పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ, పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, మహిళలకు 50 శాతం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పేర్కొన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో రూ.100.70 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను గృహ నిర్మాణ శాఖమంత్రివర్యులు శ్రీచెరుకువాడ.శ్రీ రంగనాథరాజు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, తదితరులు …
Read More »Latest News
బ్యాంక్ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థిక స్వాలంబనే లక్ష్యం గా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని,అందులో భాగంగా కృష్ణా జిల్లా సహకార బ్యాంకు వారు డ్వాక్రా మహిళలకు, చిరు వ్యాపారులకు రుణాలను అందిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకొంటూ వ్యాపాఅభివృద్ధి చేసుకోవాలని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం పటమట మోహన్ దాస్ కాంప్లెక్స్ నందు బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కేడీసిసి బ్యాంక్ ఋణమేళ కార్యక్రమంలో ముఖ్య …
Read More »సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి… : అధికారులకు ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి ఆదేశం
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సీజనల్ వ్యాధులు, కోవిడ్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సీజనల్ వ్యాధులు, కోవిడ్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం లో దోమలు, అపరిశుద్ధ్యం కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వీటిని నియంత్రించేందుకు …
Read More »స్పందనతో ప్రజల సమస్యకు పరిష్కారం…
-దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న స్పందనతో ఆర్జీదారుల సమస్యకు తక్షణమే పరిష్కారం లభిస్తుందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బాధితుల నుంచి ఆర్జీలను స్వీకరించారు.. ఆర్జీదారుల సమస్యకు నగర పాలక సంస్థ పరిధిలో తగు విచారణ జరిపి, చట్ట పరిధిలో పరిష్కారం అందిస్తాస్తున్నామన్నారు. స్పందన కార్యక్రమములో అదనపు …
Read More »పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
-వర్షపు నీరు డ్రెయిన్ లో కలిసేలా చర్యలు చేపట్టండి… -ఎర్రకట్ట రోడ్ లో బి.టి రోడ్డు అబివృద్దికి అంచనాలు రూపొందించాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని కేదారేశ్వర పేట, ఎర్రకట్ట, చిట్టినగర్, అంబేద్కర్ రోడ్, భవానీపురం, హెడ్ వాటర్ వర్క్స్ తదితర ప్రాంతాలలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ సోమవారం పర్యటించి, అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఎర్రకట్ట ప్రాంతములో చేపట్టిన యు.జి.డి మెయిన్ పైపు లైన్ పనులు పూర్తి అయిన నేపధ్యంలో సుమారు 360 మీటర్ల పొడవున 2 మీటర్ల …
Read More »మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కి స్పందన లో భాగంగా గా రోడ్ల మరమ్మతులు చేయాలని నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలని వినతిపత్రం సమర్పించిన జనసేన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులు మరియు అంతర్గత రహదారులకు మరమ్మతులు చేపట్టి నూతన రోడ్ల నిర్మాణాన్ని చేయవలసిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న విజయవాడ నగరానికి నిత్యం లక్షలాది మంది ప్రజలు అనేక అవసరాల నిమిత్తం వచ్చి వెళుతూ ఉంటారు రాజధాని నగరం అయినందున ఈ నగరం యొక్క పేరు ప్రతిష్టలను పెంచవలసినటువంటి బాధ్యత అందరిపైనా ఉన్నది. ముఖ్యంగా కమిషనర్ విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులు మరియు అంతర్గత రోడ్లు తీవ్రంగా దెబ్బతిని గోతులు మయంగా …
Read More »కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి పట్టువస్త్రాలు సమర్పణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం నందు కొలువై యున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవముల సందర్భముగా సోమవారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి తరుపున శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ పట్టువస్త్రములు సమర్పించుటకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం చేరుకోగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి A.వెంకటేశు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ …
Read More »వధూవరులకు బంగారు తాళిబొట్టు, పట్టువస్త్రాలు, మెట్టెల కానుక ప్రారంభం…
–టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా కానుకల అందజేత తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వివాహం చేసుకునే జంటలకు ఉచితంగా బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు, మెట్టెలు, తిరుమల శ్రీవారి ప్రసాదాలు కానుకగా అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సోమవారం మధ్యాహ్నం తుమ్మలగుంటలో లాంఛనంగా ప్రారంభించారు. వివాహం చేసుకోబోతున్న 7 జంటలకు ఆయన ఈ కానుకలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి శాసనసభ్యులు, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ …
Read More »శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మినీ కళ్యాణ కట్ట ను ప్రారంభించిన డిప్యూటీ ఈ ఓ .శాంతి…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీనివాసమంగాపురంలోని… శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు భక్తుల సౌకర్యార్థం. .. “కళ్యాణకట్ట ఏర్పాటు చేయడం చాలా సంతోషమని శ్రీవారి భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సోమవారం మినీ కల్యాణకట్టను ఆలయ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక భక్తురాలితో పూజ చేయించారు. అనంతరం డిప్యూటీ ఈవో శాంతి మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురం లోని కళ్యాణకట్ట ఏర్పాటు చేయడం చాలా సంతోషమని ఇందుకు సహకరించిన చంద్రగిరి …
Read More »ఏడు కొండలు.. ఏడు అగరబత్తుల బ్రాండ్లు… విక్రయం ప్రారంభం…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉపయోగించిన పుష్పాలతో పరిమళాలు వెదజల్లే అగరబత్తులు తయారుచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో అగరబత్తుల విక్రయాన్ని తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రారంభించారు. శ్రీనివాసుని ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో వీటిని తీసుకొచ్చారు. ఈ బ్రాండ్ల పేర్లు.. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో వీటిని విక్రయించనున్నారు. వీటి తయారీకి దర్శన్ ఇంటర్నేషన్ సంస్థ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీతో తితిదే ఒప్పందం కుదుర్చుకుంది. ఆలోచనకు …
Read More »