-టాస్ నిర్వహించి జట్లకు శుభాకాంక్షలు, క్రీడాకారులతో సరదా సంభాషణ, క్రికెట్ ఆడిన యువ నాయకుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సోమవారం నిర్వహించిన చిన్ని గణ క్రికెట్ టోర్నమెంట్ ప్రీమియర్ సీజన్ – 2 కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్లో పాల్గొన్న జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాస్ నిర్వహించారు. అనంతరం క్రీడాకారులతో సరదాగా ముచ్చటించి, కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ …
Read More »Tag Archives: vijayawada
ఆంధ్రా ఉపాధ్యాయులు.. సింగపూర్ బాట
-37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అంతర్జాతీయ వేదికపై శిక్షణ -నేడు ప్రపంచ విద్యార్థులు… రేపటి తరానికి మార్గదర్శకులు! -ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో నవశకం -గ్లోబల్ స్టాండర్డ్స్ దిశగా అడుగులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, బోధనా నాణ్యతను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. దేశ చరిత్రలోనే ఒక వినూత్న ప్రయోగంగా, మన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై శిక్షణ పొందుతూ, గ్లోబల్ లీడర్లుగా …
Read More »ఎమ్మెల్యే సుజనా కార్యాలయంలో ఎల్వోసీ ల అందచేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని 55 వ డివిజన్ కు చెందిన ఆశ్రాపున్నీస గర్భ సంచి సమస్యతో బాధ పడుతుండడంతో వైద్యులు ఆమెకు సర్జరీ చేయాలని, 1,80,000/- ఖర్చు అవుతుందని తెలిపారు. అదే విధంగా భవానీపురం కి చెందిన బచ్చు శివకుమారి గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతుండటం తో బై పాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.. వీరీరువురూ సమస్య ను ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సీఎం సహాయ నిధికి లేఖలు రాసారు.. వాటికి …
Read More »ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సంబరాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తో పశ్చిమ నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరి లలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగించడం తో భవానీపురం లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి శ్రేణులు హంగామా చేశారు.. బాణా సంచా కాల్చి విజయోత్సవాన్ని పంచుకున్నారు. అనంతరం కేక్ ను కట్ చేశారు. కార్యక్రమంలో ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బిజెపి నాయకులు బుల్లా విజయ్ కుమార్, పైలా సురేష్, …
Read More »బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్తో ఏపీ ఛాంబర్స్ భేటీ ; ద్వైపాక్షిక వాణిజ్య పెంపు అవకాశాలపై చర్చ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు భాస్కర రావు పొట్లూరి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం, ఈరోజు విజయవాడలో పర్యటించిన చెన్నైలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ మహ్మద్ అలిముజ్జామన్తో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడం మరియు విస్తరించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో ఉన్న అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ఈ బృందం ఆయనకు వివరించింది. అంతేకాకుండా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభ దశలో ఉన్న పలు భారీ ప్రాజెక్టుల గురించి డిప్యూటీ హైకమిషనర్కు తెలియజేశారు. రాష్ట్రం …
Read More »ఎ.కొండూరు ప్రత్యేక గ్రీవెన్స్కు 192 అర్జీలు
– ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ – నిర్దేశ గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎ.కొండూరులో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. జిల్లాస్థాయి అధికారులతో కలిసి పాల్గొని స్థానిక ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రత్యేక గ్రీవెన్స్లో మొత్తం 192 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 110 అర్జీలు ఉన్నాయి. …
Read More »ఆప్ సబ్కీ ఆవాజ్ సంక్షేమ సంస్థ హెల్మెట్ల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి అంకితం అవుతూ ఆప్ సబ్కీ ఆవాజ్ సంక్షేమ సంస్థ అర్థవంతమైన ప్రజాసేవా కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని వివిధ వర్గాలపైన శాశ్వతమైన ప్రభావాన్ని చూపుతోందని ఆవాజ్ సంస్థ అధ్యక్షులు వడ్లమూడి శివకుమార్ తెలిపారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కుల, మత, జాతి భేదం లేకుండా ప్రతి పౌరుడు గొంతుకగా నిలిచి సమాజంలోని ప్రతి మూలకు సేవ చేయడం, నిజమైన మార్పు క్షేత్రస్థాయిలో జరుగుతుందనే …
Read More »బీసెంట్ రోడ్ లో జనసేన పార్టీ నాయకులు కొంపల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటుచేసి దానిలో మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు, సోమవారం బీసెంట్ రోడ్ లో జనసేన పార్టీ నాయకులు కొంపల్లి అరుణ్ కుమార్ (నాని) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పిలుపు మేరకు ప్రజలకు నాయకులు, …
Read More »కలెక్టరేట్ లో ఇంటర్వ్యూ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా లో మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి వారి అధీనములోని వన్ స్టాప్ సెంటర్ లొ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ ఒకటి మరియు సైకో (Psycho) సోషల్ కౌన్సిలర్ పోస్ట్ ఒకటి నియామకం కొరకు ఈరోజు కలెక్టరేట్ లో ఇంటర్వ్యూ నిర్వహించారు. 1. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 2. సివిల్ జడ్జి బి రాధ రాణి , విజయవాడ 3. సరిత, డిప్యూటీ కమీషనర్ …
Read More »వాస్తవికతను ప్రతిబింబించేలా ప్రగతి నివేదికలు
– జిల్లా, నియోజకవర్గాలకు సంబంధించి రూపొందించండి – స్వర్ణాంధ్ర @ 2047 దార్శనికత లక్ష్యాల పురోగతినీ పొందుపరచాలి – గౌరవ సీఎం పర్యటన సన్నద్ధతా సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎ.కొండూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లాతో పాటు నియోజకవర్గ ప్రగతి నివేదికలను పూర్తిస్థాయిలో వాస్తవికతను ప్రతిబింబించేలా రూపొందించాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి …
Read More »
Prajavartha Online Telugu News