Breaking News

Daily Archives: September 18, 2026

ఎస్ఐఆర్‌–2026పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు సెంట్రల్ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్‌–2026 ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన ఎస్ఐఆర్‌ ప్రక్రియ పురోగతిని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఇప్పటివరకు 94 శాతం హియరింగ్స్‌ పూర్తి …

Read More »

VMC పారిశుధ్య కార్మికులకు శిక్షణ – వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రతపై అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో, WASH Institute సాంకేతిక సహకారంతో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ (VCF) , స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ (SAC), ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులకు సామర్థ్య నిర్మాణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 18, 2026న విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ నిర్మలా గ్లోరీ, AMOH డాక్టర్ గోపాల్ నాయక్, డాక్టర్ అన్నపూర్ణతో …

Read More »

బాపులపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-హనుమాన్‌నగర్‌లో రూ.21.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే -ఇందిరానగర్‌లో రూ.42 లక్షలతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ప్రారంభించిన యార్లగడ్డ -గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరమైన గ్రామాలను ప్రగతి బాట పట్టిస్తున్నాం: ఎమ్మెల్యే -బాపులపాడు గ్రామంలో 68 సీసీ రోడ్లు నిర్మించాం: యార్లగడ్డ -బాపులపాడులో రూ.6.44 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రోజుల్లో గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బాపులపాడు మండలం …

Read More »

మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం ముందడుగు కాలనీలో అభ్యర్థుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే -సొదిమెళ్ల సత్యన్నారాయణ, సత్యనారాయణ , పసగడి రమేష్‌ లను దుశ్శాలువాలతో సత్కరించిన ఎమ్మెల్యే యార్లగడ్డ -22 నుంచి 26 ఏళ్లుగా ప్రయత్నించి కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం స్ఫూర్తిదాయకం: యార్లగడ్డ -ఉపాధ్యాయ వృత్తి సమాజానికి దిశానిర్దేశం చేసే పవిత్రమైన బాధ్యత: యార్లగడ్డ -విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే ఉపాధ్యాయులకు అసలైన ఆనందం: ఎమ్మెల్యే -మాట ఇచ్చి నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు: రమేష్, సత్యనారాయణ -ఎవరికి డబ్బులు ఇవ్వకుండా …

Read More »

వినాయక మండపాల్లో బొండా ఉమా ప్రత్యేక పూజలు

-విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి – ప్రభుత్వ విప్, MLA బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో శుక్రవారం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సందర్శించి, విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ …

Read More »

మద్యం షాపుల లైసెన్స్‌ రెన్యూవల్‌కు మంచి స్పందన

-1,970 షాపులు రెన్యూవల్‌కు ముందుకు.. 1,220 షాపుల నుంచి రూ.403.25 కోట్ల వసూళ్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 2026–27 ఏడాదికి ఏ4 మద్యం షాపుల లైసెన్స్‌ రెన్యూవల్‌ ప్రక్రియకు మంచి స్పందన లభిస్తోంది. ఈరోజు నాటికి రాష్ట్రంలోని 3,652 ఏ4 షాపుల్లో 1,970 షాపులు రెన్యూవల్‌కు ముందుకు రాగా, 1,220 షాపులు పూర్తి లేదా పాక్షికంగా చెల్లింపులు చేశాయి. వీటి నుంచి మొత్తం రూ.403.25 కోట్లు వసూలయ్యాయి. రెన్యూవల్‌కు గడువు సెప్టెంబర్‌ 21తో ముగియనుంది. రెన్యూవల్‌కు ముందుకు వచ్చిన షాపుల్లో …

Read More »

కొనసాగుతున్న ఎఫ్ సి పి ఎ నిరసన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు ఎన్.. రామారావు, ఫెడరేషన్‌ ఆఫ్‌ సివిల్‌ పెన్షనర్స్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల (ఎఫ్ సి పి ఎ) రాష్ట్ర కన్వీనర్ తెలిపారు. విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో శుక్రవారం నిర్వహించిన రెండో రోజు కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో ఎన్.రామారావు తో పాటు వివిధ విభాగాల ప్రతినిధులు ఎ..చంద్రశేఖర్ తదితర సభ్యులు మాట్లాడుతూ… గత పదేళ్లుగా పెన్షన్‌ రివిజన్‌ జరగలేదని, 8వ వేతన …

Read More »