-ఇంజనీరింగ్ అధికారుల సమీక్ష సమావేశంలో అధికారులకు మేయర్ సూచన -నగరంలో 600 కోట్లు రూపాయలతో అభివృద్ది పనులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులపై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం మేయర్ కార్యాలయంలో నిర్వహించారు. ఇటివల కురిసిన భారి వర్షాల కారణంగా పాడైన రహదారులపై ప్రత్యేక దృష్టి సారించి యుద్దప్రాతిపదికన ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని అన్నారు. జనరల్ ఫండ్స్, 14 వ ఆర్థిక సంఘం నిధులు, 15 …
Read More »Konduri Srinivasa Rao
జీవో నెంబర్ 54ను స్వాగతిస్తున్నాం… : ఎన్.యస్.యు.ఐ. వేముల శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులు వసూలు దోపిడికి అడ్డుకట్ట వేసే క్రమంలో ఫీజుల దోపిడీని కొంత మేరకు కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 54ను స్వాగతిస్తూ.. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులు వసూలు దోపిడిని కట్టడి …
Read More »డిఎంజి కార్యాలయంలో మైనింగ్ లీజుదారులు, గనులశాఖ అధికారుల 2 రోజుల వర్క్షాప్…
-వర్క్షాప్ను ప్రారంభించిన డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ (డిఎంజి) విజి వెంకటరెడ్డి -గనులశాఖలో ప్రభుత్వం తీసుకున్న నిబంధనలను లీజుదారులకు వివరించిన అధికారులు… -రాష్ట్ర వ్యాప్తంగా వర్క్షాప్నకు హాజరైన పలువురు లీజుదారులు… -వర్క్ షాప్లో పాల్గొన్న గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు… ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం గనులశాఖలో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ (డిఎంజి) విజి వెంకటరెడ్డి తెలిపారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని డిఎంజి కార్యాలయంలో గనుల …
Read More »రైతులు, ప్రజలకు మెరుగైన సేవలందించే వ్యవస్థను నిర్మిస్తున్న సీఎం జగన్…
-అక్టోబర్ 2 నాటికి 75 శాతం పనులు పూర్తిచేయాలి -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) -అధికారులు సమన్యయంతో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు సహాకారంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చెయ్యాలి… -ఇళ్ల నిర్మాణాలకు సిమ్మెంట్, స్టీల్, ఇసుక కొరత లేదు… -ఇంకా ప్రారంభించని సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్ లు వెంటనే ప్రారంభించాలి… -ప్రతి కాంట్రాక్టరు వంద ఇల్లను నిర్మించే విదంగా అధికారులు చర్యలు చేపట్టాలి… -కలెక్టరు జె.నివాస్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రైతులు, అన్నివర్గాల ప్రజలకు మెరుగైన …
Read More »గవర్నర్ తో భేటీ అయిన ఎస్ టి కమీషన్ సభ్యుడు అనంత నాయక్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో జాతీయ షేడ్యూలు తెగల కమిషన్ సభ్యుడు, మాజీ పార్లమెంటేరియన్ అనంత నాయక్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్న అనంత నాయక్ బృందానికి గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు. అనంతరం గౌరవ గవర్నర్ తో సమావేశం అయిన అనంత నాయక్ సమకాలీన అంశాలపై చర్చించారు. గిరిజన సమస్యల పరిష్కారంలో కమీషన్ చేపడుతున్న వివిధ చర్యలను …
Read More »అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలు చేరువ చేయాలి… : డిప్యూటి మేయర్ బెల్లందుర్గ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల వద్దకే పాలన వైసీపీ ప్రభుత్వ లక్ష్యం అని, అర్హలైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని డిప్యూటి మేయర్ బెల్లందుర్గ అన్నారు. అందులో భాగంగా శుక్రవారం నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ డా. జె. అరుణ తో కలిసి రామలింగేశ్వరనగర్లోని స్లమ్ లెవల్ ఫెడరేషన్, డ్రాక్వా గ్రూపు సభ్యులు, వార్డు వెల్పెర్ డవలప్ మెంట్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. సిటిజన్ అవుట్ రీచ్ …
Read More »29న జాతీయ క్రీడాదినోత్సవం నాడు క్రీడా ప్రతిభ అవార్డులు ప్రదానం…
-2019-20 విద్యా సం.రంలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పాఠశాలలు ఎంపిక -రాష్ట్రంలో జిల్లాకు 5 వంతున 65 పాఠశాలలు ఎంపిక -మొదటి స్థానానికి 10వేలు, ద్వితీయ 8వేలు, తృతీయ 6వేలు,నాల్గవ స్థానానికి 4వేలు, 5వ స్థానానికి 2వేలు నగదు పురస్కారతోపాటు జ్ణాపిక, సర్టిఫికెట్ -రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 29వతేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా ప్రతిభ అవార్డులు (School of Sports Excellence) ప్రధానం చేయడం జరుగుతుందని రాష్ట్ర పాఠశాల …
Read More »ఎన్టీఆర్ఎన్ నూతన ప్రాంగణంలో 300 మొక్కలు నాటారు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం స్వాతంత్ర్య స్ఫూర్తిని, ఆనాటి జాతీయ నాయకుల త్యాగాలను గుర్తుకు తెస్తోందని కమాండెంట్ జాహీద్ ఖాన్ చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా ఎస్ఎఆర్ఎఫ్ బెటాలియన్ శుక్రవారం గన్నవరం మండలంలోని కొండపావులురు గ్రామంలో కొత్తగా కేటాయించిన నూతన ప్రాంగణంలో నిర్వహించిన 10 కిలో మీటర్ల రన్ విజయవంతమైయింది. ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ జాహీద్ ఖాన్ అధ్వర్యంలో ఎస్ఎఆర్ఎఫ్ ఆఫీసర్లు జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో కలసి 300 మొక్కలు నాటారు. …
Read More »పోలవరం నిర్వాసితులకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ విధుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాం…
-పోలవరంకోసం త్యాగాలు చేసిన గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది… -ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలుపై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రి గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల విజ్ఞాపణలు స్వీకరించాం… -జాతీయ యప్ కమిషన్ సభ్యులు అనంతనాయక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాల చేసిన గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని జాతీయ యటి కమిషన్ సభ్యులు అనంతనాయక్ అన్నారు. విజయవాడ గేట్ హోటల్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన …
Read More »ఖాళీలను భర్తీ చేయండి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి…
-జోనల్ డిటీసీతో రవాణాశాఖ ఉద్యోగ సంఘ నేత యం.రాజుబాబు కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : జోన్2 పరిధిలో ఖాళీలైన సీనియర్ అసిస్టెంట్ల స్థానాలలో అర్హులైన జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని, ఇటీవల మృతి చెందిన ఉద్యోగుల కుటింబికుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి సమస్యలను పరిష్కరించాలని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు యం.రాజుబాబు డిటిసి ఎ మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా డిటీసీగా నియమితులైన ఎ మోహన్ ని రవాణాశాఖ ఉద్యోగ సంఘ నేతలు …
Read More »