Breaking News

Tag Archives: gannavaram

సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మా గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమాన్ని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోమవారం సందర్శించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ పట్టణానికి సమీపంలో సబర్మతి నది ఒడ్డున 1917 వ సంవత్సరం మహాత్మా గాంధీ ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. అప్పటినుంచి 1930 సంవత్సరం వరకు గాంధీజీ ఇదే ఆశ్రమంలో నివసించారు. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన దండయాత్ర ను 1930 మార్చ్ 12 వ తేదీ ఇక్కడి నుంచే గాంధీజీ ప్రారంభించారు. సోమవారం ఆశ్రమాన్ని …

Read More »

విమానాశ్రయములో భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘనంగా వీడ్కోలు పలికిన ముఖ్యమంత్రి..

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన ముగించుకుని ఢిల్లీకి పయనమయ్యేందుకు ఆదివారం రాత్రి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి శ్యామలరావు, రాష్ట్ర హైకోర్టు పలువురు …

Read More »

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

-ఘన స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు.. గన్నవరం,  నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం 1:35 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ …

Read More »

అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి : యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్వాడి టీచర్లు,హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గతంలో ఎన్నడు లేని విధంగా చరిత్రలో తొలిసారి అంగన్వాడీ టీచర్ల వేతనాలను రెండుసార్లు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. అంగన్వాడీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృత …

Read More »

గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి నిధులు కేటాయించాలి – ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (CHC) అభివృద్ధి చేయాలని అలానే ఒక ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం తాను ఇప్పటికే కోల్ ఇండియా, హెచ్ సి ఎల్ సంస్థల నుండి రూ. 3 కోట్ల 90 లక్షల సిఎస్ఆర్ నిధులను సేకరించినట్లు ఆయన సభకు వివరించారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి సంవత్సరం సగటున 125 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, …

Read More »

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసిన మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు

-తెలుగు యువత, ఐటిడిపి, టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యం లో విద్యార్థులతో కలసి మంత్రి నారా లోకేష్ చిత్ర పటానికి పాలాభిషేకం గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో 20 నెలల కాలంలో రూ.2,986 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసినందుకు గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత – TNSF – iTDP ఆధ్వర్యంలో “కూటమి సర్కార్ – ఇది స్టూడెంట్ సర్కార్” కార్యక్రమం నిర్వహించారు. …

Read More »

వీరపనేనిగూడెం గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు

-ప్రవేశ దరఖాస్తులకు ఎల్లుండి ఆఖరు తేదీ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గం వీరపనేని గూడెంలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుండి ఇంటర్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైందని డిసిఓ మురళి కృష్ణ , పాఠశాల ప్రిన్సిపాల్‌ గిరి కుమారి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఫిబ్రవరి 19వ తేదీ వరకు http://apbrgcet.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకోసం ₹100 ప్రవేశ రుసుము నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. ఈ …

Read More »

కేసరపల్లికి కస్టమ్స్ కార్యాలయం

-ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ చొరవ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ కృషితో కేసరపల్లిలో కస్టమ్స్ కార్యాలయాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్, సెంట్రల్ ఎక్సైజ్ మరియు సర్వీస్ టాక్స్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించేందుకు వీలుగా ప్రభుత్వం 3.84 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కేసరపల్లిలోని సర్వే నంబర్ 29/8లో ఈ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర …

Read More »

అరుగోలను జడ్పీ హైస్కూల్ వార్షికోత్సవం

-రూ.58.5 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జడ్‌పీ స్కూల్ ప్రహరీ గోడ, సిమెంటు రోడ్డు ప్రారంభోత్సవం మరియు పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా రోడ్లు మరియు భవనాల శాఖ మౌలిక సదుపాయాలు–పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంపీ కృష్ణబాబు, ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా కలెక్టర్ …

Read More »

నున్నలో రూ.4.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ

-విజయవాడ రూరల్ 9 గ్రామాలు వీఎంసీలో విలీనం చేయాలి -రూరల్ గ్రామాల సమస్యలకు వీఎంసీ లో విలీనమే పరిష్కారం -తిరుమల లడ్డూ అంశంలో రాజకీయాలు సరికాదు -సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి అరెస్ట్ సమంజసమే -రాజకీయాల్లో భాషా నియంత్రణ అవసరం గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త: గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు. గతంలో ఈ గ్రామాలు ఉమ్మడి …

Read More »