-ఎలాంటి ప్రాణ నష్టం జరక్కుండా పకడ్బందీ చర్యలు.. -మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అధికారుల సమన్వయంతో జిల్లాలో మొంథా తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం మధ్యాహ్నం మంత్రి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మొంథా తుపాను జిల్లా ప్రత్యేక అధికారి, పర్యాటక శాఖ ఎండి, కాట ఆమ్రపాలి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం …
Read More »Tag Archives: machilipatnam
మోంత తుఫానును సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సిద్ధం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మోంత తుఫానును సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సిద్ధంగా ఉందని రాష్ట్ర కార్మికులు, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు, రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెం పంచాయతీ గిరిపురంలో మండల పరిషత్ పాఠశాల లో ఏర్పాటు చేసిన …
Read More »మింథా తుపానును సమర్ధంగా ఎదుర్కొంటాం
⦁ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ⦁ ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించాం ⦁ విద్యుత్, రెవెన్యూ, హెల్త్ సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు ⦁ మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి తుపానుపై ప్రజల్ని అప్రమత్తం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ఇంఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, …
Read More »ఎలాంటి ప్రాణ నష్టం జరక్కుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి….
-లోతట్టు ప్రాంత ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించాలి.. -గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, డయాలసిస్ పేషంట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి -మూడు రోజులు ప్రజలందరూ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండేలా అప్రమత్తం చేయండి -జోనల్ ప్రత్యేక అధికారి ఆర్పీ సిసోడియా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుపాను కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరక్కుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తుపాను జోనల్ ప్రత్యేక అధికారి, చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అధికారులను ఆదేశించారు. సోమవారం …
Read More »జిల్లాలోని తీర ప్రాంతాలలో పర్యటించిన జిల్లా ప్రత్యేక అధికారి కాట ఆమ్రపాలి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జిల్లాకు నియమించిన జిల్లా ప్రత్యేక అధికారి, పర్యాటక శాఖ ఎండి, కాట ఆమ్రపాలి సోమవారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి మండలంలోని గరాలదిబ్బ, గిలకలదిండి గ్రామాలలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. కేంద్రంలో ఆశ్రయం పొందిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కేంద్రంలో ఉన్న గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధుల వివరాలను అడిగి …
Read More »తుఫాను సహాయక ఏర్పాట్లను పరిశీలన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మోంత తుఫాన్ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పకడ్బందీగా తగిన చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం నుంచి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆ మండలాల్లోనీ తహసిల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ విభాగాలను, సురక్షిత పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడ చేపట్టిన తుఫాను సహాయక ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత కృత్తివెన్ను …
Read More »మొంతా తుఫాన్ కారణంగా వచ్చే మూడు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మొంతా తుఫాన్ కారణంగా వచ్చే మూడు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్షేత్రాధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ మోంత తుఫాను సందర్భంగా చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లపై క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుఫానుకు వరదలకు చాలా తేడా ఉంది ఉందనే విషయం అధికారులందరూ గమనించాలన్నారు. వరదలకు కేవలం కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాలపై దృష్టి పెడతారన్నారు. …
Read More »కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మోంత తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో కలెక్టరేట్ తో సహా డివిజన్ మండల కేంద్రాల్లో కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని కలెక్టర్ వారి కార్యాలయంలో 08672 252572 , మచిలీపట్నం ఆర్డిఓ కార్యాలయంలో 08672 252486, గుడివాడ ఆర్టీవో కార్యాలయంలో 08674 243693, ఉయ్యూరు ఆర్డిఓ కార్యాలయంలో 08676 232589 ఫోన్ నెంబర్లతో కంట్రోల్ విభాగాలు నిరంతరం పనిచేస్తాయన్నారు. అలాగే అన్ని మండల తహసిల్దార్ కార్యాలయాల్లో కూడా …
Read More »సెల్ టవర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలి… : జిల్లా కలెక్టర్
-చల్లపల్లి మండలంలో బిఎస్ఎన్ఎల్, జియో టవర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మోంతా తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సమాచార వ్యవస్థకు సంబంధించిన సెల్ టవర్ల సక్రమ నిర్వహణకు అవసరమైన పవర్ బ్యాక్అప్, జనరేటర్లు, డీజిల్ ఇంధనం సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ చల్లపల్లి మండలంలోని రామానగరం, చల్లపల్లిలో …
Read More »మంగినపూడి బీచ్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగినపూడి బీచ్ ను సందర్శించి అక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో ఆయన సముద్ర తీరాన్ని సందర్శించి అలలు తాకిడిని పరిశీలించారు. తీర ప్రాంతంలోని మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. బీచ్ ప్రాంతంలో …
Read More »
Prajavartha Online Telugu News