Breaking News

Monthly Archives: January 2025

సహకార చట్టాల సవరణను కేంద్రం ఉపసంహరించుకోవాలి

-విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాష్ట్ర సహకార సంఘాల సవరణ చట్టాన్ని రద్దు చేయాలని బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రాజకీయపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. సుప్రీం కోర్టు తీర్పులను అతిక్రమిస్తూ సహకార బ్యాంకులు, సహకార సంస్థలలోని వాటాలు సభ్యులు కానీ పెట్టుబడిదారులకు అమ్మాలని ఈ చట్టాలలోని సెక్షన్లు నిర్దేసిస్తున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సమావేశానికి అధ్యక్షత వహించిన హైదరాబాదుకు చెందిన ‘సహకార …

Read More »

అభ్యర్థులు మీ యొక్క బయోడేటా కేంద్ర మంత్రి కి ఇవ్వగలరు… : పేరం శివ నాగేశ్వరరావు గౌడ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రిపబ్లిక్ న్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకమైన అభినందనలతో ధన్యవాదములు. ఈ నెల 2025 ఫిబ్రవరి మాసంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికలలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి మన పార్టీ నుండి ఎవరు అయినా పోటీ చేసే ఆలోచన ఉంటే కేంద్ర మంత్రి సామాజిక న్యాయశాఖ మరియు సాదారిక జాతీయ అధ్యక్షులు రాందాస్ అత్వల్ హైదరాబాదులో వివాహం సందర్భంగా మరియు క్రైస్తవుల మైనార్టీల కార్యకర్తల మీటింగ్ కు హాజరుకానున్నారు …

Read More »

దేశం మొదట, పార్టీ తరువాత, నేను చివర అనే సిద్ధాంతం తో ముందుకెళ్లాలి

-రోటరీ కృషి వలన ప్రపంచ వ్యాప్తంగా పోలియో కేసుల సంఖ్య 99 శాతం తగ్గాయి -రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జ్ఞాన క్రియ సమ్మేళనం 41వ జిల్లా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రోటరీ క్లబ్ కృషి వలన ప్రపంచ వ్యాప్తంగా పోలియో కేసుల సంఖ్య 99 శాతం తగ్గాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం ఉదయం …

Read More »

ఈవిఎం గోడౌన్‌లను త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్‌ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి నెల నిర్వహించే త‌నిఖీ లో భాగంగా రేణిగుంట వద్ద గల ఈవీమ్స్ మరియు వివిప్యాట్ లను భధ్రపరిచే గోడౌన్‌లను త‌నిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్. త‌నిఖీ లో భాగంగా ష‌ట్ట‌ర్ల‌కు వేసిన సీళ్ల‌ను, సిసి కెమెరాలను పరిశీలించి భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో జి ఎన్ ఎస్ ఎస్ డిప్యూటీ కలెక్టర్, నోడల్ అధికారి సుధారాణి, ఎన్నిక‌ల సూప‌రింటిండెంట్ ప్రసాద్, రేణిగుంట తాసిల్దార్ సురేష్ ఇత‌ర సిబ్బంది …

Read More »

గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది

-అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కుటుంబం రూ.8 లక్షల కోట్లు దోచుకుంది -జగన్ దుబారా, జల్సాలకు ప్రభుత్వ ధనం రూ.19,871 కోట్లు వృధా చేశాడు -ప్రచార పిచ్చితో సాక్షి పత్రికకు రూ. 1,600 కోట్ల ప్రజాధనాన్ని కట్టబెట్టాడు -జగన్ రెడ్డి బొక్కేసిన ఎగ్ పఫ్ ల ఖర్చే అక్షరాలా రూ. 3 కోట్లు -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి జ‌ల్సాలు, అవినీతితో రాష్ట్రం అధోగ‌తి పాల‌య్యింద‌ని విద్యుత్ శాఖ మంత్రి …

Read More »

ధీర్ఘకాల వ్యాదులకు 7 రోజుల యోగ శక్తి చికిత్స మరియు శిక్షణ 

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అశోక్ నగర్ లోని ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయం వద్ద పిబ్రవరి 8వ తేది నుండి 14 వరకు మందులకు లొంగని దీర్ఘకాల జబ్బులకు, ఆరోగ్యం, ఆనందం, మరియు పూర్ణ ఆయుషు, కొరకు 7 రోజుల యోగ శక్తి చికిత్స మరియు శిక్షణ కార్యక్రమం ఎర్పాటు చేసినట్లు యోగ శక్తి చికిత్స రూపకర్త డా. మాకాల సత్యనారాయణ తెలిపారు. నాడీ పరీక్ష ద్వార మూల సమస్య నిర్దారించి,మనలో ప్రాణ శక్తి ని పెంచటం, అందని విబాగాలకు …

Read More »

జంతు సంక్షేమం మ‌నంద‌రి బాధ్య‌త‌

– జంతు హింస నివార‌ణ చ‌ట్టంపై అవ‌గాహ‌న ముఖ్యం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జంతు సంక్షేమం అనేది మ‌నంద‌రి బాధ్య‌త అని.. జిల్లాలో జంతు సంర‌క్ష‌ణ‌లో స్వచ్ఛంద సంస్థ‌ల‌తో పాటు ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. జంతు సంక్షేమ ప‌క్షోత్స‌వాలు (జ‌న‌వ‌రి 14-30) సంద‌ర్భంగా జిల్లా ప‌శు సంవ‌ర్థ‌క శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల్లో భాగంగా విద్యార్థుల‌కు గ్రామ‌, మండ‌ల స్థాయిలో క్విజ్‌, వ‌క్తృత్వ‌, వ్యాస ర‌చ‌న …

Read More »

రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి ప‌నుల డీపీఆర్‌ల‌ను సిద్ధం చేయండి

– ప్ర‌జాప్ర‌యోజ‌నాల దృష్ట్యా స‌మ‌ష్టి కృషితో ప‌నులు పూర్తిచేద్దాం – దీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలకూ ప్రాధాన్య‌త‌ – విజ‌య‌వాడ‌ను రైల్వే హ‌బ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి – జిల్లాస్థాయి స‌మ‌న్వ‌య స‌మావేశంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని రైల్వేతో ముడిప‌డిన ప్రాజెక్టులు, అభివృద్ధి ప‌నులను స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో స‌త్వ‌రం పూర్తిచేసేందుకు అవ‌స‌ర‌మైన డీపీఆర్‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన సిద్ధం చేయాల‌ని, ఇప్ప‌టికే చేప‌ట్టిన ప‌నుల పూర్తికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్, జిల్లా …

Read More »

త్వరలోనే అక్రెడిటేషన్ల జీవో!

-మంత్రి కొలుసు పార్థసారథి హామీ! -మంత్రితో ఏపీయుడబ్ల్యుజే భేటీ! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్రెడిటేషన్ల జీవోపై కసరత్తు పూర్త య్యిందని , త్వరలోనే జీవో విడుదల చేసి సకాలంలోనే అక్రెడిటేషన్లు మంజూరు చేస్తామని సమాచార పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన ఎ.పి.యు.డబ్ల్యు.జే. ప్రతినిధి బృందానికి మంత్రి ఆమేరకు హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన బృందంలో ఏ.పీ.యు.డబ్ల్యూ.జే. రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి .సుబ్బారావు , ఐజేయూ జాతీయకార్యదర్శి డి.సోమసుందర్ …

Read More »

సిటి లైవ్లీహుడ్ టాస్క్ ఫోర్స్ కమిటి ప్రణాలికలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ పేదల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, నైపుణ్య అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడానికి సిటి లైవ్లీహుడ్ టాస్క్ ఫోర్స్ కమిటి ప్రణాలికలు రూపొందిస్తుందని కమిటి చైర్మన్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో సిటి లైవ్లీహుడ్ టాస్క్ ఫోర్స్ కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), …

Read More »