Breaking News

Monthly Archives: January 2025

ఏటికొప్పాక కళకు మరింత ఊతం

-మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో నిర్వహించిన పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం తృతీయ స్థానంలో నిలవడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయలను చాటిచెప్పేలా రూపొందించిన ఏటికొప్పాక బొమ్మల శకటం దేశ ప్రజలతో పాటు ప్రధాని నరేంద్రమోడిని సైతం ఆకట్టుకుందన్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి ఒక ప్రకటన విడుదల …

Read More »

ఏపీని అప్పుల ఊబిలో ముంచేశాడు

-జగన్ పై మంత్రి సవిత ఫైర్ -రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం -మరో రూ.లక్షా 40 వేల కోట్ల బకాయిలు -7 నెలల్లో రూ.22 వేల కోట్ల బకాయిలు చెల్లించిన సీఎం చంద్రబాబు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక్కసారి ఛాన్స్ అంటూ బీద అరుపులకు చలించి ఆంధప్రదేశ్ ప్రజలు అవకాశమిస్తే… రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచేసి ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని జగన్ రెడ్డిపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి …

Read More »

మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్

-స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత -10.80 ఎకరాల్లో పార్కు ఏర్పాటు -365 రోజులూ నేతన్నలకు పని కల్పించడమే లక్ష్యం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని ఆటో నగర్ ను ఆనుకుని మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేత కార్మికులకు 365 రోజులు భృతి కల్పించే లక్ష్యంలో భాగంగా ఆ …

Read More »

విధ్యార్ధి దశ నుండే రహదారి భద్రత నియమాలు తెలుసుకోవాలి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సంధర్భంగా బుధ వారంనాడు నందిగామలోని కాకతీయ అపోలో స్కూల్ నందు అనసాగరం గ్రామంలోని ప్రభుత్వ జడ్పిఎచ్ స్కూల్ లోని విధ్యార్ధులకు రహదారి భద్రత నియమాలపై అవగాహన సదస్సును ఆర్టీఓ యం.పద్మావతి నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆర్టీఓ యం.పద్మావతి మాట్లాడుతూ విధ్యార్ధులకు రహదారి భద్రతపై అవగాహన పెంపొందించే విధంగా ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించమని ఆర్టీఓ అన్నారు. రోడ్డు భద్రతపై విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంచే విధంగా ఇటువంటి కార్యక్రమాలు …

Read More »

స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు 17 మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘ (స్టాండింగ్ కమిటీ) ఎన్నికల్లో భాగంగా 57వ డివిజన్ కార్పొరేటర్ పఠాన్ రిహాన, 19వ వార్డ్ కార్పొరేటర్ తేలుకుట్ల హనుమాయమ్మలు తమ నామినేషన్లను ఉప సంహరణ చేసుకున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ చే ఎన్నికల అధికారిగా నియమింపబడిన నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, స్టాండింగ్ కమిటి ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు …

Read More »

మౌలిక వసతులను కల్పించడానికి తగిన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చౌడవరం రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మౌలిక వసతులను కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చౌడవరం రాజీవ్ గృహకల్పలో నివశించే ప్రజలకు నగరపాలక సంస్థ నుండి మౌలిక వసతులు కల్పించాలన్నారు. గృహకల్ప …

Read More »

ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఇంటర్మీడియట్ ధియరి ఎగ్జామ్స్ మార్చి 1వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయని, 20వ తేదీ వరకు జరుగుతాయని, పరీక్షా సమయాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో …

Read More »

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగం తప్పనిసరి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని జిల్లా రవాణా శాఖ అధికారి బిఎస్ఎస్ నాయక్ అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధరరావు ఆదేశాలతో గురువారం హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేయడంపై మహిళా పోలీసులతో ప్రత్యేక బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ.వి. శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ లో మచిలీపట్నం టౌన్ సర్కిల్ మహిళా పోలీసులు, శక్తి టీమ్స్, స్పెషల్ పార్టీ …

Read More »

స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

-పథకాల సబ్సిడీ మంజూరుకు ఏపీ – ఓబి ఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోండి.. -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బీసీ, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించిన లబ్ధిదారులు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ మంజూరు చేసేందుకు దరఖాస్తుదారులు ఏపీ ఓబి ఎంఎంఎస్ ద్వారా ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో …

Read More »

పెడనలో కలంకారి క్లస్టర్ ఏర్పాటు చర్యలు వేగవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పెడనలో కలంకారి క్లస్టర్ ఏర్పాటు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ, పరిశ్రమలు, చేనేత, పెడన మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి పెడనలో కలంకారి క్లస్టర్ ఏర్పాటు, అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎం ఎస్ ఎం ఈ లో భాగంగా పెడనలో కలంకారి క్లస్టర్ ఏర్పాటుకు రెవెన్యూ, టూరిజం, చేనేత జౌళి, మున్సిపల్ అధీనంలో ఉండి గుర్తించిన …

Read More »