-అక్రమ మైనింగ్, అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలి -రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత దాడులు తగవు -సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలి -దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు -రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామానికి చెందిన నక్కనబోయిన సాంబశివరావు యాదవ్పై ఇటీవల జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి …
Read More »Tag Archives: vijayawada
జూన్ 10 నుంచి 15 వరకు సిపిఐ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు
-రైతు సంఘం ధర్నాలకు పార్టీ సంఘీభావం -మోదీ, చంద్రబాబు హయాంలో ధరల బాదుడు -పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెంపుతో ప్రజలపై పెనుభారం -ఆర్టీసీ ఆస్తులు కార్పొరేట్లకు అప్పగించేందుకు కుట్ర -కెజి బేసిన్లో ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్లలో 50% ఎపీకే కేటాయించాలి -జూన్ 1 నుంచి 7 వరకు వామపక్షాల ప్రచారం -జూన్ 9 న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో …
Read More »ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 84వ జయంతి వేడుకలు
– పేదలకు చీరల పంపిణీ, అన్నసంతర్పణ కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సినీ సెంటర్లోని పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వద్ద ఈరోజు ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ 84వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, ప్రజాప్రతినిధులు, కృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా …
Read More »నికోటిన్ సేవించడం. ప్రాణాంతకం…
-పొగాకు, గుట్కా, ఖైనీకి దూరంగా ఉండాలి .. -ఆరోగ్యకర సమాజాన్ని నిర్మాణం లో భాగస్వాములు కండి.. -పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. -జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఊపిరితిత్తులు, క్యాన్సర్ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాల నుండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే లా ప్రజలను చైతన్యవంతులను చేసి పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న సంకల్పం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. ప్రపంచ …
Read More »జూన్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, మునిసిపల్, …
Read More »గిరి ప్రదక్షిణ భక్తులకు మజ్జిగ పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వారు ఆదివారం అధిక జేష్ఠ మాస పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఉత్సవ మూర్తులుగా భక్తులకు రథంపై ఊరేగింపుగా వెళ్తూ దర్శనం ఇచ్చే విధంగా ‘ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ’ కార్యక్రమం నిర్వహించింది. ఈరోజున శ్రీ దుర్గా మల్లేశ్వరులు, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని అందుకే …
Read More »సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా పడమట దర్శిపేట సర్కిల్ నందు అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ గారు పాల్గొని అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినీ …
Read More »గతంలో మోసం… ఇప్పుడు నిర్లక్ష్యం ముస్లింల చిరకాల స్వప్నం ‘షాదీ ఖానా’పై టీడీపీ వైఖరి ఎండగట్టిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్
-వైఎస్ జగన్ హయాంలో రూ. 2.5 కోట్లతో నిర్మించిన షాదీ ఖానా తాళాలు వెంటనే తెరవాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గంలోని మైనారిటీ సోదర సోదరీమణుల చిరకాల కోరిక అయిన షాదీ ఖానా నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, గతంలో ముఖ్యంగా 2014 నుండి 2019 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (వెన్నుపోటు పార్టీ) మైనారిటీలను ఐదేళ్లపాటు మోసం చేసిందని …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని అధికారులందరూ …
Read More »జూన్ 1, 2 తేదీలలో విజయవాడలో అంతర్జాతీయ స్థాయి సుస్థిర నగరాల సదస్సు
-పట్టణ సుస్థిరత, వాతావరణ మార్పుల ప్రభావాలపై చర్చలు -దేశవ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్న సదస్సు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (UNIDO), గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (GEF), కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA) సంయుక్త ఆధ్వర్యంలో “సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ఇన్ ఇండియా” ముగింపు సదస్సు జూన్ …
Read More »
Prajavartha Online Telugu News