Breaking News

ఓపెన్ ఫోరం ద్వారా టౌన్ ప్లానింగ్ సమస్యల పరిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పట్టణ ప్రణాళిక అధికారులు మూడు సర్కిలలో ఓపెన్ ఫోరమ్ ను నిర్వహించారు. ఈ ఫారం లో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించిన ప్లాన్ ల పై ప్రజల సమస్యలను పరిష్కరించారు. ప్రజలకు ఎల్ఆర్ఎస్, డీపీఎంఎస్ విషయాలపై ప్రజల సందేహాలను తీర్చారు. ఈ ఫోరంలో డిసిపి చంద్రబోస్, ఎసిపి లు రాంబాబు, మోహన్ బాబు, ఇతర టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *