-తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడమే లక్ష్యం. -కరువుప్రాంతాలకు ప్రయోజనం కల్గించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి. -ఉత్తరాంధ్రప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రెండేళ్లలో 2000 కోట్లు ఖర్చు చేసి ఉత్తరాంధ్రలో 11 కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించినట్లు జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు చెప్పారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »Monthly Archives: April 2026
ఆక్వాకల్చర్కు అండగా కూటమి ప్రభుత్వం
– డీజిల్ సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండదు – జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు నిరంతర పర్యవేక్షణ – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,34,617 హెక్టార్లలో ఆక్వాకల్చర్ సాగు జరుగుతోందని, అందులో 1,21,829 హెక్టార్లలో చేపల పెంపకం, 1,12,788 హెక్టార్లలో ఉప్పునీటి సాగు జరుగుతోందని పేర్కొన్నారు. శ్రింప్, సీ బాస్ వంటి …
Read More »డీజిల్, పెట్రోల్పై ఆ పార్టీ పుకార్లతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది
-ఆ పార్టీ నాయకులు నెగటివ్ ప్రచారంతో ప్రభుత్వంపై అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపణ -ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి సంస్థలు పెట్టుబడులు, గూగుల్ త్వరలో ప్రారంభం -రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయని స్పష్టం -డీజిల్ కొరత వార్తలు పుకార్లేనని, తాత్కాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు -ఆయిల్ కంపెనీలతో సమన్వయం ద్వారా సరఫరా మెరుగుదలకు కృషి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచార …
Read More »ప్రపంచ మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ – 2026 లో పశుసంవర్ధక శాఖ అధికారిణి ఉత్తమ ప్రతిభ..
-2 కిలోమీటర్ వాకింగ్ లాంగ్ జంప్ జావిలిన్ త్రో లలో బంగారు పతకాలు సాధించిన జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ కల్లు రాజేశ్వరి -ఈ విజయం వారి కుటుంబానికే కాకుండా పశుసంవర్ధక శాఖకు, రాష్ట్రానికి దేశానికి గర్వకారణం -జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ కల్లు రాజేశ్వరి సన్మాన సభలో పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర నాయుడు అభినందన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల థాయిలాండ్ లో జరిగిన ప్రపంచ మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్ – 2026 లో పాల్గొని 2 …
Read More »శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తో బాటు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సి వి ఎస్ ఓ మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ …
Read More »విద్యతోనే కురుబల అభివృద్ధి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తాడేపల్లి/ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమని, ఆ సామాజిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులతో ప్రతిభ చాటిన కురుబ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను జిల్లాల వారీగా ఆ సామాజిక వర్గానికి …
Read More »ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీలో నిఘా నేత్రం!
-ఫైనల్ ఎగ్జామ్స్ మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ దొరికిన 20 మంది వైద్య విద్యార్థులు! -చీటీలు, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచీల సాయంతో కాపీయింగ్ -సెల్ ఫోన్ వాడుతూ దొరికిన ఇద్దరు ఇన్విజిలేటర్లు! -‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్’ పనితీరుపై సమీక్ష జరిపిన మంత్రి సత్య కుమార్ యాదవ్ -పరీక్షల్లో పారదర్శకత విషయంలో రాజీపడొద్దని అధికారులకు మంత్రి స్పష్టీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్య వార్షిక పరీక్షల్లో మాల్-ప్రాక్టీస్ కు పాల్పడుతున్న వారు కెమెరాల నిఘా కళ్లకు దొరికిపోతున్నారు. ఎంబీబీఎస్, …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీలు అందచేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40 వ డివిజన్ కు నరహరశెట్టి రాధాక్రిష్ణ హెర్నియా సమస్యతో బాధ పడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం 1,99,500 రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అదే విధంగా 52 వ డివిజన్ కు చెందిన వండవాసి సత్యవతి కేన్సర్ వ్యాధితో బాధ పడుతోంది. ఆమెకు వైద్యం కోసం 12,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. వీరిద్దరూ ఆర్ధికంగా స్తోమత లేక పోవడంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి …
Read More »సతీ సమేతంగా యనమలకుదురు5 రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ చిన్ని దంపతులు
-యనమలకుదురు కొండపై వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి నీ సతి సమేతంగా దర్శించుకున్న కేశినేని చిన్ని దంపతులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా( పెనమలూరు) విజయవాడ సమీపంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచి యనమలకుదురులో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామిని కేశినేని చిన్ని దంపతులు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎంపీ చిన్ని ఆయన సతీమణి జానకి లక్ష్మి కి ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు సిబ్బంది మేళతాళాలతో స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. …
Read More »వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ఎంపీ కేశినేని చిన్ని మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ ప్రారంభించారు. విజయవాడ( సెంట్రల్) కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఠాగూర్ గ్రంథాలయం విజయవాడ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంపీ కేశినేని చిన్ని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. కాకాని భవన్ విజయవాడ లో వేసవి శిక్షణ శిబిరం నీ జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులకు వేసవిలో మంచి కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని చిన్ని …
Read More »
Prajavartha Online Telugu News