Breaking News

Tag Archives: gannavaram

గన్నవరం అభివృద్ధిలో రాజీ పడను.. బాపూజీ ఆశయ సాధనే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్నవరం గాంధీ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. గత కొంతకాలంగా సరైన నిర్వహణ లేక దయనీయ స్థితిలో ఉన్న పాత విగ్రహం స్థానంలో, గన్నవరం గౌరవాన్ని చాటిచెప్పేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కాంస్య విగ్రహాన్ని పునఃప్రతిష్టించిన్నట్లు చెప్పారు. ఈ కాంస్య విగ్రహానికి విరాళాలు అందజేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు …

Read More »

గన్నవరం నియోజక వర్గ అభివృద్ధియే ధ్యేయం : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో P4 పథకంలో భాగంగా HCL ఫౌండేషన్ మరియు వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో మూడు నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కుట్టు మిషన్లు మరియు స్కిల్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ శిక్షణ మరియు కుట్టు మిషన్ల పంపిణీ ఎంతో దోహదపడుతుందన్నారు. సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని …

Read More »

వాసవి మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : యార్లగడ్డ వెంకట్రావ్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం ను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా అధికారికంగా నిర్వహిస్తుందని గన్నవరం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. విజయవాడ రూరల్ ప్రసాదంపాడు శ్రీ వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో, అలాగే గన్నవరం వాసవి నగర్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి విశ్వరూప (ఆత్మాహుతి) మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యార్లగడ్డ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు …

Read More »

ఎస్ ఆర్ ఎమ్ లో నారా లోకేష్ జన్మదిన వేడుకల పోస్టర్ను ఆవిష్కరించిన యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈనెల 22వ తేదీన జరగనున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల పోస్టర్ను ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు ఆవిష్కరించారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్ర ఐటీశాఖా మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎస్ఆర్ఎం కళాశాల తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన నారా లోకేష్ ముందస్తు జన్మదిన వేడుకలను యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. విద్యార్థుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య …

Read More »

ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుంది : యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్య కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు లబ్ధిదారులకు సుమారు రూ.7 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఎల్‌ఓసీ (LOC) పత్రాలను గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు గారు అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధవరం గ్రామానికి చెందిన వల్లె రామారావు గారికి వైద్య చికిత్స నిమిత్తం రూ.3,04,687, అలాగే వీరపనేని గూడెం గ్రామానికి చెందిన పఠాన్ రిహాన్ ఖాన్ గారికి రూ.4,00,807 చొప్పున ఆర్థిక సహాయం మంజూరైంది. …

Read More »

జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో యార్లగడ్డ ప్రత్యేక ప్రార్థనలు

​గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పెదఅవుటపల్లిలోని ప్రసిద్ధ బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. క్షేత్ర నిర్వాహకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు బుధవారం రాత్రి పుణ్యక్షేత్రానికి చేరుకున్న ఎమ్మెల్యే వెంకట్రావ్ కు క్రైస్తవ మత పెద్దలు, భక్తులు ఘనస్వాగతం పలికారు. ​ముందుగా ఎమ్మెల్యే పుణ్యక్షేత్రంలో తంబి సమాధిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్షేత్ర బాధ్యులు పాలడుగు జోసఫ్ ఫాదర్, యార్లగడ్డ వెంకట్రావును శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈసందర్బంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కులమతాలకు …

Read More »

అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేసిన యార్లగడ్డ

హనుమాన్ జంక్షన్, నేటి పత్రిక ప్రజావార్త : మకర జ్యోతి దర్శనాన్ని పురస్కరించుకుని అయ్యప్ప ఆలయంలో ప్రభుత్వ విప్,గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపులపాడు మండలం పెరికిడు గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో భోగి పండుగ సందర్భంగా బుధవారం రాత్రి మకర జ్యోతి దర్శనం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ ముఖ్య అతిధిగా హాజరు కాగా ఆలయ నిర్వహకులు నూలు నరసింహారావు ఆధ్వర్యంలో అర్చకులు ఎమ్మెల్యే యార్లగడ్డ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గణపతి పూజ, అష్టాదశ …

Read More »

యార్లగడ్డ సొంత నిధులతో పశుపోషకులకు కన్సోలేషన్ బహుమతులు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : పశు పోషణ పట్ల మక్కువ కలిగిన ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పశువుల పట్ల తనకున్న ఆప్యాయతను, పశు పోషకుల పట్ల అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆదివారం జరిగిన గోవులు, దూడల అందాల పోటీల్లో విజేతలకు ఆదివారం రాత్రి ఎమ్మెల్యే యార్లగడ్డ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యార్లగడ్డ మాట్లాడుతూ పశుపోషకులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కడప, కర్నూలు …

Read More »

వైభవంగా శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ జాతర ప్రారంభం… ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు దంపతులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ పరిధిలోని రామవరప్పాడులో కొలువై ఉన్న శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి సంక్రాంతి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అమ్మవారిని ఆమె పుట్టిల్లయిన రాజుల బజార్ నుంచి మంగళవాయిద్యాలు, కోలాటాలు, తీన్మార్ డప్పులు మరియు భక్తుల కోలాహలం మధ్య ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకువెళ్లారు. గ్రామ వీధులన్నీ భక్తుల జయజయధ్వానాలతో, ఆధ్యాత్మిక శోభతో మిన్నంటాయి. ఈ వేడుకల్లో గన్నవరం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తన సతీమణి …

Read More »

గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు పనుల పరిశీలన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులను గన్నవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విగ్రహాన్ని క్రేన్ సహాయంతో పీఠంపై అమర్చుతున్న ప్రక్రియను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ విగ్రహం గన్నవరం నడిబొడ్డున ఒక విశిష్ట గుర్తింపుగా నిలిచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విగ్రహం చుట్టూ …

Read More »