తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, స్థానిక ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాసు,జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ, వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. దేవినేని అవినాష్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో అత్యంత నష్టపోయింది రైతాంగమే. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారింది. ఒకప్పుడు రైతాంగాన్ని “సుద్ద దండగ” అన్న మాటలను ఇప్పుడు కార్యరూపంలో చూపిస్తున్నారు. …
Read More »Tag Archives: tiruvuru
ఇంటి నుంచే వివరాలు నమోదు చేయండి
– స్వీయ గణన ప్రక్రియలో భాగస్వాములుకండి – అందుబాటులో https://se.census.gov.in పోర్టల్ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో మొట్టమొదటి డిజిటల్ జన గణన తొలిదశలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్ – ఎస్ఈ)లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ ఇంటి నుంచే సమాచారాన్ని నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు. ఈ నెల 16 నుంచి స్వీయ గణన జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీశ బుధవారం ఎ.కొండూరులోని చైతన్యనగర్ …
Read More »కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం
– ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ బాబు వెల్లడి – తిరువూరులో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన కేశినేని వెంకట్ – ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను, ఎంపీ కేశినేని చిన్ని సేవానిరతిని కొనియాడిన ప్రముఖులు తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు తెలుగుదేశం పార్టీ, కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా ఆసువత్రి వైద్య బృందం సహకారంతో తిరువూరులో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తనయులు , యువ నేత కేశినేని …
Read More »చదువు ద్వారానే సమాజంలో ఉజ్వల స్థానం
-కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్బాబు తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : క్రమశిక్షణతో కూడిన చదువు ద్వారానే సమాజంలో ప్రతి ఒక్కరికీ ఉజ్వల స్థానం లభిస్తుందని, చదువు ద్వారానే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలకు ఎదిగి పేదరికంపై విజయం సాధించవచ్చని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తనయులు, కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్బాబు అన్నారు. నడిం తిరువూరు పీఏసీఎస్ అధ్యక్షులు కంచి రఘు ప్రవీణ్ (బాబి) ఆధ్వర్యంలో తిరువూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే …
Read More »వేణుగోపాల స్వామిని దర్శించుకున్న ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం, నెమలి గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన తిరునాళ్ల కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. అలాగే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, సమర్థవంతంగా ప్రజలకు మరిన్ని సంక్షేమ పధకాలు అమలు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరింత …
Read More »మరో పదిహేను రోజుల్లో నిర్మాణం పూర్తి అయిన వాటర్ ట్యాంకుల ప్రారంభోత్సవం
-కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు.. -55 ట్యాంకుల ద్వారా 38 గ్రామాల్లోని 12148 నివాస గృహాలకు ఇంటింటికి శుద్ధ జలాల సరఫరా.. -త్వరలో సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహాలు.. -ఎ.కొండూరు మండలంలో ఆర్.డబ్ల్యూ.ఎస్ వాటర్ ట్యాంక్ ల పరిశీలన లో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి.. -ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులతో కలిసి పర్యటించిన ఎంపీ.. తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శనివారం తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలం కోడూరు, …
Read More »కుల మతాలకు అతీతంగా సమాజాభివృద్ధికి తోడ్పడాలి
-కాకతీయ కమ్మ సేవా సమితి వనసమారాధనలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : కుల, మతాలకు అతీతంగా సమాజాభివృద్ధికి తోడ్పాడాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పట్టణంలో లక్ష్మీపురం వద్ద గల మామిడి తోటలో కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తీక మాస వనసమారాధన కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపీ కేశినేని శివనాథ్ కు కాకతీయ కమ్మ సేవా సమితి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ …
Read More »శ్రామికుల, కార్మికుల సంక్షేమం అభ్యున్నతికి కృషి చేస్తాను
-బిల్డింగ్ వర్క్స్ అసోసియేషన్ వనసమారాధనలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో శ్రామికుల, కార్మికుల సంక్షేమం అభ్యున్నతికి కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పట్టణంలో సిరివెంచర్ మామిడి తోటలో తిరువూరు బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తీక మాస వనసమారాధన కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపీ కేశినేని శివనాథ్ కు తిరువూరూ బిల్డింగ్ వర్క్స్ అసోసియేషన్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీ కేశినేని …
Read More »కార్తీక వనసమారాధన వల్ల ప్రజల్లో ఐక్యత స్నేహ భావం పెంపు
-శాలివాహన సంఘం వనసమారాధనలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక వనసమారాధన వల్ల ప్రజల్లో ఐక్యత స్నేహ భావం పెంపొందుతాయని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పట్టణంలో నాళ్ల నరసింహారావు మామిడి తోటలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తీక మాస వనసమారాధన కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపీ కేశినేని శివనాథ్ కు శాలివాహన సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తన దృష్టికి …
Read More »కార్తీక వనభోజనం.. ఆత్మీయ సమ్మేళనం |
-కాపు వనసమారాధన లో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి -వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న ఎంపీ కేశినేని తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : అధ్యాత్మికత , ఐక్యత స్నేహభావాలకు కార్తీక మాస వనభోజ మహోత్సవాలు ప్రతీకలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కార్తీక మాస వనభోజన మహోత్సవాల ద్వారా ఆధ్యాత్మిక భావాలు సోదర భావాలు పెంపొందటానికి దోహదపడతాయన్నారు. తిరువూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పట్ణణంలోని బొడ్డు మల్లికార్జునరావు మామిడి తోటలో ఆదివారం ఏర్పాటు చేసిన వనసమారాధన కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ …
Read More »
Prajavartha Online Telugu News