విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఆహర్నిశలు శ్రమిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపడమే లక్ష్యంగా స్పందన కార్యక్రమం అని మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమములో భాగంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాయలం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కారించేలా అధికారులు చర్యలు తీసుకోవటం జరుగుతుందని మేయర్ తెలిపారు. గత నెల జూలై 26వ తేదీన స్పందన పున ప్రారంభించడం జరిగిందని, అప్పటి నుంచి ఆగస్టు 2, 9, …
Read More »Latest News
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్ వైద్య, ఆరోగ్యశాఖ ప్రారంభించింది. నెలల చిన్నారికి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పీసీవీ వ్యాక్సిన్ వేశారు. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఇప్పటివరకూ పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్లు అందిస్తున్న ప్రభుత్వం, కొత్తగా ఇస్తున్న న్యుమోకోకల్తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్లు పిల్లలకు ప్రభుత్వం ఇవ్వనుంది …
Read More »చేనేత కార్మికులు జగనన్నఅండ…
-నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా విజృంభణ నేపధ్యంలో చేనేత కార్మిలకు అండగా వైసీపీ ప్రభుత్వం చేయూత నిచ్చిందని నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం బందరు రోడ్డులోని రఘవయ్య పార్క్ బాపు మ్యూజియం లో సహకార సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ ను మేయర్ సందర్శించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ కరోనా సమయంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న చేనేత, చిరు వ్యాపారులకు అండగా …
Read More »మారుతున్న సామాజిక, సాంకేతిక పోటీకి అనుగుణంగా విద్యారంగం…
-పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారుతున్న సామాజిక, సాంకేతిక పోటీకి అనుగుణంగా ప్రత్యేక వ్యూహాలతో విద్యా రంగం ముందుకు సాగవలసి ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భవిష్యత్తు సవాళ్లను అధికమించే క్రమంలో విద్యావేత్తలు, సమాజం నడుమ అవగాహన అవసరమన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం బుధవారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ కులపతి హోదాలో విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ వెబినార్ విధానంలో ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ …
Read More »ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డు విధానంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం…
-ముఖ్యంగా వలస కార్మికులు,ఉపాధి అవకాశాలకై తరచు వలసలు వెళ్లే కార్మికులు తదితరలకు మరింత ప్రయోజనం – రేషన్ సంబంధిత డూప్లికేట్,అక్రమాల నియంత్రణకు అవకాశం -ప్రగతి వీడియో సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డు విధానంతో ప్రజలకు ఎంతో మేలుకలుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా వివిధ రైల్వే,రోడ్డు,రేవులు,విద్యుత్ తదితర జాతీయ ప్రాజెక్టులు వాటి ప్రగతి,ఆహార, పౌరపంపణీ(ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డు)వంటి జాతీయ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతి అంశాలపై బుధవారం …
Read More »లక్షణాలు కన్పిస్తే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం… : మంత్రి కొడాలి నాని
– డివిజన్లో ఒక్కరోజే 1,033 పరీక్షలు చేశాం -1.86 శాతానికి తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలు కన్పిస్తే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, ఈ మేరకు సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, పాజిటివిటీ శాతంపై …
Read More »రాష్ట్రవ్యాప్తంగా 1.11 కోట్ల కార్డుదారులకు పీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యం పంపిణీ చేశాం… : మంత్రి కొడాలి నాని
-74.86 శాతం నిత్యావసరాలను అందజేశాం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఒక కోటి 11 లక్షల 21 వేల 567 కార్డుదారులకు రేషన్ డీలర్ల ద్వారా పీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 48 లక్షల 56 వేల 590 బియ్యం కార్డులు ఉన్నాయని, ఈ …
Read More »రెండవ విడతలో లబ్దిదారులకు అందించే వైఎస్సార్ జగనన్న ఇళ్ల స్థలాలకు భూసేకరణ వేగవంతం చెయ్యాలి…
-పాఠశాల విద్యార్ధులతో కలసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేసిన సబ్ కలెక్టరు… -సబ్ కలెక్టరు జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైస్సార్ జగనన్న ఇంటి స్థలాల కు భూసేకరణ వేగవంతం చెయ్యాలని సబ్ కలెక్టరు జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ అన్నారు. బుధవారం సబ్ కలెక్టరు సూర్య సాయి ప్రవీణ్ చంద్ తాహశల్థారు, యంపీడీవోలతో కలసి జగనన్న ఇళ్ల స్థలాలల భూసేకరణ నిమిత్తం భూములను పరిశీలించారు. …
Read More »కోవిడ్ నియంత్రణపై ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలి…
-సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి… -ఖరీఫ్ సీజన్ లో రైతులు ఈ – క్రాప్ నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ -19 నియంత్రణతో పాటు సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ముందస్తు ప్రణాళికతో జిల్లా కలెక్టర్లు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా …
Read More »ఓటు హక్కులేని పిల్లల కోసం వేలకోట్ల ఖర్చు…
-ముఖ్యమంత్రి ఎన్నికల కోసం కాదు భావితరాల కోసం పని చేస్తున్నారు… -విద్యార్ధుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు… -ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓట్ల కోసం, ఎన్నికల కోసం కాకుండా భవిష్యత్ తరాల బాగు కోసం పనిచేస్తున్న నిజమైన ప్రజానాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. ఓటు హక్కు లేని విద్యార్థుల మేలు కోసం, వారు చదువుకొనే బడుల కోసం వేల కోట్ల రుపాయలను వెచ్చించడమే దీనికి …
Read More »