Breaking News

Tag Archives: gannavaram

అర్హులంద‌రికీ త్వ‌ర‌లోనే ఇళ్ల స్థ‌లాలు మంజూరు చేస్తాం

-ఎన్నిక‌ల హామీల‌న్నీ ఒక్కొక్కటిగా అమ‌లు చేస్తున్నాం -రూ.23.92 ల‌క్ష‌ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ -గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ తెలుగుదేశంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి గ‌న్న‌వ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ల‌బ్ధిదారులంద‌రికీ త్వ‌ర‌లోనే ఇళ్ల స్థ‌లాలు పంపిణీ చేస్తామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన కూట‌మి ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోందని అన్నారు. సుప‌రిపాల‌నలో తొలిఅడుగు- ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సోమ‌వారం నాడు గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎనికేపాడు గ్రామంలో స్థానిక గ‌న్న‌వ‌రం …

Read More »

ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక స్వాగతం పలికిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

గ‌న్న‌వ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పున: ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కి గన్నవరం విమానాశ్రయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ హృదయ పూర్వక స్వాగతం పలికారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి… : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలతో పాటు అమరావతి రైతుల కలలు నెరవేరనున్నాయని మాజీ కేంద్రమంత్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ …

Read More »

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీకి స్వాగ‌తం ప‌లికిన ఎంపి కేశినేని శివ‌నాథ్

-భావితరాల భ‌విష్య‌త్తు అమ‌రావ‌తి రాజ‌ధాని -డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ వ‌ల్లే ఆంధ్రుల కలల రాజధానికి మళ్లీ జీవం గ‌న్న‌వ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : అమ‌రావ‌తి రాజ‌ధాని పున‌ర్నిర్మాణ ప‌నులకి శంకుస్థాప‌న చేసేందుకు శుక్ర‌వారం విచ్చేసిన ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీకి గ‌న్న‌వ‌రంలోని విజ‌య‌వాడ అంతర్జాతీయ‌ విమానాశ్ర‌యంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కేర‌ళ లోని తిరువ‌నంతపురం నుంచి ప్ర‌త్యేక విమానంలో గ‌న్న‌వ‌రం విమానాశ్రాయానికి పీఎం మోదీ చేరుకున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి అన్ని …

Read More »

ప్రధాన మంత్రికి ఘనంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించి తిరుగు ప్రయాణమైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం కార్యక్రమం ముగించుకుని శుక్రవారం సాయంత్రం భారత ప్రధానమంత్రి అమరావతి నుంచి హెలికాప్టర్లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయంత్రం 06:07 గంటలకు చేరుకున్నారు. పార్టీ నాయకులు, అధికారులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం …

Read More »

గన్నవరం చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

-ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, ఇతర రాజకీయ ప్రముఖులు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేడు అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం సందర్భంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రజా ప్రతినిధులు, ఇతర రాజకీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం మధ్యాహ్నం 02:50 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ప్రధానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు స్వాగతం పలికారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల …

Read More »

గన్నవరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతా : యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన గన్నవరం లో శుక్రవారం సాయంత్రం పలు అభివృద్ధి పనులను యార్లగడ్డ ప్రారంభించిన అనంతరం అయన మాట్లాడుతూ అరాచకాలు అక్రమాలతో అల్లాడిన గన్నవరం ప్రజలకు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం తర్వాత ప్రశాంతత లభించిందన్నారు. నియోజకవర్గ …

Read More »

ఉపాధి హామీ పథకం కింద ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తాం

-పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చే మూడు నెలలకు కూలీలకు పని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పంచ ప్రాధాన్యాల పేరిట గ్రామాల్లో పనులు కల్పించనుందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన గన్నవరం మండలం, గన్నవరం గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఎం కృష్ణతేజ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ …

Read More »

మానసికోల్లాసంతో…శారీరక దృఢత్వం…

-జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలి… -మహిళా ఉద్యోగులకు అండగా ఉంటాం… -కూటమి ప్రభుత్వంలో…ఉద్యోగులు భద్రం… -మహిళా ఉద్యోగుల ఆటల పోటీలను ప్రారంభించిన మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏడాది పొడవునా అలుపు లేకుండా కుటుంబ, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినుల మానసిక సాంత్వన కోసం, శారీరక దృఢత్వం కోసం ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో అవసరమని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖల మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం …

Read More »

బుద్ధవరంలో అంగరంగ వైభవంగా అభయ ఆంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం వేడుకలు

-స్వామివారి పట్టు వస్ట్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం మండలం బుద్దవరం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి ఆలయ కమిటీ వారి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. గుదిమెళ్ళ దిలీప్ కుమార్ ఆచార్యుల సమక్షంలో ఉదయం స్వామివారి పంచామృత అభిషేకం, నవరసాభిషేకం, సింధూరభిషేకం పుష్పాభిషేకాలు నిర్వచించారు. అనంతరం గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం నవగ్రహ హోమం ఆంజనేయ హోమం, శాంతి …

Read More »

ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం

-శాసనసభ్యులు సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. 52వ డివిజన్ కొత్తపేట లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మెట్లు, సైడ్ కాలువలకు రూ 19 లక్షలతో చేపట్టనున్న నిర్మాణం 53 వ డివిజన్ పరిధిలో సుబ్బరామయ్య వీధి నుండి హిందూ హైస్కూల్ వరకు రూ 62 లక్షలతో చేపట్టనున్న తారు రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ …

Read More »