విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Daily Archives: September 18, 2026
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో తీవ్ర విఫలం
-రెండున్నరేళ్ల పాలనలో పడకేసిన పారిశుధ్యం, మౌలిక వసతులు -ఆసరా, చేయూత, అమ్మఒడి పథకాలను పక్కనబెట్టిన సర్కార్ -ఈ నెల 21న డీఎస్సీ అవకతవకలపై కోస్తా జిల్లాల నిరసన -మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో శుక్రవారం క్లస్టర్–2 ఇంచార్జ్ భోగాది మురళి …
Read More »ఇరిగేషన్పై జగన్కు మాట్లాడే నైతిక హక్కు లేదు… : మాజీ మంత్రి దేవినేని ఉమా
-ఐదేళ్లలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనులు చేస్తుంటే ఓర్వలేక విమర్శలు గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : రైతాంగం, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసి, కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన జగన్రెడ్డి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని …
Read More »ఇస్కాన్ మందిరం సందర్శించిన దేవినేని ఉమా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉండవల్లి కరకట్ట రోడ్డులోని ఇస్కాన్ మందిరాన్ని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ రాధా శ్యామ్ సుందర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గోపూజ నిర్వహించి, గోవులకు గ్రాసం తినిపించారు. తదుపరి ఇస్కాన్ మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారి దాస్ ప్రభుజీ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయంలో భగవత్ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా …
Read More »ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలకు ప్రశంసలు
-కేంద్ర పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ కార్యదర్శి టి.కె. అనిల్ కుమార్, IAS సత్యసాయి జిల్లా పర్యటన విజయవంతం -పుట్టపర్తి మోడల్ స్కూల్, కేజీబీవీలలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన కేంద్ర కార్యదర్శి -ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన, మౌలిక వసతులపై కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంతృప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తోన్న విద్యా సంస్కరణలు బాగున్నాయని భారత ప్రభుత్వ కార్యదర్శి (పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ) టి.కె.అనిల్ కుమార్ IAS., కితాబిచ్చారు. శుక్రవారం శ్రీ …
Read More »‘సంజీవని’తో ‘ఇంటింటికీ యోగా’ అనుసంధానం
-ఆయుష్ వైద్య సేవలు కూడా… -వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘సంజీవని’ కార్యక్రమంతో ‘ఇంటింటికీ యోగా’ను అనుసంధానం చేయబోతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సంజీవని ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలతోపాటు యోగా, ధ్యానం, ప్రాణామాయాలు, ఆరోగ్యకర జీవన విధానంతో కూడిన మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం మేరకు ‘ఇంటింటికి యోగా’ కార్యక్రమంలో సంజీవని కార్యక్రమాలు అనుసంధానం చేయడం ద్వారా ఆరోగ్య పరిరక్షణకు …
Read More »కాకినాడ జీజీహెచ్లో మెరుగుపడనున్న క్యాన్సర్ వైద్య సేవలు
-ఓయన్జీసీ సహాయంతో రూ. 36.65 కోట్లతో ఆధునిక చికిత్సా పరికరాల ఏర్పాటు -అందుబాటులోకి రానున్న అత్యాధునిక లీనియర్ యాక్సిలరేటర్ ‘హేలా ‘ -త్వరలో సేవల్ని ప్రారంభించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రధాన ప్రభుత్వ సర్వజనాసుపత్రుల్లో ఒకటైన కాకినాడ జీజీహెచ్లో త్వరలో క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఈ దిశగా రూ. 36.65 కోట్ల వ్యయంతో హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ ( హెచ్ఇఎల్ఎ-హేలా)తో పాటు సీటీ స్కాన్ మెషీన్ ఏర్పాటుకు ఆర్థిక …
Read More »ప్రైవేటు ఆపరేటర్లకు 1450 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఇచ్చే ఆలోచన విరమించుకోవాలి…
-ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేసి, ఆర్టీసీ ఉద్యోగులతోనే నిర్వహించాలి. -ప్రైవేటీకరణకు దారితీసే చర్యలను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలి. -ఆర్టిసి జేఏసి తో చేసుకున్న ఒప్పందాలకు సంబందించీ న ఆదేశాలు వేంటనే ఇవ్వాలి. -ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. -ఆర్టీసి ఉద్యోగ సంఘాల జేఏసి కన్వీనర్లు వై.శ్రీనివాసరావు,పలిశెట్టి దామోదరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రెండవదశలో ప్రవేశపెట్టనున్న 1450 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే ప్రక్రియపై ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల …
Read More »ఆసియా క్రీడల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించాలి
-రాష్ట్రం తరఫున పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన మంత్రి -క్రీడాకారులకు అండగా కూటమి ప్రభుత్వం…మంత్రి మండిపల్లి -సీఎం చంద్రబాబు నాయుడు క్రీడలకు పెద్దపీట వేస్తున్నారు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జపాన్లోని ఐచి–నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న 20వ ఆసియా క్రీడలు–2026లో భారత్ తరఫున పోటీ పడుతున్న తెలుగు రాష్ట్రాల క్రీడాకారులకు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ …
Read More »
Prajavartha Online Telugu News