Breaking News

కళ్ళే లలిత జ్ఞాపకార్థం సందర్భంగా అల్పాహారం పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో పారిశుద్ధ్య కార్మికులకు, స్థానిక ప్రజలకు కళ్ళే లలిత జ్ఞాపకార్థం సందర్భంగా వారి మనవడు జస్విన్ చేతుల మీదుగా అల్పాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెలా క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కళ్ళే లలిత జ్ఞాపకార్థం సందర్భంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కళ్ళే లలిత జ్ఞాపకార్థం సందర్భంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళ్ళే నాగేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *