-ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ హెచ్చరిక మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ హెచ్చరించారు. కనీసo గత మూడేళ్ల నుంచి నమోదవుతున్న కేసులకనుగుణంగా ప్రస్తుత సీజనల్ వ్యాధుల రాకను గమనించి అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం …
Read More »Tag Archives: mangalagiri
P4 ప్రభుత్వ లక్ష్యం మొట్ట మొదటిసారిగా ఆగిరపల్లి గ్రామంలో నెరవేర్చిన మంత్రి కొలుసు పార్థసారధి
-ఉదయం 8 గంటలకే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను ఆప్యాతగా పలకరిస్తూ యోగ క్షామాలు తెలుసు కొంటూ పింఛన్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి -కొత్తగా మంజూరైన స్పాఉజ్ పింఛన్లు అందజేసిన మంత్రి కొలుసు పార్ధ సారధి -ఆగిరపల్లి మండలంలో 9425 మందికి గాను, సుమారు, రూ,4,12,9,950,కోట్ల పింఛన్లు పంపిణీ ఆగిరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా ఆగిరిపల్లి లో సచివాలయం సిబ్బంది చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఆకస్మికంగా పరిశీలించి స్వయంగా …
Read More »మోడీ పర్యటన నేపథ్యంలో మంత్రి గొట్టిపాటికి కీలక బాధ్యతలు
-మంగళగిరి మీదగా వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్ల బాధ్యతను మంత్రి గొట్టిపాటికి అప్పగింత -మంగళగిరి పార్టీ ఆఫీసులో కూటమి నాయకులతో మంత్రి గొట్టిపాటి సమావేశం మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లపై బిజెపి, జనసేన నాయకులతో కలిసి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గం మీదగా సభకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ను తెలుగుదేశం అధిష్టానం మంత్రి గొట్టపాటి రవికుమార్ …
Read More »పేదింటి గోవిందుకు బట్టలు పెట్టి మరీ పట్టా అందించిన లోకేష్!
-ఆనందంతో పొంగిపోయిన రాజమండ్రి గోవిందు కుటుంబం -మరో 30ఏళ్లు మీరే ఎమ్మెల్యేగా ఉండాలని లోకేష్ కు ఆశీర్వచనం -ఆప్యాయతతో మంత్రి లోకేష్ కు పాయసాన్ని తినిపించిన కుటుంబసభ్యులు -91వేల మెజారిటీ ఇవ్వడంతో తనపై బాధ్యత పెరిగిందన్న మంత్రి లోకేష్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ఉండవల్లి రజకుల కాలనీలోని కొండవాలు ప్రాంతంలో రాజమండ్రి గోవిందు కుటుంబం గత పదిహేనేళ్లుగా ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తోంది. అది కొండ పోరంబోకు కావడంతో ఇప్పటివరకు ఆ ఇంటిపై వారికి ఎటువంటి అధికారిక హక్కులు లేవు. మంగళగిరి నియోజకవర్గానికి …
Read More »భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన తరావీహ్ నమాజ్ లు
-తరావీహ్ నమాజ్ తో గత పాపాల మన్నింపు -మసీదుల్లో నెల రోజుల పాటు తరావీహ్ నమాజ్ లు ఆచరించనున్న ముస్లింలు మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసం శనివారం సాయంత్రం నెలవంక దర్శనంతో ప్రారంభం కావడంతో అదే రోజు రాత్రి ముస్లిం లు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్ధన (తరావీహ్ నమాజ్) లు ప్రారంభించారు. ‘తరావీహ్’ అనే పదానికి ‘విశ్రాంతి తీసుకోవడం అని అర్థం. రంజాన్ సమయంలో ఆరాధనలో ముఖ్యమైన భాగం తరావీహ్ నమాజ్. చివరి రోజువారీ ప్రార్థన అయిన …
Read More »హంపి విజయం తెలుగుజాతికి గర్వకారణం
-ప్రపంచ చెస్ విజేత కోనేరు హంపికి శాప్ ఘనస్వాగతం -వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఉమెన్ ఛాంపియన్గా కోనేరు -హంపిని కలిసి అభినందించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు -రాష్ట్ర క్రీడాభివృద్ధికి సూచనలు, సలహాలివ్వాలని శాప్ ఛైర్మన్ ఆకాంక్ష -త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తానన్న హంపి మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ మహిళా చెస్ విజేత, తెలుగుతేజం శ్రీ కోనేరు హంపి గారిని మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలోని వారి నివాసంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు గారు శనివారం మర్యాదపూర్వకంగా …
Read More »ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహాయం
-అస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాల్గొనేందుకు ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రూ. 3 లక్షల అందజేత -మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపిన కేళావత్ చరణ్ నాయక్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన దాతృత్యాన్ని చాటుకున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కేళావత్ చరణ్ నాయక్ అస్ట్రేలియా, న్యూజిలాండ్లలో జరగనున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ షటిల్ బ్యాండ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ రూ.3 లక్షలు …
Read More »రైతులకు పూర్తి స్థాయి భరోసా కల్పించండి
-బుడితి రాజశేఖర్ ఐఏఎస్ , ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ( వ్య & స) వ్యవసాయ అధికారులు జిల్లా పాలన యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రైతులకు క్షేత్ర స్థాయిలో అందుబాటులో వుండండి . -S.డిల్లీ రావు , ఐఏఎస్,వ్యవసాయ సంచాలకులు ,ఆంధ్రప్రదేశ్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ది. 01/09/2024 ఆదివారం న రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు , ఐఏఎస్ వారు ,రాష్ట్రములోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు మరియు అనుబంధ శాఖల అధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు .తుఫాను రాష్ట్ర తీరం …
Read More »ఎయిమ్స్ లో నూతనంగా ప్రవేశపెట్టిన పలు సేవలకు ప్రారంభోత్సవం
-మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు పూర్తిస్థాయి సేవలకు త్వరితగతిన చర్యలు : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అధికారులకు సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిని సోమవారం సందర్శించిన ఆయన ఎయిమ్స్ పదవ స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో …
Read More »ఎంసిసిడి సిఆర్ఎస్ విధానాన్ని ప్రామాణీకరించాలి
-వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : .పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మరణాలకు గల కారణాల్ని తెలియజెప్పే వైద్య ధృవీకరణ పథకాన్ని(Medical Certification of Cause of Death-MCCD Scheme), జనన మరణాల్ని నమోదు చేసే సివిల్ రిజిస్ట్రేషన్ విధానం(CRS)తో అనుసంధానం చేయడమే కాకుండా ప్రామాణీకరిం చాల్సిన(Standardize) అవసరం కూడా ఉందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఇప్పటికే మార్గదర్శకాల్ని …
Read More »
Prajavartha Online Telugu News