-తద్వారా మనోబలం, ఆత్మవిశ్వాసం పెరిగి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కాగలరు -మన చరిత్ర, సంప్రదాయాల గురించి వారికి తెలియజేసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి -కుటుంబ సమేతంగా చారిత్రక హంపి నగరాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి -పురావస్తు శాఖ వారు హంపిని సంరక్షిస్తున్న తీరు పట్ల సంతృప్తి హంపి, నేటి పత్రిక ప్రజావార్త : ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం నాడు కుటుంబ …
Read More »Latest News
సహాయక చర్యలను పర్యవేక్షించిన అవినాష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని APIIC కాలనీ నందు శనివారం భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం 4వ డివిజన్ ఇన్ ఛార్జ్ గల్లా పద్మావతి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకువెళ్లగా హుటాహుటిన సంబంధిత అధికారులతో కలిసి వెంటనే ఆ ప్రాంతంలో పర్యటించిన అవినాష్ బొరేవెల్ సిస్టమ్ , జెట్ మోటర్లు ఏర్పాటు చేసి నీటిని తోడే చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా …
Read More »శ్రీ భూ వరాహ స్వామివారికి మహాలక్ష్మీ అమ్మవారి ఉత్సవమూర్తికి తిరుమంజనసేవ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై వేంచేసి ఉన్నటువంటి శ్రీ భూ వరాహ స్వామివారికి అలానే మహాలక్ష్మీ అమ్మవారి ఉత్సవమూర్తికి ఉదయం తిరుమంజనసేవ జరిగినది. విశేషించి శ్రావణ మాసం లో రెండవ శుక్రవారం సందర్భంగా శ్రీ సూక్తం హవనం ఎంతో వైభవంగా జరిగినది. ఈ విశేష కార్యక్రమం లో భక్తులు పాల్గొని, ఇందులో భాగస్వాములై ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందారు.
Read More »వైఎస్ఆర్ జగనన్నకాలనీ ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే విధంగా మౌలికసదుపాయాలను సిద్దం చెయ్యాలి…
-సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు నిర్మాణంలో భాగంగా లబ్దిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో మెరక పనులను పూర్తి చేసి ఇళ్లు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టరు జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అధికారును ఆదేశించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఇళ్ల స్థలాలు, వీటీపీఎస్ ల్యాండ్ ఇన్సపెక్షన్, నవేపోపవరంలో ప్రైవేట్ మరియు పారెస్టు ల్యాండ్స్ ను సబ్ …
Read More »మీ సమస్యలు న్యాయం అయినవి…
-మా సహకారం ఎప్పుడూ ఉంటుంది… -అధికారపక్షానికి లేఖ రాస్తా… -ప్రాంతీయ పత్రిక ఎడిటర్ కు అండగా ఉంటా… -స్థానిక పత్రికలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది… -ఏపీ ఎస్ఎస్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా క్షేత్రంలో నిత్యం తిరుగుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి చేరవేస్తూ వారధిగా ఉన్న జర్నలిస్టులకు,స్దానిక పఁతికల ఎడిటర్లకు అఁకిడేషన్ ఇవ్వకపోవడం , జిఎస్టి విధించడం అన్యాయమని ప్రాంతీయ పత్రికల ను ఆదుకోవాల్సిన …
Read More »ప్రతి గ్రామంలో సుపరిపాలన అందించడమే సియం. జగన్ ధ్యేయం : ఎమ్మేల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, ఆగష్టు, 20 : ప్రజా సంక్షేమ పాలనను పేద ప్రజల వద్దకు తీసుకువచ్చి సుపరిపాలన అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తపన అని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని శాసనసభ్యులు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి సంక్షేమ పాలనను తీసుకు …
Read More »రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పనితీరుకు పోలీస్ శాఖ సాధించిన పతకాలే నిదర్శనం…
-పోలీస్ క్వార్టర్స్, పోలీస్ భవనాల నిర్మాణంతో పాటు గతంలో నిర్మించిన భవనాల అభివృద్ధి… -రాష్ట్ర హోంశాఖామాత్యులు మేకతోటి సుచరిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీస్ యంత్రాంగం నిరంతరం సేవలు అందిస్తున్నదని ఇందుకు పోలీస్ శాఖ సాధించిన పతకాలే నిదర్శనమని రాష్ట్ర హోం శాఖామాత్యులు శ్రీమతి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమితులైన మెట్టుకూరు చిరంజీవ రెడ్డి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో హోమ్ శాఖామాత్యులు …
Read More »భారతదేశం ఏనాడూ సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించలేదు : ఉపరాష్ట్రపతి
– రక్షణరంగ ఉత్పత్తులు రక్షణ కోసమే తప్ప, దాడులకోసం కాదని హితవు -భారతదేశం అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదగాలనేది నా ఆకాంక్ష -రక్షణ రంగంలో భారతదేశాన్ని స్వయంఆధారిత దేశంగా నిలబెట్టేందుకు అత్యాధునిక దేశీయ సాంకేతికత తయారీ దిశగా దృష్టికేంద్రీకరించాలని శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి పిలుపు -విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా “ఏరో స్పేస్ హబ్” అభివృద్ధికి పిలుపు -మంచి ఫలితాల కోసం రక్షణ రంగ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ఆవశ్యకం -83 తేజస్ ఫైటర్ జెట్ ల …
Read More »ముఖేష్ కుమార్ మీనాకు వీడ్కోలు పలికిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నూతన రాజ్ భవన్ ఏర్పాటు సమయంలో తొలి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ముఖేష్ కుమార్ మీనా ఎంతో శ్రమించి మంచి పనితీరుతో అనతి కాలంలోనే రాజ్ భవన్ ప్రాంగణానికి సర్వహంగులు సమకూర్చారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రస్తుతం గవర్నర్ కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా పరిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శిగా, గవర్నర్ ఎడిసి ఎస్ వి మాధవరెడ్డి విజిలెన్స్ విభాగంలో అదనపు ఎస్పిగా బదిలీ అయిన నేపధ్యంలో గౌరవ …
Read More »వాతావరణ సూచన…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకు విదర్భ మీదుగా ఉత్తర కోస్తా తమిళనాడు మరియు తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉంది. వీటి ఫలితముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల …
Read More »