-పాఠశాలలో విధిగా కోవిడ్ నిభందనలు పాటించాలి… -అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలల్లో అత్యవసర సౌకర్యాలు కల్పించుటకు చేపట్ట వలసిన చర్యలపై గురువారం నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ తనిఖి చేసారు. నగర పరిధిలోని మూడు పాఠశాల్లో శిదిలామైన భవనాలైన దుర్గాపురంలోని శ్రీ T.వెంకటేశ్వరరావు ఉన్నత మరియు ప్రాధమిక పాఠశాలలను సందర్శించి పెచ్చులూడిన గదులను, దెబ్బతిన్న కిటికీలు – గోడలను పరిశిలించి వెంటనే వార్డ్ ఎనిమిటిస్ సెక్రటరి శ్రీ అబ్దుల్ రహీమ్ కు ఎస్టిమేషన్ …
Read More »Latest News
సంక్షేమ పథకాను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందే… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
-కోటి రూపాయలతో డి.ఆర్. ఆర్ ఇండోర్ స్టేడియం అధునీకరణ పనులు… -111, 112 సచివాలయాల ఆకస్మిక తనిఖీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. గురువారం కృష్ణలంక 23వ డివిజన్లో ని 111, 112 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్మెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు …
Read More »చివరి క్షణం వరకు ప్రజల సంక్షేమాన్నే కాంక్షించిన మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : తన చివరి క్షణం వరకు ప్రజల సంక్షేమాన్నే కాంక్షించిన మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక చిన్న గాంధీ బొమ్మ సెంటర్ లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు సంక్షేమ రాజ్యాన్ని చూపారన్నారు. ఉచిత విద్యుత్ తో రైతులకు ఆదుకున్నారని, ఆరోగ్యశ్రీ …
Read More »పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి నగర అధ్యక్షుడు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. 47 డివిజన్లో వేంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి 50వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని 50 కేజీల భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పడకేసిందని అందుకనే రాష్ట్రవ్యాప్తంగా గోతులు రోడ్ల కనీస మరమ్మతులు …
Read More »అధికారులు సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యాలను సాధించాలి…
-ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి… -ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో కోవిడ్ నిబందనలు పాటించే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలి… -ఆర్డీ వో ఖాజావలి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ పరిధిలోని మండల స్థాయిఅధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్థేశించిన లక్ష్యాలను సాధించాలని ఆర్డీ వో(ఇంచార్ఛి)ఎన్ఎస్ కె ఖాజావలి అన్నారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఖాజావలి డివిజన్ లోని తాహశీల్థార్లుతో డివిజన్ పరిధిలో జరుగుతున్నఅభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా జగనన్న ఇళ్ల స్థలాల భూసేకరణ, నేషనల్ హైవే భూసేకరణ, బిఎల్ఎన్ …
Read More »ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రవేటికరణను 3, 4, 5 తరగతులు విలీనం చేసే ప్రక్రియ ఆపాలి… : ఎస్ఎఫ్ఐ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత విద్యార్థి ఫెడరేషన్ – (SFI) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎం.బి విజ్ఞాన కేంద్రంలో చర్చ గోష్ఠి కార్యక్రమం జరిగింది. ఈ చర్చ గోష్ఠి కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కృష్ణా – గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కె.యస్. లక్ష్మణ్ రావు ,యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానాన్ని ఏ రాష్ట్రంలో అమలు చేయకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »ఆరేళ్ల పాలనలోనే 60 ఏళ్ల ప్రగతి చూపిన ముఖ్యమంత్రి.. వైఎస్సార్ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-దివంగత మహానేతకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన నివాళి… -రాజన్న పాలన ఒక స్వర్ణ యుగం -వైఎస్సార్ కీర్తి అజరామరం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ప్రజలకు మేలు చేసిన నాయకుల్లో వైఎస్సార్ మొదటి స్థానంలో నిలుస్తారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. దివంగత మహానేత 12వ వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పలు డివిజన్ లలో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని.. …
Read More »మరుపురాని మహానేతకు ఘన నివాళి…
-సర్పంచ్ గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్ -దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్పంచ్ గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్, సీఎం జగన్ మెహన్ రెడ్డి గురించి అవాకులు, చవాకులు మాట్లాడటం విడ్డురుంగా ఉంది అని, దొడ్డి దారిలో రాజకీయల్లోకి వచ్చిన నారా లోకేష్ కుప్పం నుంచి పోటీ చేసి గెలిచి చూపించాలని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సవాల్ చేశారు. గురువారం మహానేత మాజీ ముఖ్యమంత్రి …
Read More »ప్రజల గుండెల్లో ఇప్పటికి ఎప్పటికి గుర్తుండే నాయకుడు” వైఎస్ఆర్”… : మంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు, బలహీన వర్గాల బంధావుడు మహానేత వైఎస్సార్ వర్ధంతి ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయన అందించిన సంక్షేమ పథకాలను స్మరించుకుంటున్నారని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు , వయోవృద్ధుల, దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం కొవ్వూరు మెయిన్ రోడ్డు లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంత్రి వర్యులు, కొవ్వూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి , పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. …
Read More »గొల్లపూడిలో ఘనంగా మహనేత వర్దంతి వేడుకలు…
-వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహనేత స్వర్గీయ డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి 12 వ వర్దంతి సందర్బంగా గురువారం గొల్లపూడిలో వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్ స్థానికులతో కలసి మహనేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, …
Read More »