Breaking News

Tag Archives: vijayawada

షరతులులేని మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి…

-జనగణన, డీ లిమిటేషన్‌తో మోదీ మాయాజాలం -బీజేపీ ఓట్ల లబ్ది రాజకీయాలు -మారుమ్రోగిన ‘మహిళా సంఘాల ఐక్యవేదిక 2కే వాక్’ -కేంద్ర మోసపూరిత విధానాలపై మహిళా నేతల ధ్వజం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనగణన, డీలిమిటేషన్ వంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే వాక్ మారుమ్రోగింది. గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బందర్‌రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం వరకు మహిళా నాయకులు, మహిళలు …

Read More »

ప్రతి ఎస్సీ కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్త రావాలి

-నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తో కీలక అవగాహన ఒప్పందం -ఏడాదిలోనే 2000 మందికి ఉపాధి -పరిశ్రమల స్థాపన మార్కెటింగ్ రంగాలలోనూ పూర్తి సహకారం -విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఎస్సీ యువతకు ఎంపీ కేశినేని చిన్ని శుభవార్త చెప్పారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ జరిగిందని ప్రతి ఒక్క ఎస్సి కుటుంబం నుంచి నుండి ఒక నూతన పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ …

Read More »

ఏపీసీపీడీసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీసీపీడీసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ పి. పుల్లారెడ్డి బుధవారం అన్ని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లు (SEలు), ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (EEలు)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల ఏర్పాటు, పీఎం సూర్య ఘర్ పథకం అమలు పురోగతిపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ… వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించాలని, రెవెన్యూ వసూళ్లు 100 శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. …

Read More »

సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించిన ఆర్‌జేటీసీ వడ్డే సుందర్

-ఆర్‌జేటీసీని కలసి కృతజ్ఞతలు తెలిపిన జోనల్ అధ్యక్షుడు ఎం. రాజుబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బందరు రోడ్డులోని రీజినల్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం రవాణాశాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన సందర్భంగా ఆర్‌జేటీసీ వడ్డే సుందర్‌ను ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌జేటీసీ వడ్డే సుందర్ మాట్లాడుతూ, జోన్–II పరిధిలో జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులు మరింత బాధ్యతతో విధులు …

Read More »

హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేయాలి – ఎంపీ కేశినేని చిన్ని

-బైక్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ -యావత్ హిందూ బంధువులంతా బైక్ ర్యాలీలో పాల్గొనాలని పిలుపు -విశ్వహిందూ పరిషత్ యువ విభాగం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ని విశ్వహిందూ పరిషత్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు విశ్వహిందూ పరిషత్తు యువ విభాగం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమజ్జయంతి శోభ యాత్ర బైక్ ర్యాలీ పోస్టర్ ను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ …

Read More »

సుజనా చౌదరి కార్యాలయంలోఎల్వోసీ అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ కు చెందిన బోధనపు సుజన అనారోగ్య సమస్య తో బాధ పడుతోంది. ఆమెకు సర్జరీ చేసేందుకు 1,80,000/- రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. వారికి వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఎమ్మెల్యే సుజనా చౌదరి లేఖ రాసారు. దానికి సంబంధించిన ఎల్వోసీ పత్రాలను బాధితురాలి కుటుంబ సభ్యులకు అంద చేశారు. కార్యక్రమంలో. బిజెపి నాయకులు -రెడ్డిపల్లి రాజు …

Read More »

సుజనా చౌదరి కార్యాలయంలో సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఆర్థిక సహాయం కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు మంజూరు అయ్యాయి. మొత్తం 30 మంది లబ్ధిదారులకు 19,09,076/- రూపాయల విలువైన చెక్కులను భవానీ పురంలోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో అంద చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, 44 డివిజన్ బిజెపి ఇన్చార్జ్ రెడ్డిపల్లి రాజు , 42వ డివిజన్ బిజెపి అధ్యక్షులు సోమేశ్వరరావు, 48వ డివిజన్ …

Read More »

నగరంలో మెడ్ ప్లస్ ఆదిత్య ఫార్మసీ మెడికల్ షాప్ గొప్ప ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో మెడ్ ప్లస్ ఆదిత్య ఫార్మసీ మెడికల్ షాప్ ఘనంగా ప్రారంభించడం జరిగింది. స్థానిక పుష్ప సెంటర్ నందు బుధవారం ఈ ప్రారంభోత్సవ మహోత్సవం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర రావు చేతులమీదుగా నిర్వహించారు. మొదటిగా రిబ్బన్ కట్ చేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి షాపును ప్రారంభించడం జరిగింది. అనంతరం బోండా ఉమామహేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుంచి ఆదిత్య ఫార్మసీ పేరుమీద మెడికల్ షాపులు నిర్వహిస్తున్న …

Read More »

నగరంలో శ్రీ నమో సిల్క్స్ వస్త్ర షోరూం గొప్ప ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో శ్రీ నమో సిల్క్స్ షోరూం ఘనంగా ప్రారంభించడం జరిగింది. స్థానిక బందరు రోడ్డు, మురళి ఫార్చూన్ హోటల్ ప్రక్కన బుధవారం ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షురాలు మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనురాధ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మొదటిగా గద్దె అనురాధ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ షోరూమ్ యాజమాన్యానికి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఇంటికి ఒక పారిశ్రామికవేత్త …

Read More »

యునైటెడ్ తెలుగు కిచెన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా శానిటరీ సిబ్బందికి ప్రత్యేక విందు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యునైటెడ్ తెలుగు కిచెన్ (యూటీకే) 5వ వార్షికోత్సవం సందర్భంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోగంటి రామారావు తనయుడు కోగంటి కౌశిక్ బాబు మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసి, లగేజ్ బ్యాగ్స్ ఎంపీ చిన్ని చేతుల మీదగా ఇవ్వడం జరిగింది. బుధవారం మొగల్రాజపురంలోని సిద్ధార్ధ కళాశాల సమీపంలో వున్న యూటీకే హోటల్ లో జరిగిన కార్యక్రమంలో ఎంపి చిన్ని మాట్లాడుతూ… కార్మికులకు కడుపునిండా భోజనం పెట్టి సన్మానించుకోవాలని ఆలోచన వచ్చిన యూటీకే హోటల్ యాజమాన్యానికి …

Read More »