Breaking News

Tag Archives: karnul

జీ ఓ 5 ను వెంటనే రద్దు చెయ్యాలి –రాష్ట్ర కాపు జేఏసీ

-బీసీ రిజర్వేషన్ బలిజ కాపు వర్గాలకు అమలు పరచాలి -దశల వారి ఉద్యమం -రిలే దీక్షలు. మండలస్తాయి నుండి ఆందోళనలు  -త్వరలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఆమరణ దీక్ష చేస్తా.. అధ్యక్షులు చందు జనార్దన్ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీ ఓ 5 ను వెంటనే రద్దు చేయాలనీ గిరి బలిజ లో బలిజ ను తొలగించాలని రాష్ట్ర కాపు జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ రాయలసీమ పర్యటన …

Read More »

ఉల్లి రైతులను ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం

-1525 క్వింటాళ్ల ఉల్లిని క్వింటాల్ కు రూ. 1200 లతో కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం -జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా -రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆనందం వ్యక్తం చేస్తున్న ఉల్లి రైతులు కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోందని, సోమవారం నాడు కర్నూలు మార్కెట్ యార్డు కు వచ్చిన 1525 క్వింటాళ్ల ఉల్లిని రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ రూ. 1200 లతో కొనుగోలు చేసిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. సోమవారం నాడు …

Read More »

కాశ్మీర్ బాధితులకు మద్దతుగా కర్నూల్ లో శాంతి ర్యాలీ…

కర్నూల్, నేటి పత్రిక ప్రజావార్త : పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు పిలుపు మేరకు కర్నూల్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో వివిధ కులాలకు మతాలకు చెందిన వారు ఉన్నారని, అటువంటి భారతదేశంలో మంటలు రాజేసేందుకు దాయాధులైన పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు విహార యాత్ర కు జమ్ము కాశ్మిర్ వెళ్లిన భారతీయులను మతం పేరు చెప్పించి మరి చెప్పడం దారుణం …

Read More »

అధునాతనమైన వసతులతో కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చాం

-రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా పటిష్ఠపరుస్తున్నాం -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : అధునాతనమైన వసతులతో కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఏర్పాటు చేసిన లీనియర్ ఆక్సిలరేటర్, సి.టి.సిములేటర్ యంత్రాలు, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, …

Read More »

సమైఖ్య పునరుత్పాదక ఇంధన నిల్వను సందర్శించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

-ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్‌లోని ప్రపంచంలోనే మొట్టమొది సమైఖ్య పునరుత్పాదక ఇంధన నిల్వను సందర్శించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మరియు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీపంలోని పిన్నాపురంలో ప్రపంచలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద జీడబ్ల్యూ-స్కేల్ సమైఖ్య పునరుత్పాదక ఇంధక ప్రాజెక్ట్‌ని సందర్శించి, దాని స్థాయి మరియు వేగవంతమైన పురోగతిని ప్రశంసించారు. 4.2 బిలియన్ యూఎస్‌డీ ప్రాజెక్టులో 4000 …

Read More »

6 నెలల్లో ఇంటిగ్రేటెడ్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం

–ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పన -రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ కర్నూలు , నేటి పత్రిక ప్రజావార్త : 6 నెలల్లో ఇంటిగ్రేటెడ్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు అని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. శుక్రవారం పత్తికొండ మండలం, దూదేకొండ రెవెన్యూ గ్రామం, కోతిరాళ్ళ పంచాయతీ వద్ద రూ.11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న …

Read More »

హెచ్ఆర్సీ ప్రాంగణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ…

కర్నూల్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయ ప్రాంగణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని కమిషన్ ఇంచార్జ్ కార్యదర్శి మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి అయిన పి హనుమంత రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సందర్భంగా వారి సందేశాన్ని అందిస్తూ ఎందరో త్యాగదనుల కృషి ఫలితంగానే ఈ స్వాతంత్రం మనకు లభించిందని ప్రతి ఒక్కరు …

Read More »

అన్నదాతను తక్షణమే ఆదుకోవాలి…

-పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు -రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు లో రైతు గర్జన ర్యాలీ -భారీగా తరలి వచ్చిన రైతన్నలు కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల మధ్య.. కరువుతో.. దిక్కుతోచని స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకుని భరోసా కల్పించాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. అన్నదాతలకు సంఘీభావంగా కర్నూలు లో మంగళవారం రైతు గర్జన ర్యాలీని నిర్వహించారు. Cwc సభ్యులు డాక్టర్ ఎన్. రఘువీరా రెడ్డి, పీసీసీ …

Read More »

లక్ష రూపాయలు చొప్పున నలుగురు బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్

-కర్నూలు జిల్లా, కృష్ణగిరి మండలం, ఆలంకొండ పర్యటనలో ముఖ్యమంత్రికి సమస్యలను విన్నవించుకున్న బాధితులు -వారి స‌మ‌స్య‌లు విని చలించిపోయిన‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి -త‌క్ష‌ణ‌మే ఆర్థిక సాయం అందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కు మౌఖిక‌ ఆదేశాలు -ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద రూ.253.72 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకం ప్రారంభోత్స‌వ అనంతరం తిరుగు ప్రయాణంలో హెలీప్యాడ్ వ‌ద్ద‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని …

Read More »

శ్రీ రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త,మానవతావాది,కలియుగ కామధేను

-రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ -విశిష్టమైన వ్యక్తులకు రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ -అనుగ్రహ భాషణం అందచేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి  సుబుధేంద్ర తీర్థ స్వామీజీ కర్నూలు/మంత్రాలయం, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీ రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త,మానవతావాది,కలియుగ కామధేను అని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కొనియాడారు. గురువారం  మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం 352 వ ఆరాధనోత్సవాల్లో భాగంగా మఠం ఆవరణలో రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను ప్రదానోత్సవ కార్యక్రమం …

Read More »