Breaking News

హోమంలో మహానంది దివ్య దర్శనం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శని త్రయోదశి సందర్భంగా శనివారం ఉదయం రామవరప్పాడు శ్రీ అభయ ఆంజయనేయ స్వామి వారి ఆలయం లో నిర్వహించిన రుద్ర హోమం జరుగుతుండగా… ” మహానంది ” దర్శన భాగ్యం కలిగింది. ఒక్కసారిగా భక్తులు ఆ దృశ్యాన్ని చూసి భక్తి తో పులకించారు. ఓం నమః శివాయ… అంటూ పరవశించారు. ఈ హోమంలో మావుడూరు సతీష్ కుమార్ శర్మ, మావూడూరు రవీంద్ర కుమార శర్మ ఋతిక్కులు గా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు శ‌ర‌వేగంగా ఏర్పాట్లు

– కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి అధికారులు స‌మ‌ష్టిగా కృషిచేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు విజయవాడ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *