అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం మాత్రమే ప్రజల్లో ఉంది, కాని టిడ్కో ఇళ్ళ వెనుక సొంత కాళ్ళపై నిలబడే ఒక బలమైన వ్యవస్థను కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనే వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలని సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం విజయవాడ రూరల్ జక్కంపూడిలో 2018 లో నిర్మాణం చేపట్టిన “ఫ్లాటేడ్ …
Read More »Monthly Archives: January 2025
నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు స్త్రీనిధి ద్వారా పెద్ద ఎత్తున్న రుణాలు ఇవ్వాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వెనుకబడిన వర్గాలకు స్త్రీనిధి ద్వారా పెద్ద ఎత్తున్న రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం స్త్రీనిధి విభాగం విస్తరణకు సిద్దం కావాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. బుధవారం విజయవాడలోని ప్రముఖ హోటల్ లో జరిగిన స్త్రీనిధి వర్క్ షాప్ మరియు సిబ్బంది సమీక్ష సమావేశాన్ని మంత్రి ప్రారంభించారు. స్త్రీనిధి సంస్థ ద్వారా పేద ప్రజలకు …
Read More »రాష్ట్రానికి గత 7 నెలల్లో 6.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం:మంత్రి పార్ధసారధి వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేయాగా సియం చంద్రబాబు నేత్త్వంలోని కూటమి ప్రభుత్వం మరలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పెద్దఎత్తున కృషి చేయడం జరుగుతోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యలు కొలుసు పార్ధసారధి వెల్లడించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడూ రాష్ట్రాభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకు వెళ్ళేందుకు గత ఏడు నెలల్లో రాష్ట్రానికి 6.33 లక్షల కోట్ల రూ.ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో …
Read More »సమాజాభివృద్ధిలో యువత భాగస్వామ్యం ముఖ్యం
-రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -బుడమేరు వరదల్లో సేవలందించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజాభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రజలకు సేవలు అందించడంలో యువత స్ఫూర్తిదాయకంగా నిలవాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు. గ తేడాది చోటు చేసుకున్న బుడమేరు వరద బీభత్సంతో అతలాకుతలమైన విజయవాడలో ప్రజలకు రాత్రింబవళ్లు సేవాస్ఫూర్తితో సేవలు అందించిన 427 మంది యువతకు మంత్రి ఫరూక్ ప్రశంసా …
Read More »వై.ఎస్.వెంకట్ రెడ్డి బైరైటీస్ గనుల లీజు ఎగ్జిక్యూషన్ నిలుపుదల
-లీజు మంజూరులో డీవియేషన్స్పై విచారణ జరిపి బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో విలువైన వైట్ బైరైటీస్ గనుల లీజు ఆర్డర్ను గనుల శాఖ డైరెక్టర్ తన విచక్షణాధికారంతో 15 జనవరి, 2025న ఇవ్వడం జరిగింది. సాధారణంగా మైనర్ మినరల్స్ అయినటువంటి.. రోడ్ మెటల్, గ్రానైట్, బైరైటీస్ వంటి ఖనిజాల మంజూరు మంత్రి అధికార పరిధిలోకి రావు. వై.ఎస్.జగన్ రెడ్డి బంధువు వై.ఎస్.వెంకట్ రెడ్డి బైరైటీస్ గనుల కేటాయింపు అనేది మంత్రి దృష్టికి …
Read More »సింహాచలం పంచగ్రామాల సమస్యకు పరిష్కారం
-పంచగ్రామాల్లోని 12,149 ఇళ్లను క్రమబద్దీకరించాలని నిర్ణయం -610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచల దేవస్థానానికి ఇచ్చేందుకు సంసిద్దం -రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం -రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతో కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచ గ్రామాల సమస్యకు త్వరలో ప్రభుత్వం పరిష్కారం చూపనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ …
Read More »రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ కి దక్కిన అరుదైన గౌరవం
-కేంద్ర మంత్రితో పాటుగా వేదికను పంచుకునే అవకాశం -పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు కూటమిగా పని చేస్తున్నాయి…మంత్రి వాసంశెట్టి సుభాష్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర కార్మిక మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ కి దక్కిన అరుదైన గౌరవం, న్యూఢిల్లీలో జరుగుతున్న అఖిల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రితో పాటుగా వేదికను పంచుకునే అవకాశం దక్కడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేసారు. వేదిక పైన అన్ని రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రుల్ని ఉద్దేశించి …
Read More »ఏపీ శకటానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం
-30 సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి బహుమతి -రిపబ్లిక్డే పెరేడ్లో యావత్ దేశాన్ని ఆకట్టుకున్న శకటం -ఏటికొప్పాక బొమ్మల రాజసానికి నెటిజన్ల ఫిదా -జ్యూరీ అవార్డు ప్రకటించిన కేంద్రం -అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపత్ లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం పెరేడ్లో భాగంగా ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చేతి వృత్తుల కళా …
Read More »రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం
-మొదటి దఫాలో పౌరులకు అందుబాటులోకి 161 సేవలు -వాట్సాప్ గవర్నెన్స్పై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాట్సాప్ గవర్నెన్స్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లను …
Read More »భావి తరాలకు చరిత్రను అందించాలి
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : భావితరాలకు చరిత్రను దృశ్యరూపం లో అందించాలని దర్శకుడు రత్నాకర్ అన్నారు. ఐదు ఏళ్ల శ్రమించి తెనాలి లో జరిగిన స్వాతంత్ర ఉద్యమాన్ని పరిశోధన చేసిన ప్రతిఫలమే వీరస్థలి తెనాలి సాధించిన విజయమని రత్నాకర్ తెలిపారు. హైదరాబాదుకు చెందిన సుమిత్ మీడియా మోర్డ్ ఫౌండేషన్ సంస్థ ఉత్తమ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరి చిత్రంగా వీరస్థలి తెనాలిని ఎంపికచేసినట్లు రత్నాకర్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సత్యన్నారాయణ టాకీస్ రోడ్డు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన …
Read More »
Prajavartha Online Telugu News