కారంతో పాటు సంతృప్తికర సేవలందించే దిశగా చర్యలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతోంది. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల నుంచి అందుతున్న అర్జీలకు తక్షణ స్పందన ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జిల్లా, …

Read More »

నీటి భ‌ద్ర‌త‌కు స‌మ‌ష్టిగా ముంద‌డుగు వేద్దాం

-ఇప్పుడే కాపాడుదాం… రేపటి తరాలకు భద్రత కల్పిద్దాం -100 రోజుల కార్యాచ‌ర‌ణ‌తో స‌త్ఫ‌లితాలు సాధిద్దాం -ఏప్రిల్ 6 నుంచి జులై 14 వ‌ర‌కు 100 రోజుల ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు -విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్‌, క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీటి వనరుల పరిరక్షణ, సమర్థ వినియోగం, భవిష్యత్ తరాలకు తగిన నీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభ‌మైన జలధార- నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం విజ‌య‌వంతానికి స‌మ‌ష్టిగా ముంద‌డుగు వేద్దామ‌ని విజ‌య‌వాడ ఎంపీ …

Read More »