Breaking News

గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో 35 ప్రశ్నలు, 105 ప్రియాంబుల్స్, ప్రతిపాదనలు ఆమోదం ద్వారా నగర పరిధిలోని ప్రతి వార్డ్ లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను చేపట్టడానికి అవకాశం కల్గిందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. సోమవారం మేయర్ అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన నగరపాలక సాదారణ సమావేశంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎంఎల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మేల్యేలు మహ్మద్ నసీర్, గల్లా మాధవి,డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తొలుత ఇటీవల కాలంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి, అలాగే మాజీ కార్పొరేటర్ కారసాని సామ్రాజ్యం మృతికి 2 నిమిషాలు కౌన్సిల్ మౌనం పాటించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *