-మంగళగిరిలో ప్రజల అర్జీలు స్వీకరించిన డా. పసుపులేటి హరిప్రసాద్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ప్రతిరూపంగా నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం రెండో రోజు కూడా ప్రజల విశేష స్పందన మధ్య కొనసాగింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, పరిపాలనా సమస్యలను వినిపిస్తూ వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన …
Read More »Tag Archives: mangalagiri
అమరావతిలో ఏపీఎల్ క్రికెట్ జాతర
-24 నుంచి మంగళగిరిలోఏపీఎల్ -సెమీఫైనల్స్, ఫైనల్ కూడా మంగళగిరి లోనే -అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీలు -సిద్ధమైన మంగళగిరి స్టేడియం -75 గదులు, ఆధునిక వసతులతో కొత్త రూపు -ఫైనల్కు ముఖ్య అతిథిగా నారా లోకేష్ -క్రీడల అభివృద్ధే ఏసీఏ లక్ష్యం -ఏ సి ఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) పోటీలు ఇప్పుడు రాజధాని ప్రాంతం అమరావతిలోని మంగళగిరి వేదికగా జరగనున్నాయి. జూన్ 24 నుంచి …
Read More »బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుకలు
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం, కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ యువ నాయకుడు సాయి గోపి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. పెద్ద సంఖ్యలో యువత, పార్టీ కార్యకర్తలు రక్తదానం చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. అలాగే ఉచిత …
Read More »మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
-నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషితో మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. మంగళగిరి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. నంబూరు-మంగళగిరి సెక్షన్ మార్గంలో మంగళగిరి-నిడమర్రు మార్గంలో 14వ నెంబర్ రైల్వే లెవల్ క్రాసింగ్ గేటు స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణ …
Read More »“ఆపరేషన్ క్లీన్ స్వీప్కు శ్రీకారం – నగర పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరం”
-“మంగళగిరి–తాడేపల్లిలో భారీ పారిశుద్ధ్య డ్రైవ్ – ప్రజలందరూ భాగస్వాములు కావాలి” -“స్వచ్ఛ మంగళగిరి లక్ష్యంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభం” మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పేరుతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని 2026 మే 23వ తేదీ నుండి జూన్ 19వ తేదీ వరకు విస్తృత స్థాయిలో నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎస్. అలీం బాషా తెలిపారు. నగర పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడం, పారిశుద్ధ్య మౌలిక …
Read More »సీజనల్ వ్యాధుల కట్టడిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
-ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ హెచ్చరిక మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ హెచ్చరించారు. కనీసo గత మూడేళ్ల నుంచి నమోదవుతున్న కేసులకనుగుణంగా ప్రస్తుత సీజనల్ వ్యాధుల రాకను గమనించి అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం …
Read More »P4 ప్రభుత్వ లక్ష్యం మొట్ట మొదటిసారిగా ఆగిరపల్లి గ్రామంలో నెరవేర్చిన మంత్రి కొలుసు పార్థసారధి
-ఉదయం 8 గంటలకే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను ఆప్యాతగా పలకరిస్తూ యోగ క్షామాలు తెలుసు కొంటూ పింఛన్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి -కొత్తగా మంజూరైన స్పాఉజ్ పింఛన్లు అందజేసిన మంత్రి కొలుసు పార్ధ సారధి -ఆగిరపల్లి మండలంలో 9425 మందికి గాను, సుమారు, రూ,4,12,9,950,కోట్ల పింఛన్లు పంపిణీ ఆగిరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా ఆగిరిపల్లి లో సచివాలయం సిబ్బంది చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఆకస్మికంగా పరిశీలించి స్వయంగా …
Read More »మోడీ పర్యటన నేపథ్యంలో మంత్రి గొట్టిపాటికి కీలక బాధ్యతలు
-మంగళగిరి మీదగా వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్ల బాధ్యతను మంత్రి గొట్టిపాటికి అప్పగింత -మంగళగిరి పార్టీ ఆఫీసులో కూటమి నాయకులతో మంత్రి గొట్టిపాటి సమావేశం మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై బిజెపి, జనసేన నాయకులతో కలిసి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గం మీదగా సభకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ను తెలుగుదేశం అధిష్టానం మంత్రి గొట్టపాటి రవికుమార్ …
Read More »పేదింటి గోవిందుకు బట్టలు పెట్టి మరీ పట్టా అందించిన లోకేష్!
-ఆనందంతో పొంగిపోయిన రాజమండ్రి గోవిందు కుటుంబం -మరో 30ఏళ్లు మీరే ఎమ్మెల్యేగా ఉండాలని లోకేష్ కు ఆశీర్వచనం -ఆప్యాయతతో మంత్రి లోకేష్ కు పాయసాన్ని తినిపించిన కుటుంబసభ్యులు -91వేల మెజారిటీ ఇవ్వడంతో తనపై బాధ్యత పెరిగిందన్న మంత్రి లోకేష్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ఉండవల్లి రజకుల కాలనీలోని కొండవాలు ప్రాంతంలో రాజమండ్రి గోవిందు కుటుంబం గత పదిహేనేళ్లుగా ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తోంది. అది కొండ పోరంబోకు కావడంతో ఇప్పటివరకు ఆ ఇంటిపై వారికి ఎటువంటి అధికారిక హక్కులు లేవు. మంగళగిరి నియోజకవర్గానికి …
Read More »భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన తరావీహ్ నమాజ్ లు
-తరావీహ్ నమాజ్ తో గత పాపాల మన్నింపు -మసీదుల్లో నెల రోజుల పాటు తరావీహ్ నమాజ్ లు ఆచరించనున్న ముస్లింలు మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసం శనివారం సాయంత్రం నెలవంక దర్శనంతో ప్రారంభం కావడంతో అదే రోజు రాత్రి ముస్లిం లు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్ధన (తరావీహ్ నమాజ్) లు ప్రారంభించారు. ‘తరావీహ్’ అనే పదానికి ‘విశ్రాంతి తీసుకోవడం అని అర్థం. రంజాన్ సమయంలో ఆరాధనలో ముఖ్యమైన భాగం తరావీహ్ నమాజ్. చివరి రోజువారీ ప్రార్థన అయిన …
Read More »
Prajavartha Online Telugu News