Breaking News

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో జాయింట్ కలెక్టర్ మాధవి లత

మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త :

మోపిదేవిలో కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేర స్వామి వారిని కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి లత దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ అర్చకులు జాయింట్ కలెక్టర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సూపర్నెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామి వారి చిత్ర పటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కలిదిండి మస్తాన్, ఆర్.ఐ సునీత, వి.ఆర్.ఓ లు మూర్తి, నీలికాంత్, బొడ్డు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *