గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గంలో గోతులు పడి అద్వాన్నంగా ఉన్న రహదారుల పునర్నిర్మాణానికి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. మంగళవారం రాత్రి గన్నవరం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లతో అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని రహదారుల పునర్నిర్మాణానికి సాస్కి నిధులు రూ.6.76 కోట్లు, ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ రూ. 3 కోట్లు మంజూరయినట్లు చెప్పారు. ఈ నిధులతో ముందుగా పూర్తిగా పాడైన రహదారులును …
Read More »Tag Archives: gannavaram
గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించండి : యార్లగడ్డ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్యసంరక్షణకు గ్రామాల్లో తరచూ వైద్యశిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ప్రభుత్వ వైద్యులను ఆదేశించారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులతో మంగళవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. నిడమానూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యార్లగడ్డ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలల్లో అవసరమైన రోగులకు క్రమం తప్పకుండా ఉచితంగా రక్తపరీక్షలు చేయాలని సూచించారు. అంటువ్యాధులు ప్రభలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వ్యాక్సినేషన్ …
Read More »క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది : యార్లగడ్డ
-విమానాశ్రయ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వవ్యాప్తంగా ఎక్కువమంది ప్రజలు జరుపుకునే క్రిస్మస్, సెమిక్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సోమవారం గన్నవరం మండలం దావాజీగూడెంలోని ఎస్సీ కాలనీలో గల సీఎస్ఐ చర్చ్ 28వ వార్షికోత్సవం, సెమిక్రిస్మస్ వేడుకలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి యార్లగడ్డ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చర్చ్ పాస్టర్ కాటుమాల నతానియల్ బాబురావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రభువు దీవెనలు అందజేశారు. ఈ సందర్బంగా …
Read More »నియోజకవర్గ అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయించండి : యార్లగడ్డ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు సిఎస్సార్ ఫండ్స్ విరివిగా కేటాయించాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్సీఎల్ ప్రతినిధులతో యార్లగడ్డ సమావేశం అయ్యారు. గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనరేటర్ ఏర్పాటుకు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసిన హెచ్సీఎల్ సంస్థకు యార్లగడ్డ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే రీతిగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు, తాగునీటి సమస్య పరిష్కారానికి హెచ్ సి …
Read More »తుఫాను నష్టాలపై ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను పరిశీలించిన అంతర మంత్రిత్వ కేంద్ర బృందం
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం మధ్యాహ్నం గన్నవరం ఎంపీడీవో కార్యాలయంలో మొంతా తుఫాను నష్టాలపై ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను పరిశీలించిన అంతర మంత్రిత్వ కేంద్ర బృందం (ఐయంసిటీ). కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కే. పొన్ను సామి నేతృత్వంలో జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం. జిల్లాలో మోంత తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పంటలు, ఉద్యాన తోటలు, ఇల్లు, పడవలు, చేపలు పట్టు వలలు, రహదారులు, విద్యుత్ స్తంభాలు, పశువుల పాకలు, చనిపోయిన గొర్రెలు మేకలు తదితర …
Read More »భారత ఉపరాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర గవర్నరు ఎస్ అబ్ధుల్ నజీర్
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ దర్శనం, విజయవాడ ఉత్సవ్ 2025 కార్యక్రమం ముగించుకుని తిరుపతికి తిరుగు ప్రయాణమైన భారత ఉపరాష్ట్రపతి దంపతులు సీపీ రాధాకృష్ణన్ ఆర్ సుమతి లకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎస్ అబ్ధుల్ నజీర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. బుధవారం సాయంత్రం 06:50 గంటలకు భారత ఉపరాష్ట్రపతి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు. కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర కార్మిక, …
Read More »ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
-ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర గవర్నరు ఎస్ అబ్ధుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర ప్రముఖులు.. గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి దంపతులు సీపీ రాధాకృష్ణన్, ఆర్ సుమతి లకు రాష్ట్ర గవర్నరు ఎస్ అబ్ధుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సతీమణి నారా భువనేశ్వరి ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా …
Read More »రాష్ట్రాన్ని విద్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే మంత్రి నారా లోకేష్ లక్ష్యం : ఎంపీ కేశినేని శివనాథ్
-ఆధునీకరించిన బి.ఎస్.ఆర్.కె మున్సిపల్ హైస్కూల్ ప్రారంభోత్సవం* -ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ -రెండు కోట్ల పది లక్షల రూపాయలతో రెండో అంతస్తు నిర్మాణం -ఉపాధ్యాయులను సత్కరించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని విద్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా విద్య ఐటీ శాఖల మంత్రి నారాలోకేష్ కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య పెంచి నో అడ్మిషన్ బోర్డులు పెట్టే విధంగా పాఠశాల విద్య వ్యవస్థలో …
Read More »జిల్లాలోని పారిశ్రామికవేత్తలు స్వచ్ఛంద సంస్థలతో పి-4 కార్యక్రమo ప్రాధాన్యతను తెలియజేసిన జిల్లా కలెక్టర్
-అధిక సంపద గల టాప్ 10 శాతం వారు బాటమ్ 20% బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం మరియు భాగస్వామ్యం కావాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదరికం నిర్మూలన దిశగా పి -4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు బాటమ్ 20% బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి సహాయ సహకారాలు అందించాలనీ కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ …
Read More »రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : యార్లగడ్డ
-కృష్ణా డెల్టా కి సకాలంలో సాగునీరు విడుదల చేసాం గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తమ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలో పర్యటించి ఇంటింటికి తిరుగుతూ గత ఏడాదికాలంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న …
Read More »
Prajavartha Online Telugu News