Breaking News

బుడమేరు వరదల వల్ల డేమేజ్ అయిన కాలువను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
42వ డివిజన్ పరిధిలోని శివాలయం సెంటర్లో లలితా నగర్ వెళ్లే మెయిన్ రోడ్డు నందు గతంలో వచ్చిన బుడమేరు వరదల వల్ల డేమేజ్ అయిన కాలువను పరిశీలిస్తున్న మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ బ్రహ్మారెడ్డి, త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎంపీ కేశినేని చిన్ని దృష్టికి తీసుకు వెళ్లి కలువ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 44 వ బూత్ ఇంచార్జి నాగభూషణం, 46 వ బూత్ ఇంచార్జి బోయపాటి శ్రీనివాస్, నెలకూర్తీ శ్రీనివాస్ , యువ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *