Breaking News

మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాలు 2025 ను పురస్కరించుకొని శ్రీ శైలం భ్రమరాంబసమేత మల్లికార్జున స్వామి వారికి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరుల తరపున తేదీ 23.02.2025 సాయంత్రం ఆలయ కార్యనిర్వహణాధికారి కె. రామచంద్ర మోహన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ శైలం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస రావు, వేద పండితులు, అర్చకులు విజయవాడ నుండి విచ్చేసిన బృందాన్ని స్వాగతించి, ఆలయ మర్యాదలతో ఆలయం లోనికి తోడ్కోని వెళ్లారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం వేద ఆశీర్వచనం జరిగింది. ఈ కార్యక్రమం లో విజయవాడ ఆలయ స్థానాచార్య శివ ప్రసాద శర్మ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *