Breaking News

Tag Archives: vijayawada

ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలు – సామాన్యుడిపై ధరల భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వంపై… : జి.కోటేశ్వరరావు ఆగ్రహం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీస్తోందని, నిత్యావసర వస్తువులతో పాటు వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద భారీ ధర్నా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ​​ ఎన్నికల ప్రక్రియ ముగియగానే, ఏమాత్రం కనికరం లేకుండా ధరలు పెంచడం ప్రజలను వంచించడమే అన్నారు. ప్రస్తుతం గ్యాస్ ధరలు …

Read More »

ఈ నెల 4న ఎ.కొండూరు, తిరువూరు, రెడ్డిగూడెం, గంప‌ల‌గూడెం, విస్స‌న్న‌పేట‌లో ప్రత్యేక గ్రీవెన్స్

– స్థానిక ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 4వ తేదీ సోమ‌వారం ఎ.కొండూరు తిరువూరు, రెడ్డిగూడెం, గంప‌ల‌గూడెం, విస్స‌న్న‌పేట మండ‌ల కేంద్రాల్లో ప్ర‌త్యేక ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎ.కొండూరు కి సంబంధించి ఎంపీడీవో కార్యాలయంలో, మిగిలిన నాలుగు మండలాలకు సంబంధించి ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ఉద‌యం 10 గంట‌ల నుంచి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని, …

Read More »

ప్రశాంతంగా ముగిసిన నీట్‌-2026 ప‌రీక్ష‌

– 98.69 శాతం హాజ‌రు న‌మోదు – ప‌రీక్షా కేంద్రాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా నిర్వ‌హించిన జాతీయస్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ (యూజీ)-2026 ఆదివారం ఎన్‌టీఆర్ జిల్లాలో ప్ర‌శాంతంగా ముగిసింది. జిల్లాలో 32 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించ‌గా మొత్తం 11,496 మంది అభ్య‌ర్థుల‌కుగాను 11,345 మంది (98.69 శాతం) హాజ‌రైన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ప‌రీక్ష ప్ర‌క్రియ‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించడంతోపాటు …

Read More »

వ‌డివ‌డిగా జ‌ల‌ధార.. ఒడిసిప‌ట్టు జీవ‌ధార‌

– జిల్లాలో ముమ్మ‌రంగా సాగుతున్న ప‌నులు – మంజూరైన 197 ప‌నుల్లో 88 ప‌నులు ప్రారంభం – త్వ‌ర‌లో మ‌రికొన్ని ప‌నులకు శ్రీకారం – క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కార్య‌క్ర‌మం అమ‌లు – శాస్త్రీయ దృక్ప‌థంతో ప‌దేళ్ల డేటా ఆధారంగా కార్యాచ‌ర‌ణ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీటి భద్రత ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన జ‌ల‌ధార‌-జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మం కింద ఎన్‌టీఆర్ జిల్లాలో ప‌నులు వ‌డివ‌డిగా ముందుకెళ్తున్నాయి. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ముఖ్య‌మంత్రి …

Read More »

“నాడు సమస్యలు – నేడు పరిష్కారాలుయువ నాయకుడు బొండా సిద్ధార్థ పర్యటన

-నిర్లక్ష్యానికి ముగింపు – అభివృద్ధికి నాంది, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం ఎదుర్కొన్న కాలనీకి కొత్త రూపు ₹50 లక్షలతో మౌలిక సదుపాయాల కల్పన రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు -ప్రజల అభిప్రాయం – అభివృద్ధికి ప్రశంసలు ప్రజల కోసం నిరంతరం సేవలో బొండా కుటుంబం అందుకే “బొండా ఉమ కాలనీ”గా నామకరణం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్‌లో ఆదివారం గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోక, కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పూనూరు …

Read More »

శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కండ్రికలోని శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, నవధాన్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా సమాజంలో సానుకూల శక్తిని పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా …

Read More »

విజయవాడ పివిపి మాల్‌లో ట్రయంఫ్ (ట్రాకర్ 400) ఘన ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ సంస్థ యొక్క అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ట్రయంఫ్ (ట్రాకర్ 400) మోడల్‌ను విజయవాడలోని పివిపి మాల్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ ప్రోబైకింగ్ సీఈఓ ఎ. శ్రీనివాస్, ప్రోబైకింగ్ జీఎం సురేష్ కుమార్, ఏపీ ప్రోబైకింగ్ స్టేట్ హెడ్ హరీష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో బైక్ ప్రేమికులు, కస్టమర్లు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆధునిక డిజైన్, శక్తివంతమైన పనితీరు, ప్రీమియం …

Read More »

సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ కు ఆదరణ..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని భీమనవారిపేట లో నిర్వహించిన సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన వచ్చింది… 46, 47 డివిజన్ల ప్రజల కోసం సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు.., శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మెడికల్ క్యాంపు లో స్తానిక ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.. క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయం తో పాటు మందులు …

Read More »

నిరుద్యోగులకు ‘ఉద్యోగ భారత్’ చేయూత

-చిన్న తరహా పరిశ్రమలకు శిక్షణ, రుణాలు -ప్రతి జిల్లాకు చైర్మన్ల నియామకం -ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చాగింటిపాటి జాన్ వెస్లీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, ఉపాధి లేని నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు ‘ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్’ మిషన్ కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చాగింటి పాటీ జాన్ వెస్లీ తెలిపారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశంలో నిరుద్యోగ యువతకు ఈ మిషన్ ద్వారా నైపుణ్య …

Read More »

విద్యార్థుల స్టార్టప్‌లకు బలోపేతం…మయూఖా కనెక్ట్స్

-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశతో యువ ఫౌండర్ల కీలక భేటీ -విద్యార్థులకు నెట్‌వర్కింగ్, అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి -త్వరలో విజయవాడలో అధికారిక ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు స్టార్టప్‌లు ప్రారంభించడంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా మయూఖా కనెక్ట్స్ అనే వినూత్న ఇనిషియేటివ్‌ను ప్రారంభిస్తున్నట్లు యువ ఫౌండర్ యాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశతో జరిగిన భేటీలో, విద్యార్థుల స్టార్టప్‌లకు సంబంధించిన ప్రధాన సమస్యలు—ప్రత్యేకంగా నెట్‌వర్కింగ్ లోపం, సరైన ఎకోసిస్టమ్ లేకపోవడం …

Read More »