Breaking News

Tag Archives: gannavaram

అత్కూరులో అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీల ప్రారంభించిన విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ

-గ్రామీణ క్రీడాకారులకు గొప్ప వేదికగా అమరావతి ఛాంపియన్‌షిప్ : యార్లగడ్డ -గన్నవరం నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలి : ఎమ్మెల్యే -నిడమానూరు, దావాజీగూడంలో ఇండోర్ స్టేడియాల ఏర్పాటుకు కృషి : యార్లగడ్డ -ఖేలో ఇండియా పథకం ద్వారా గన్నవరానికి మల్టీపర్పస్ ఇండోర్ హాల్ తీసుకొస్తాం : ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీయడంలో అమరావతి ఛాంపియన్‌షిప్–2026 వంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఏపీ …

Read More »

బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే యార్లగడ్డ

-శ్రీ గాయత్రి అమ్మవారి ఆషాఢ సారే మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే -బ్రాహ్మణ కళ్యాణ మండపం నిర్మాణానికి అనువైన స్థలం గుర్తించాలని ఎంఆర్ఓకు ఆదేశం -త్వరలో కళ్యాణ మండపం నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తానని హామీ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గంలోని బ్రాహ్మణుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం సొసైటీపేటలో శ్రీ గాయత్రి అమ్మవారి దేవస్థానం కమిటీ, గన్నవరం బ్రాహ్మణ పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన …

Read More »

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక & పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ టూక్ అల్ మర్రీకి ఘన స్వాగతం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం, గన్నవరం వద్ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గౌరవ ఆర్థిక & పర్యాటక శాఖ మంత్రి హిజ్ ఎక్సలెన్సీ అబ్దుల్లా బిన్ టూక్ అల్ మర్రీ గారికి సోమవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) జి. బాల సుబ్రహ్మణ్యం గారు విమానాశ్రయంలో మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, రాష్ట్ర ప్రభుత్వ తరఫున స్వాగతం తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులు ప్రోటోకాల్ ప్రకారం స్వాగత కార్యక్రమాలను నిర్వహించి, …

Read More »

విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ

-ఏటీసీ టవర్-కమ్-టెక్నికల్ బ్లాక్ ను ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు -ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్, కమ్యూనికేషన్, నావిగేషన్, మరియు సర్వే లైన్స్ విధులు ఇతర అనుబంధ సాంకేతిక కార్యకలాపాలకు నూతన కార్యాచరణ -నిర్మాణమవుతున్న నూతన టెర్మినల్ భవనాన్ని పరిశీలించి పురోగతిపై అధికారులతో సమీక్ష -కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, ఎంపీ వల్లభనేని బాలశౌరి గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ విమానాశ్రయం లో కొత్తగా నిర్మించిన ఏటీసీ …

Read More »

ప్రపంచంలోనే తొలి ఉచిత ఏఐ ట్రైనింగ్ సెంటర్ గన్నవరంలో ప్రారంభం

-కేసరపల్లి స్వర్ణ గ్రామంలో యువ కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు -పి4 పథకంలో భాగంగా హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రం ఏర్పాటు -గన్నవరం యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలే లక్ష్యం: యార్లగడ్డ వెంకట్రావు -మూడు నెలల ఉచిత ఏఐ శిక్షణతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి: ఎమ్మెల్యే -ఏఐ విప్లవంలో గన్నవరం యువత ముందుండాలని పిలుపు -ప్రపంచవ్యాప్తంగా ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది : యార్లగడ్డ -హెచ్‌సీఎల్ ఫౌండేషన్‌తో కలిసి యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాం: …

Read More »

బుద్దవరంలో ఆధునీకరించిన పీఏసీఎస్ భవనం ప్రారంభం

-భవనాన్ని ప్రారంభించిన కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు -ఎద్దుల బండిపై ర్యాలీగా కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు -గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార రంగమే వెన్నెముక : నెట్టెం రఘురామ్ , ఎమ్మెల్యే యార్లగడ్డ. -రైతులు, చేతివృత్తిదారులకు సహకార సంఘాల ద్వారా రుణాలు : నెట్టెం రఘురామ్ -సహకార్ సే సమృద్ధి పేరుతో సహకార రంగంలో అన్ని సేవలను డిజిటలైజేషన్ చేస్తున్నాం : నెట్టెం రఘురామ్ -సహకార సంఘాల్లో పారదర్శకతకు జీఓ-90 అమలు అవసరం : ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరం, నేటి …

Read More »

దేవాలయ భూముల రక్షణకు ఎమ్మెల్యే యార్లగడ్డ చొరవ

-వేణుగోపాలస్వామి ఆలయ భూమిపై ఆక్రమణలకు అడ్డుకట్ట వేసిన రెవిన్యూ అధికారులు -అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటాం : తహసీల్దార్ శివయ్య గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన భూమిని ఆక్రమణల నుంచి రక్షించేందుకు గన్నవరం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ శివయ్య తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రజాదర్బార్‌లో గ్రామస్థులు దేవాలయానికి చెందిన సర్వే నంబర్ 424/1లోని సుమారు 0.24 సెంట్ల …

Read More »

నేడు గన్నవరం చేరుకోనున్న ఎమ్మెల్యే యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శనివారం గన్నవరం చేరుకొనున్నారు. అమెరికాలోని వ్యాపార కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఈనెల 6వ తేదీ కుటుంబ సమేతంగా యార్లగడ్డ వెంకట్రావు అమెరికా వెళ్లారు. 20 రోజులు పాటు అమెరికాలో ఉన్న ఆయన పర్యటనని విజయవంతంగా ముగించుకొని శనివారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. కాగా అమెరికాలో వ్యాపారసంస్థలు నిర్వహిస్తున్న యార్లగడ్డ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే …

Read More »

సర్ కార్యక్రమంలో కూటమి శ్రేణులు భాగస్వాములు కావాలి : యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ పిలుపు నిచ్చారు. వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా వెళ్లిన యార్లగడ్డ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. గన్నవరం నియోజకవర్గంలో ‘సర్’ కార్యక్రమం విజయవంతం చేసేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం పై ప్రజలకు అవగాహన …

Read More »

అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు చేరుకున్న స్వామి బాబా రాందేవ్

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ యోగా గురువు స్వామి బాబా రాందేవ్ శుక్రవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ జాయింట్ సెక్రటరీ గోపాలకృష్ణ రోణాంకి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర బాబు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జిల్లా ఎస్పీ వి. …

Read More »