Breaking News

Daily Archives: September 18, 2026

పోలవరం ఎత్తు విషయంలో జగన్ దుష్ప్రచారం

-గత ప్రభుత్వ పాపాలను కూటమి ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం. -ప్రశ్నార్దకమైన పోలవరంను, పూర్తవుతుందనే భరోసా కల్పించాం. -పూర్తిస్దాయిలోనే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా ఖండించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు …

Read More »

23 ఐఐటీల సమష్టి శక్తితో PanIIT ఆంధ్రప్రదేశ్ సమ్మిట్–2026

-గ్లోబల్ అలుమ్ని, పరిశ్రమ, పెట్టుబడిదారుల భాగస్వామ్యం -క్వాంటమ్, AI, సెమీకండక్టర్లు, స్పేస్, డిఫెన్స్, బయోటెక్, అగ్రిటెక్, క్లీన్ ఎనర్జీపై ఆంధ్రప్రదేశ్ డీప్‌టెక్ ఫోకస్ -అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ డైరెక్టర్ సి.వి. శ్రీధర్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గ్లోబల్ ఐఐటీ అలుమ్ని, పరిశ్రమలు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, క్వాంటమ్, కృత్రిమ మేధస్సు (AI), సెమీకండక్టర్లు, అంతరిక్షం, రక్షణ, బయోటెక్, అగ్రిటెక్, క్లీన్ ఎనర్జీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో PanIIT ఆంధ్రప్రదేశ్ సమ్మిట్–2026 …

Read More »

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయండి: ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR)తో పాటు రాష్ట్రంలోని పలు కీలక జాతీయ రహదారుల (NH) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు & భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలోని ఆర్ & బీ శాఖ కార్యాలయంలో NHAI అమరావతి ప్రాజెక్టు అమలు యూనిట్ ప్రాజెక్టు డైరెక్టర్ (PIU PD) విరాజ్ సురాజ్ వాలా మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగుతున్న జాతీయ …

Read More »

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయ సందర్శన

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషనర్ గాజుల ఆదెన్న శుక్రవారం తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విపత్తుల నిర్వహణ సంస్థ పనితీరు, అత్యవసర సమయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలు, వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర అత్యవసర నిర్వహణ కేంద్రం (State Emergency Operations Centre ) నుండి తుపాన్లు, వరదలు, పిడుగుపాట్లు తదితర విపత్తులను అంచనా వేయడం, క్షేత్రస్థాయిలో ముందస్తుగా హెచ్చరికలను …

Read More »

రాష్ట్ర పండుగ‌గా గుర‌జాడ జ‌యంతి.. ముఖ్య‌మంత్రికి మంత్రి కొండ‌ప‌ల్లి కృత‌జ్ఞ‌త‌లు

– ఏపీ ప్ర‌భుత్వం జీవో ఎంఎస్‌నెం 193 జారీ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సాహిత్యానికి, సామాజిక చైతన్యానికి విశిష్ట సేవలందించిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారి జయంతిని రాష్ట్ర పండుగ‌గా ప్ర‌భుత్వం గుర్తించ‌డం ప‌ట్ల రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో హ‌ర్షం వ్య‌క్తం చేశారు. గుర‌జాడ జ‌యంతి అయిన సెప్టెంబ‌ర్ 21ను ఇక‌పై ప్ర‌తి యేటా రాష్ట్ర పండుగ‌గా …

Read More »

డిజిటల్ వ్యవసాయంలో దేశానికే దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్

– 52.08 లక్షల మంది రైతులకు ఫార్మర్ ఐడిలు.. 86.8 శాతం అగ్రీస్టాక్ లక్ష్యం పూర్తి – APAIMS 2.0తో ఎరువుల అక్రమ వినియోగానికి అడ్డుకట్ట.. 22 శాతం ఆదా – ఎల్‌నినోలోనూ పప్పుధాన్యాల సాగులో 99 శాతం లక్ష్యసాధన – 80 శాతం రాయితీపై కంటింజెన్సీ విత్తనాలకు రూ.200 కోట్లు – పంటల బీమాకు 44 లక్షల దరఖాస్తులు.. రూ.16 వేల కోట్ల బీమా రక్షణ – రైతు సంక్షేమంలో కేంద్రం సహకారం అభినందనీయం – సౌత్ స్టేట్స్ వ్యవసాయ మంత్రుల సదస్సులో …

Read More »

జగన్‌ది ‘ఎల్‌నినో’ బాధ కాదు.. పచ్చి ‘అబద్ధాల నినో’ డ్రామా

– ఎల్‌నినో ముప్పును ముందే గుర్తించి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాం – ‘జలధార–జలహారతి’తో 79,826 పనులు పూర్తి.. భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెరుగుదల – 17 లక్షల మంది రైతులు స్వచ్ఛందంగా PMDS పద్ధతుల వైపు మొగ్గు – మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌కు కూటమి ప్రభుత్వం రూ.800 కోట్లకు పైగా ఖర్చు – వైసీపీ హయాంలో రైతులకు చేసిందేమీ లేదు.. కాగితాలపై లెక్కలు చూపి మోసం చేశారు: మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎల్‌నినో …

Read More »

జనవరిలో తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

-జనవరి 10న కందుకూరి అవార్డుల ప్రదానం..అనంతరం వారం పాటు నాటకాల ప్రదర్శన -రెండు మూడు రోజుల్లో నంది నాటకోత్సవాల నోటిఫికేషన్ విడుదల -కందుకూరి ప్రతిష్టాత్మక పురస్కారాల సంఖ్య 5కు పెంపు – ఒక్కొక్కరికి రూ.1 లక్ష పారితోషికం -28 జిల్లాల ప్రాతిపదికన 100 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలు -ఎఫ్.డి.సి ద్వారా అమల్లోకి సింగిల్ విండో విధానం .. ఈ వారంలోనే సినిమా, టీవీ నంది అవార్డుల ప్రకటన అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నాటకరంగానికి, సంస్కృతికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా …

Read More »

వీఆర్వో, వీఆర్ఎ, సర్వేయర్ల సమస్యలకు త్వరలో పరిష్కారం

-ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి అనగాని అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విఆర్వో, విఆర్ఎ, సర్వేయర్ల సమస్యల పరిష్కారం కోసం ఆయా ఉద్యోగ సంఘాల నేతలతో త్వరలో సమావేశం నిర్వహిస్తానని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ రవీంద్రరాజు సారధ్యంలో వివిధ సంఘాల నేతలు సచివాలయంతో మంత్రి అనగానిని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రమోషన్ …

Read More »

ఏపీపీఎస్సీ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయిన దొంగ జగన్

-ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజలు పడ్డ కష్టాలు, ఆ పార్టీ నాయకులు సాగించిన అరాచకాలను రాష్ట్ర ప్రజలెవరూ మర్చిపోలేదని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేష్ మండిపడ్డారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు యువనేత నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఆ యాత్రలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో …

Read More »