– ఇగ్నైట్ సెల్లో ఆర్టీఐహెచ్ స్టార్టప్ ప్రదర్శన – యువ ఆవిష్కర్తలకు కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రతన్టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) ద్వారా యువ ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తూ స్టార్టప్లను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు చేయూతనందిస్తున్నామని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. నగరంలోని కలెక్టరేట్లో ఇగ్నైట్ సెల్లో సోమవారం ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో స్టార్టప్ ఉత్పత్తుల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించి, స్టార్టప్లు రూపొందించిన వినూత్న ఉత్పత్తులను పరిశీలించారు. క్యామార్టెస్, సాయిల్ స్మార్ట్, అయోధ్య ఆర్గానిక్ …
Read More »Tag Archives: vijayawada
ఈ ప్రతిభ పదిలం.. భవిష్యత్తుకు అందలం
– ఇదే స్ఫూర్తితో జీవితంలో ఉన్నతంగా ఎదగాలి – సత్ఫలితాలిచ్చిన 100 రోజుల కార్యాచరణ వ్యూహం – 72 శాతం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఓ చారిత్రక ఘట్టం – జిల్లాను ముందంజలో నిలిపిన ప్రతిఒక్కరికీ అభినందనలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ – భవిష్యత్తుకు ప్రేరణగా లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాలు గణనీయమైన పురోగతిని నమోదు చేశాయని.. విద్యార్థులు తమ ప్రతిభను, జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటూ …
Read More »ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టండి
– సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలి – కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు 98 అర్జీలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని, ప్రతి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశ.. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా …
Read More »జోన్లను నిర్ధారించి నివేదికను సమర్పించండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జోన్లను నిర్ధారించి నివేదికను సమర్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్ లో స్ట్రీట్ వెండింగ్ కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేందుకు గ్రీన్, అంబర్, రెడ్ జోన్ల నిర్ధారణ ఇప్పటికే వీధి వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు, ట్రాఫిక్ పోలీస్ వారి సమన్వయంతో తయారుచేసినందున, ఏమన్నా లోపాలున్నా మార్పు …
Read More »నగరం లో ఘనంగా ప్రారంభమైన జన గణన కార్యక్రమం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు చీఫ్ సెన్సెస్ ఆఫీసర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జన గణన కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైందని కమిషనర్ మరియు చీఫ్ సెన్సెస్ ఆఫీసర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జన గణన దేశ అభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని, సరైన డేటా ఆధారంగా ప్రభుత్వ విధానాలు రూపుదిద్దుకుంటాయని తెలిపారు. అధికారికంగా మే 1, 2026 నుండి మొదలైనప్పటికీ ఎన్యుమరేటర్లు ఇళ్లను ఈ మూడు రోజులు …
Read More »ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన …
Read More »మంగంపేట బైరైటీస్ గనుల లీజు టెండర్లపై సమగ్ర విచారణ చేపట్టాలి
-బ్రాండిక్స్ కంపెనీ బాధితులకు న్యాయం చేయాలి -ఎన్నికల తర్వాత వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.993లు పెంచిన మోదీ -ఏపీలో కూటమి ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు, రాయితీలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచంలోని అతి పెద్దదైన తిరుపతి జిల్లా రైల్వేకోడూరులోని మంగంపేట బైరైటీస్ గనుల సంస్థ కేవలం ఏడాదిపాటు లేదా రెండేళ్లలోపే నడిచే పరిస్థితి ఉందని, అంతకంటే మించి ఉండబోదంటూ ఆంధ్రప్రదేశ్ …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని …
Read More »ఎగ్జిబిషన్లో అగ్నిమాపక చర్యలు కచ్చితంగా పాటించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎగ్జిబిషన్లో అగ్నిమాపక చర్యలను తప్పకుండా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ అన్నారు. ఆదివారము ఉదయం సితార సెంటర్, పున్నమి ఘాట్ భవానిపురం ప్రాంతాలలో ఉన్న ఎగ్జిబిషన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ నిర్వహణలో అగ్నిమాపక చర్యలు కచ్చితంగా పాటించాలని ఎటువంటి అగ్నిప్రమాదం జరగకుండా ప్రతిచోట ప్రతిష్టాల్లో కచ్చితంగా నివారణ చర్యలు పాటించాలని ప్రతిష్టాలు పైన అత్యవసర నంబర్లను సూచించాలని, ఎగ్జిబిషన్ ప్రాంగణంలో …
Read More »ఐక్యపోరాటాలతో సామాజిక న్యాయం సాధ్యం
-బూర్జువ పాలకులతో నిమ్నజాతులకు న్యాయం కల: ఈశ్వరయ్య -డిసెంబరులో హక్కుల సాధనకు డీహెచ్పీఎస్ భారీ ఉద్యమం -ఘనంగా డీహెచ్పీఎస్ రాష్ట్ర 3వ మహాసభ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వివక్షతలు ఎదుర్కొంటూ అనేక అవమానాలకు గురౌవుతున్న దళిత, గిరిజన వర్గాలు సామాజిక న్యాయం పొందటానికి ఇక్కపోరాటాలు చేయాల్సిన అవసరం ఉండని వక్తలు ఉద్ఘాటించారు. దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) రాష్ట్ర 3వ మహాసభ సంస్థ అధ్యక్షుడు జేవీ ప్రభాకర్ అధ్యక్షతన విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఆదివారం జరిగింది. ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న …
Read More »
Prajavartha Online Telugu News