నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Monthly Archives: January 2025
నేటి పత్రిక ప్రజావార్త :
Read More »ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ నాగరాణి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుగొండ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, ఎస్పీ, ఆర్యవైశ్య వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ , ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం అమ్మవారి ఆలయం లో ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. జనవరి 31వ తేదీన జరగబోయే వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా చేస్తున్న సందర్భంగా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక సమీక్ష …
Read More »రాబోయే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభం కాబోతుంది : ఎంపి కేశినేని శివనాథ్
-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సొంత నిధులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ -విజయవాడ -తిరువూరు డివిజన్లలోని ప్రభుత్వ పాఠశాలలకు అందజేత -కెబిఎన్ కాలేజీలో జరిగిన స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం -జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో త్వరలో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యాశాఖ లో వినూతన్న మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు క్రీడల్లో రాణించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. …
Read More »బి.ఎస్.ఎన్.ఎల్. కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు సమిష్టి కృషి చేద్దాం : ఎంపి కేశినేని శివనాథ్
-టెలిపోన్ భవన్ లో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశం -టి.ఎ.సి చైర్మన్ గా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తొలి సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బి.ఎస్.ఎన్.ఎల్ ద్వారా ప్రజలకు మెరుగైన టెలికాం సేవలను అందించేందుకు, పూర్వ వైభవం తీసుకురావటానికి సమిష్టిగా కలిసి కృషి చేద్దామని ఎన్టీఆర్ జిల్లా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు. చుట్టుగుంటలోని బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం ఎన్టీఆర్ జిల్లా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ 2024-26 సెషన్ మొదటి సమావేశం …
Read More »ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్య సేవలు అందించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (పి హెచ్ సి) మెరుగైన వైద్య సేవలు అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్య అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పీ హెచ్ సీ లలో వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన, సమస్యలపై బుధవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో వైద్య ఆరోగ్య, రహదారులు భవనాలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యాధికారులు …
Read More »ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) జిల్లా వ్యాప్తంగా తక్షణమే అమలు….
-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజక వర్గానికి సంబంధించి ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘము మరియు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశానుసారం ఈ రోజు అనగా 29 వ తేదీ బుధవారం నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code …
Read More »దుర్గగుడి అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్..
-మాస్టర్ ప్లాన్ లో పొందు పర్చాల్సిన అంశాలపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పన పై ఎమ్మెల్యే సుజనాచౌదరి సమీక్షించారు. తాడిగడప లోనిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుర్గగుడి ఇంజనీరింగ్ అధికారులు, ఆర్కిటెక్ట్ లు, మరియు టెక్నికల్ టీం తో ఎమ్మెల్యే బుధవారం సమీక్ష నిర్వహించారు … భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి, భవిష్యత్తులో ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు రాకుండా ఉండటానికి సరికొత్త మాస్టర్ ప్లాన్ …
Read More »పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వాహనాలు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వాహనాలు (సిటిబస్సులు) ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కేంద్ర గ్రామీణాభివృధ్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, శాసనసభ్యులు మహ్మద్ నజీర్ అహ్మద్, గళ్లా మాధవి, …
Read More »జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు -2025
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వాహనదారులకు ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ మీ కుటుంబానికి అనందం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ అని, శిరస్త్రాణం (హెల్మేట్) ధరించటం ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళె కీరీటం అని, చేతిలో ఉండే డ్రైవింగ్ చక్రం మీ జీవితాన్ని కాపాడే సుదర్శన చక్రం అని కేంద్ర గ్రామీణాభివృధ్ది, కమ్యూనికేషన్ శాఖ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో జరిగిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు -2025 కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృధ్ది, కమ్యూనికేషన్ శాఖ …
Read More »
Prajavartha Online Telugu News