రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత క్రీడా ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్, NSNIS, పటియాలా వారు 2025-26 అకడమిక్ కోసం M.Sc. స్పోర్ట్స్ కోచింగ్ (2025-27), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు (2025-26) మరియు అకడమిక్ సెషన్-2025-27 సంబంధించి స్పెషలైజేషన్లో ప్రవేశం కొరకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించడమైనది. ఆసక్తి గల తూర్పు గోదావరి జిల్లా వారు సంబంధిత ధ్రువపత్రాలతో మే 2వ తేదీ లోగా వెబ్ సైట్: https://www.ssc.nsnis.in/ నందు దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని వివరాల కొరకు వెబ్ సైట్: https://www.ssc.nsnis.in/ ను సందర్శించగలరు.
Tags rajamendri
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News