గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : బజాజ్ ఆటో సంస్థకు చెందిన సరికొత్త పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లను గన్నవరంలో ఘనంగా ఆవిష్కరించారు. సంస్థ 25 ఏళ్ల ప్రయాణంలో భాగంగా ఈ కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. గన్నవరంలో వరుణ్ బజాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎస్ఐ శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ… 2001లో పల్సర్ 150తో ప్రారంభమైన పల్సర్ ప్రస్థానం భారతీయ మోటార్సైకిల్ రంగంలో క్రీడా శైలి, పనితీరు, రైడింగ్ అనుభవానికి కొత్త ప్రమాణాలను …
Read More »Tag Archives: gannavaram
బాపులపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-హనుమాన్నగర్లో రూ.21.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే -ఇందిరానగర్లో రూ.42 లక్షలతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించిన యార్లగడ్డ -గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరమైన గ్రామాలను ప్రగతి బాట పట్టిస్తున్నాం: ఎమ్మెల్యే -బాపులపాడు గ్రామంలో 68 సీసీ రోడ్లు నిర్మించాం: యార్లగడ్డ -బాపులపాడులో రూ.6.44 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రోజుల్లో గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బాపులపాడు మండలం …
Read More »మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-బాపులపాడు మండలం శేరినరసన్నపాలెం ముందడుగు కాలనీలో అభ్యర్థుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే -సొదిమెళ్ల సత్యన్నారాయణ, సత్యనారాయణ , పసగడి రమేష్ లను దుశ్శాలువాలతో సత్కరించిన ఎమ్మెల్యే యార్లగడ్డ -22 నుంచి 26 ఏళ్లుగా ప్రయత్నించి కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం స్ఫూర్తిదాయకం: యార్లగడ్డ -ఉపాధ్యాయ వృత్తి సమాజానికి దిశానిర్దేశం చేసే పవిత్రమైన బాధ్యత: యార్లగడ్డ -విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే ఉపాధ్యాయులకు అసలైన ఆనందం: ఎమ్మెల్యే -మాట ఇచ్చి నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు: రమేష్, సత్యనారాయణ -ఎవరికి డబ్బులు ఇవ్వకుండా …
Read More »సేవే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 2,600 వైద్య శిబిరాలు
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానానికి గుర్తుగా సేవా కార్యక్రమాలు -గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో తొలి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం, 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రాథమికంగా 2,600 వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గురువారం …
Read More »తరిగొప్పలకు రూ.4.10 కోట్ల అభివృద్ధి పనులు: యార్లగడ్డ
-రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించిన తరిగొప్పల–మానికొండ రోడ్డుకు ప్రారంభం -రూ.27.30 లక్షలతో 7 సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే -మైనస్ వచ్చిన గ్రామాలకూ వివక్ష లేకుండా అభివృద్ధి: యార్లగడ్డ -77 వేల మందికి ఇంటింటికీ ఉచిత రక్తపరీక్షలు నిర్వహించాం -రూ.100 కోట్ల నిధులకు సీఎం, పవన్, లోకేశ్కు యార్లగడ్డ కృతజ్ఞతలు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ‘ అభివృద్ధి విషయంలో ఓట్లు, రాజకీయాలకు తావు లేదని, ప్రతి గ్రామాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే …
Read More »గంగిరెద్దుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా: విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ
-తెంపల్లెలో సంచార జాతుల విముక్తి ముఖ్యఅతిథిగాదినోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే -ప్రత్యేక కార్పొరేషన్తో పాటు డిమాండ్లపై కృషి చేస్తా -గంగిరెద్దుల యువత హెచ్సీఎల్ శిక్షణ కేంద్రాన్ని వినియోగించుకోవాలి -తెంపల్లెలో కూటమి రెండేళ్ల నమ్మకం కార్యక్రమంలో యార్లగడ్డ -కరపత్రాల ద్వారా రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించిన ఎమ్మెల్యే గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గంగిరెద్దుల కులస్తుల సమస్యలను శాసనసభ వేదికగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. గన్నవరం మండలం …
Read More »చినఅవుటపల్లిలో ఎస్వీ బ్యాడ్మింటన్ అరేనా ను ప్రారంభించిన విప్ , ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-మూడు కోర్టులతో ఆధునిక ఇండోర్ బ్యాడ్మింటన్ వేదిక -షటిల్ ఆడి యువతను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే -క్రీడా వేదికలను యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపు -క్రీడలను ప్రోత్సహిస్తే మరిన్ని సౌకర్యాలు వస్తాయని వ్యాఖ్య గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండలం చినఅవుటపల్లి గ్రామంలో మూడు కోర్టులతో ఏర్పాటు చేసిన ఎస్వీ బ్యాడ్మింటన్ అరేనాను ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బుధవారం ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరంలో ఇలాంటి …
Read More »ముస్తాబాద ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న మంత్రి ఫరూక్, విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ
-దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు -రూ.17.50 లక్షల వ్యయంతో పలు సీసీ రోడ్ల ప్రారంభం గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముస్తాబాదలోని హజరత్ ముస్తఫా వలి దర్గా ఉరుసు మహోత్సవం గురువారం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వారిని సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం …
Read More »భారత ఉపరాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణం…ఘనంగా వీడ్కోలు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లాలో కార్యక్రమం ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నరు ఎస్ అబ్ధుల్ నజీర్, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, ఆర్టిజిఎస్ శాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వైద్య ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఇతర అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం మధ్యాహ్నం 2:25 గంటలకు భారత ఉపరాష్ట్రపతి ప్రత్యేక …
Read More »బ్రాహ్మణుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నాయకత్వం శ్రీరామరక్ష…
-గన్నవరంలో చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ పిలుపు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ కె. బుచ్చి రాంప్రసాద్, సంస్థ ఎండీ చంద్రశేఖర్ ఆజాద్, సీఈఓ నాగ సాయి, డైరెక్టర్ పి.వి. ఫణి కుమార్, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గోర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి గన్నవరం నియోజకవర్గానికి చెందిన బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ కె. బుచ్చి …
Read More »
Prajavartha Online Telugu News