గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని వలివర్తిపాడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీనాగ బంగారమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) శుక్రవారం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. యాగ్నిక బ్రహ్మ శ్రీమాన్ చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు మంత్రి కొడాలి నానిని శేషవస్రాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వందేళ్ళ పూర్వం నుండి శ్రీనాగ బంగారమ్మ …
Read More »Konduri Srinivasa Rao
వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ లో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా వైద్య సేవలు… : మంత్రి కొడాలి నాని
-కాంట్రాక్టర్ సత్యభూషణ్ కు ఘన సన్మానం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ లో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా డాక్టర్లు గ్రామాలకు వెళ్ళి వైద్య సేవలందిస్తారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలో రూ.17.50 లక్షల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ను జిల్లా కలెక్టర్ జే నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి …
Read More »రైతుభరోసా కేంద్రాల వద్ద మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం… : మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)
-మల్లాయిపాలెంలో రూ.21.80 లక్షలతో ఆర్బీకే నిర్మాణం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు అన్నివిధాలా అండగా ఉండేందుకు రైతుభరోసా కేంద్రాల వద్ద మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలో రూ.21.80 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జే నివాస్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి మంత్రి …
Read More »ఖరీప్ సీజన్ కు అవసరమైన ఎరువులు అందుబాటులో రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దు…
-ఆగస్టు నెలకు వివిధ రకాల ఎరువులు 512656 టన్నులు అవసరం ఉంటే 835461 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి… -ఎవరైనా ఎరువులను అధిక ధరలకు అమ్మితే టోల్ ఫ్రీనం.155251కు ఫోన్ చేయాలి… -ఎరువులు అధిక ధరలకు అమ్మే డీలర్లపై కఠిన చర్యలు… -వ్యవసాయశాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధిచి ప్రధాన ఎరువులైన యూరియా,డి.ఎ.పి మరియు కాంప్లెక్సులు కావలసిన మొత్తానికి కంటే అధికముగా ఎరువుల నిల్వలు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయని …
Read More »ఏపీ స్టేట్ బెవరేజ్స్ కార్పొరేషన్ వారి 20 వ బోర్డ్ సర్వ సభ్య సమావేశం నందు తీసుకున్న నిర్ణయాలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ స్టేట్ బెవరేజ్స్ కార్పొరేషన్ వారి 20 వ బోర్డ్ సర్వ సభ్య సమావేశం నందు తీసుకున్న నిర్ణయాలు… 1. ప్రభుత్వ మధ్య దుకాణాలను క్రమ రీత్యా తనికీలు నిర్వహించి లోటుపాట్లను సరిదిద్దవలసినదిగా ఆదేసించడం అయినది తదుపరి అధిక మొత్తం వినియోగాన్ని తగ్గించడం గాను మరియు అసాంఘిక కార్యకలాపాలను నాటు సారా స్మగ్లింగ్ అక్రమ రవాణా నిరోధించుటకు గాను సరిహద్దు రాష్ట్రాల గ్రామాల మద్యం దుకణములందు 90ml పరిమాణం గల మద్యాన్ని అట్లనే can beer ను …
Read More »ఇళ్ల పనులేవీ ఆగకూడదు : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు అనేది ప్రభుత్వ లక్ష్యం అని, నగరంలో వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో తొలిదశ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఐ.ఎస్.ఎస్ అధికారులకు అదేశించారు. నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ అధ్వర్యంలో శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గృహ నిర్మాణాలపై అధికారులు మరియు సిబ్బందితో సమీక్షించారు. సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ నున్నలో 4148 లబ్దిదారులకు కెటాయించిన స్థలాల్లో తొలిదశ నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ అదేశించారు. …
Read More »ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా రుషికొండకు హంగులు…
-రాష్ట్ర పర్యాటక, బాషా సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యాటకులను ఆంధ్రప్రదేశ్ కు ఆకర్షించే క్రమంలో రుషికొండ బీచ్ రిసార్ట్ కు అంతర్జాతీయ హంగులు సమకూర్చనున్నమని రాష్ట్ర పర్యాటక, బాషా సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అన్నారు. ఈ క్రమంలో భీమిలి నుండి భోగాపురం వరకు బీచ్ రోడ్డు విస్తరణను మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ చేపడుతుందన్నారు. యువజన సర్వీసులు, పురావస్తు, …
Read More »రహదారుల నిర్మాణంపై దృష్టిసారించండి…
-ఇంజనీరింగ్ అధికారుల సమీక్ష సమావేశంలో అధికారులకు మేయర్ సూచన -నగరంలో 600 కోట్లు రూపాయలతో అభివృద్ది పనులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులపై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం మేయర్ కార్యాలయంలో నిర్వహించారు. ఇటివల కురిసిన భారి వర్షాల కారణంగా పాడైన రహదారులపై ప్రత్యేక దృష్టి సారించి యుద్దప్రాతిపదికన ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని అన్నారు. జనరల్ ఫండ్స్, 14 వ ఆర్థిక సంఘం నిధులు, 15 …
Read More »జీవో నెంబర్ 54ను స్వాగతిస్తున్నాం… : ఎన్.యస్.యు.ఐ. వేముల శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులు వసూలు దోపిడికి అడ్డుకట్ట వేసే క్రమంలో ఫీజుల దోపిడీని కొంత మేరకు కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 54ను స్వాగతిస్తూ.. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులు వసూలు దోపిడిని కట్టడి …
Read More »డిఎంజి కార్యాలయంలో మైనింగ్ లీజుదారులు, గనులశాఖ అధికారుల 2 రోజుల వర్క్షాప్…
-వర్క్షాప్ను ప్రారంభించిన డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ (డిఎంజి) విజి వెంకటరెడ్డి -గనులశాఖలో ప్రభుత్వం తీసుకున్న నిబంధనలను లీజుదారులకు వివరించిన అధికారులు… -రాష్ట్ర వ్యాప్తంగా వర్క్షాప్నకు హాజరైన పలువురు లీజుదారులు… -వర్క్ షాప్లో పాల్గొన్న గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు… ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం గనులశాఖలో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ (డిఎంజి) విజి వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని డిఎంజి కార్యాలయంలో గనుల …
Read More »