Breaking News

Tag Archives: gannavaram

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ఘన స్వాగతం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ విశాఖపట్నం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి విచ్చేసిన కేంద్ర మంత్రికి ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, స్థానిక గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయకుమార్, గుడివాడ ఆర్డీఓ బాలసుబ్రమణ్యం తదితరులు చిరాగ్ పాశ్వాన్‌కు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కేంద్ర మంత్రికి వారు ప్రజాప్రతినిధులు, అధికారుల తరఫున …

Read More »

49 మంది లబ్ధిదారులకు రూ. 42,58,176 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-గన్నవరం నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమం ఘన విజయం – యార్లగడ్డ -మహానాడును విజయవంతం చేసిన కార్యకర్తలకు, కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే -గన్నవరంలో నగల కోసం మహిళను హత్య చేసిన ఘటనపై ఎమ్మెల్యే యార్లగడ్డ తీవ్ర దిగ్భ్రాంతి -గతంలో అద్దెకు ఉన్న వారే ఈ దారుణానికి ఒడిగట్టడంపై ఎమ్మెల్యే ఆవేదన -నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులకు సూచించిన ఎమ్మెల్యే యార్లగడ్డ -శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే -గుర్తు తెలియని వ్యక్తులు తలుపు తడితే …

Read More »

రామవరప్పాడు అబ్దుల్ కలాం నగర్‌లో పి4 పథకం లో భాగంగా రూ. కోటి వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

-గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో దేశంలోనే తొలి ఏఐ (AI) శిక్షణ కేంద్రం ఏర్పాటు: ఎమ్మెల్యే యార్లగడ్డ -హెచ్‌సీఎల్ (HCL) సంస్థ సహకారంతో యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం : ఎమ్మెల్యే యార్లగడ్డ -లక్షల రూపాయల జీతాలతో కూడిన ఉద్యోగాలు పొందేలా యువతకు శిక్షణ -రామవరప్పాడు, ప్రసాదంపాడు ప్రాంతాల్లో కొత్త పీహెచ్‌సీ (PHC) కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తా : యార్లగడ్డ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజవర్గం గా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వ …

Read More »

గన్నవరం నియోజకవర్గం లో మహానాడు 2026 కోసం భారీ ఏర్పాట్లు

-నియోజక వర్గ వ్యాప్తంగా 11 చోట్ల స్క్రీన్ లు సిద్ధం చేసిన నాయకులు -ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో మహానాడు సన్నాహక సమావేశం -ప్రతి కార్యకర్త మహానాడును తమ ఇంటి పండుగలా భావించి విజయవంతం చేయాలని పిలుపు -నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో జరిగే కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలకు భోజన, తాగునీటి వసతులు సిద్ధం చేయాలని ఆదేశం -గత 44 ఏళ్లుగా ప్రజా సమస్యలపై చర్చించే వేదికగా మహానాడును నిర్వహిస్తున్నామని గుర్తు చేసిన ఎమ్మెల్యే -చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ …

Read More »

ఎండల పట్ల అప్రమత్తంగా ఉండండి : యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : మండుతున్న ఎండల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. గన్నవరం నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందని, మరో వారం రోజులపాటు ఇదే రీతిగా ఎండల తీవ్రత కొనసాగటంతోపాటు వడగాల్పులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని ఒకవేళ అత్యవసరంగా …

Read More »

గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం : ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు

-రంగన్నగూడెంలో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.1.32 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ ఆధునీకరణ పనులకు ప్రారంభం -సింగన్నగూడెం, రంగన్నగూడెం గ్రామాల అభివృద్ధికి రూ.5.66 కోట్ల నిధుల కేటాయించాం : యార్లగడ్డ -మల్లవల్లి గ్రామంలో రూ.1.05 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన యార్లగడ్డ -గత ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ పాదయాత్ర సాకుతో 52 మందిపై పెట్టిన తప్పుడు కేసులు దుర్మార్గం -గతంలో కేడీసీసీ బ్యాంక్‌ను నెంబర్ వన్‌గా నిలిపినట్లే, గన్నవరాన్ని అభివృద్ధిలో ముందుంచుతా: ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరం, …

Read More »

బాపులపాడు మండలంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విస్తృత పర్యటన

-కొయ్యూరు గ్రామంలో రూ.58 లక్షల వ్యయంతో నిర్మించిన సి.సి రోడ్ల ప్రారంభం -బాపులపాడు జెడ్.పి హైస్కూల్ వద్ద రూ.28 లక్షలతో నిర్మించిన సి.సి రోడ్డు ప్రారంభం -వచ్చే రెండు నెలల్లో కొయ్యూరులో కొత్త రోడ్డు పనులకు రూ.75 లక్షలు కేటాయిస్తామని హామీ -సాయంత్రం 6 గంటల తర్వాత మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు : ఎమ్మెల్యే హెచ్చరిక -గత పాలకుల అక్రమ తవ్వకాల వల్ల 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం -బాపులపాడులో ‘ప్రజా దర్బార్’.. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన …

Read More »

గన్నవరం నియోజకవర్గంలో 123 మంది లబ్ధిదారులకు రూ.77,47,637 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పెండింగ్‌లో ఉన్న 55 మంది దరఖాస్తుదారులకు కూడా నేడు ఆర్థిక సాయం అందజేత గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. గన్నవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 123 మంది లబ్ధిదారులకు రూ.77,47,637 విలువైన చెక్కులను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. …

Read More »

మానికొండ – తరిగొప్పల రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు

-రూ. 2.5 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణం కానున్న మానికొండ – తరిగొప్పల రహదారి -20 రోజుల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే ఆదేశం -గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయని యార్లగడ్డ విమర్శ -కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని వ్యాఖ్య గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యిందనీ ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం …

Read More »

జనగణన 2027 స్వీయ నమోదు ప్రక్రియలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-మే 1 నుండి మే 31 వరకు జనగణన ప్రక్రియ కొనసాగుతుంది: ఎమ్మెల్యే యార్లగడ్డ -దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనగణనే బలమైన పునాది -ప్రతి ఇంటికీ వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలి : యార్లగడ్డ -ప్రజలందరూ జనగణనను విజయవంతం చేయాలని పిలుపు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశాభివృద్ధిలో కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కోరారు. జనగణన 2027లో భాగంగా ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని ఆయన …

Read More »