-స్వచ్ఛ్ విజయవాడ లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నా నగరం నా బాధ్యత అంటూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బి.ఆర్.టి.ఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ నుండి భగత్ సింగ్ రోడ్ వరకు కాలినడకన పారిశుధ్య నిర్వహణపై …
Read More »Tag Archives: vijayawada
పుల్లేటికట్ట డ్రైన్ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పులేటి కట్ట డ్రైన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బెత్లెహేమ్ నగర్, జియాన్ బైబిల్ రోడ్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, గుణదల, ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయి లో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పుల్లేటి కట్ట డ్రైన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని అందులో ఉన్న వ్యర్ధాలను ఎప్పటికప్పుడు …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అందచేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ కు చెందిన తలకోల భారతి జీర్ణాశయ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు అత్యవసర వైద్యం కోసం 4,00,000/- రూపాయల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించడంతో ఆమెకు అవసరం అయిన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి లేఖ రాసారు. దీనికి సంబంధించిన ఎల్వోసీ ను బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, …
Read More »తాలీం-ఏ-హునర్ కు చరిత్రాత్మక స్పందన
-7 వేలకు పైగా దరఖాస్తులతో ముగిసిన నమోదు ప్రక్రియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాలీం-ఏ-హునర్ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. మొత్తం 7 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో టాలెంట్ టెస్ట్ ను మే 17న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, …
Read More »ధాన్యం గన్ని బ్యాగుల సమస్యకు త్వరలో ప్రత్యామ్నాయం
-గన్ని బ్యాగుల సమస్యపై త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం -బొండాలు రకం ధాన్యం కొనుగోలుకు ఇబ్బంది లేదు -గత ఏడాదితో పోలిస్తే ధాన్యం కొనుగోళ్లు 18% అధికం -18 వేల వాహనాలను జిపిఎస్ సిస్టంతో నుసంధానం -గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల అక్రమాలపై కఠిన చర్యలు -రోజుకు 1.83 లక్షల బుకింగ్స్కు 1.89 లక్షల గ్యాస్ సిలిండర్ల డెలివరీ -గ్యాస్ బుకింగ్ చేసిన 4 రోజుల్లో డెలివరీ జరిగేలా చర్యలు -రాష్ట్రంలో 21 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి -రాష్ట్ర ఆహార …
Read More »ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం : ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 8వ డివిజన్ గాయత్రి నగర్, గద్దె గోపాలకృష్ణ స్ట్రీట్లో నివసిస్తున్న వృద్ధ దంపతుల ఇంటికి మూడు నెలల క్రితం మంచినీటి కుళాయి కనెక్షన్ తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ స్పందించారు.ఈ సమస్యపై వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడిన అవినాష్,వృద్ధులకు అత్యవసరంగా మంచినీటి కనెక్షన్ పునరుద్ధరించాలని కోరారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని ఆగ్రహం …
Read More »న్యూఢిల్లీలో యూరప్ డే వేడుకల్లో పి.బి. సిద్ధార్థ విద్యార్థుల సందడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో జరిగిన యూరప్ డే (ఐరోపా దినోత్సవం) వేడుకల్లో విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు పాల్గొని సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ డా. మేకా రమేశ్ తెలిపారు. కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న షూమాన్ డిక్లరేషన్ 76వ వార్షికోత్సవంలో పి.బి. సిద్ధార్థ విద్యార్థులు జిజ్ఞాస ఆర్ట్వర్స్ సహకారంతో జానపద నృత్యం (గరగలు) ప్రదర్శించడంతోపాటు జానపద ఆర్కెస్ట్రా కూడా నిర్వహించారు. ఈ సాంస్కృతిక బృందానికి డా.పి.టి.ఎస్.ఆర్.కె. ప్రసాదరావు నేతృత్వం …
Read More »అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి మంగళవారం ఉదయం విజేత స్కూల్, రామలింగేశ్వర నగర్ ప్రాంతంలలో ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి …
Read More »బీసీ విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -కూటమి ప్రభుత్వం ప్రోత్సాహంతో టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు -ఫలితాల్లో బీసీ వెల్ఫేర్ నెంబర్ వన్ -బీసీ బిడ్డల ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణం -2027 నాటికి మరింత మెరుగైన ఫలితాలే లక్ష్యం : మంత్రి సవిత -అత్యధిక మార్కులు సాధించిన బీసీ విద్యార్థులకు సత్కారం -మెమోంటోలు, నగదు బహుమతి అందజేత -ఉప్పొంగిన మాతృహృదయం -అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న బిడ్డను చూసి ఆనందభాష్పాలు రాల్చిన తల్లి -తల్లీబిడ్డను వెన్నుతట్టి ప్రోత్సహించిన మంత్రి సవిత -ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ …
Read More »ప్రగతి సూచికల్లో సుస్థిర ప్రగతి కీలకం
– అచీవర్ (ఏ ప్లస్) స్థాయిని నిలబెట్టుకోవాలి – సూచికల్లో ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి – స్వర్ణాంధ్ర విజన్ కేపీఐల సమీక్షలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర విజన్ @ 2047కు సంబంధించిన కీలక ప్రగతి సూచికల లక్ష్యాలను అన్ని శాఖలు పూర్తిస్థాయిలో సాధించాలని, ఏ ప్లస్ స్థాయిని నిలబెట్టుకునేందుకు కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. కీలక ప్రగతి సూచికల్లో జిల్లా ముందంజలో ఉందని.. ఇదే స్ఫూర్తితో జిల్లాను సమగ్రాభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు …
Read More »
Prajavartha Online Telugu News